మాక్ పోలింగ్‌ను బ‌హిష్క‌రించిన వైసీపీ

ఒంగోలులో మాక్ పోలింగ్‌ను వైసీపీ బ‌హిష్క‌రించింది. దీంతో ఈవీఎంల రీవెరిఫికేష‌న్ ఉత్కంఠ‌కు తెర‌లేపింది. ఒంగోలులో త‌న ఓట‌మిపై వైసీపీ అభ్య‌ర్థి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి అనుమానం వ్య‌క్తం చేశారు. దీంతో ఆయ‌న 12 ఈవీఎంల‌లోని ఓట్ల…

View More మాక్ పోలింగ్‌ను బ‌హిష్క‌రించిన వైసీపీ

అనుమానాల్ని పెంచుతున్న ఎన్నిక‌ల సంఘం

మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డికి ఈవీఎంల‌పై అనుమానం వ‌చ్చింది. ఓడిపోవ‌డం కంటే త‌మ‌కు బ‌లం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావ‌డంపై బాలినేనికి ఆశ్చ‌ర్యం వేసింది. ఏదో తేడా కొడుతోంద‌ని ఆయ‌న భావించారు.…

View More అనుమానాల్ని పెంచుతున్న ఎన్నిక‌ల సంఘం

రీకౌంటింగ్‌పై ఇదేమి విడ్డూరం!

ఎన్నిక‌ల్లో ఓట‌మికి ఈవీఎంల ట్యాంప‌రింగే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని వైసీపీ బ‌లంగా న‌మ్ముతోంది. ఇందులో నిజానిజాల సంగ‌తి దేవుడెరుగు. వైసీపీ 11 సీట్ల‌కే ప‌డిపోవ‌డం వెనుక ఏదో కుట్ర జ‌రిగింద‌ని సామాన్య ప్ర‌జానీకంలో సైతం చాలా…

View More రీకౌంటింగ్‌పై ఇదేమి విడ్డూరం!