బోలెడన్ని కసరత్తులు, చంద్రబాబు మార్కు సర్వేలు, రాబిన్ శర్మ నివేదికలు, ఐవీఆర్ఎస్ సర్వేలు.. ఇన్ని చేసిన తర్వాత అపర చాణుక్యులు అయిన చంద్రబాబు ప్రకటించిన అభ్యర్థుల విషయంలో
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగలనుంది. టీడీపీ ముఖ్య నేతలు వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కేఈ ప్రభాకర్,
నెల్లూరు రాజకీయాల్లో త్వరలో పెను సంచలనమే జరిగే అవకాశాలున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పెద్ద నాయకులు... తిరిగి జగన్ చెంతకు చేరనున్నారనే ప్రచారం ఆ జిల్లాలో
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు దెబ్బకు టీడీపీ, జనసేన ముఖ్య నాయకులే వణికిపోయారు. నరసాపురం ఎంపీ స్థానం దక్కకపోవడంతో రఘురామకృష్ణంరాజు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఏపీ బీజేపీ
ఏలూరు లోక్సభ సీటును మాజీ మంంత్రి యనమల రామకృష్ణుడి అల్లుడు పుట్టా మహేశ్ యాదవ్కు ఇవ్వడం వెనుక వేల కోట్ల వ్యవహారం దాగి వుందని సమాచారం. ఈ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాని,లోక్ సభ ఎన్నికల్లో కానీ తమ కూటమి విజయాలు సాధించే అవకాశాలు లేవని సీనియర్ బిజెపి నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇటీవలి కాలంలో
ఆయన పేరులో సీఎం ఉన్నాడు. కానీ ఎంపీగానే పరోక్ష ఎన్నికల్లో రెండు సార్లు గెలిచారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగుతున్నారు. ప్రజల చేత ఎన్నిక అయి
రఘురామక్రిష్ణ రాజు.. మొన్నమొన్నటిదాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ హోదాను అనుభవించి.. నిన్నటిదాకా జగన్ మీద నానా బురద చల్లే ఫైర్ బ్రాండ్ నాయకుడిలాగా చెలరేగిపోయి..
శ్రీకాకుళం జిల్లాలో కీలక వైసీపీ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అన్న ప్రచారం సాగుతోంది. ఆమె 2014
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె టీడీపీ అభ్యర్థి దాసరిపల్లె జయచంద్రారెడ్డిని మార్చాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు సమాచారం. టీడీపీ ఇన్చార్జ్, బీసీ నాయకుడు శంకర్యాదవ్ను కాదని జయచంద్రారెడ్డికి
ప్రస్తుతం తెలంగాణా రాజకీయాలు చిత్రవిచిత్రంగా ఉన్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ లో అంతర్గత కలహాలు తగ్గలేదన్నట్లుగా కనబడుతోంది. దీనికి తోడు గులాబీ పార్టీ నుంచి, కాషాయం పార్టీ
డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన ఇన్చార్జ్ పితాని బాలకృష్ణ సొంత పార్టీపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ తన మాట నిలబెట్టుకోకపోవడంతో
తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ రాజకీయ భవిష్యత్ ఒకట్రెండు రోజుల్లోనే మారిపోయింది. సుగుణమ్మకు టికెట్ లేదని స్పష్టం కావడంతో ఇప్పుడామె వెంట వుండడానికి నాయకులెవరూ ఆసక్తి చూపలేదు.
పొత్తులో భాగంగా తిరుపతి సీటు జనసేనకు దక్కింది. అభ్యర్థిగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసుల్ని జనసేనాని పవన్కల్యాణ్ ప్రకటించారు. దీంతో ఆరణి శ్రీనివాసులు తిరుపతిలో ఎన్నికల ఏర్పాట్లు
నరసాపురం ఎంపీగా నేను ఈసారి ఎన్నికల్లో పోటీచేయబోయేది గ్యారంటీ. తప్పకుండా పోటీచేస్తున్నా.. మళ్లీ గెలుస్తా! ఏ పార్టీ తరఫున పోటీచేస్తాననేది మాత్రం తర్వాత చెప్తాను. నేను మాత్రం
టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి వైసీపీలో చేరుతారు అన్నది గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారంగా ఉంది. ఆయన ఆశించిన
అనకాపల్లి సీటు నుంచి పోటీ చేసే అవకాశం రాకపోవడంతో పవన్ కళ్యాణ్ బ్రదర్, జనసేన నాయకుడు నాగబాబు అలిగారని, ఎవరి ఫోన్ లు ఆన్సర్ చేయడం లేదని
జనసేనాని పవన్కల్యాణ్ ఎన్నికల బరిపై భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. కాకినాడ లోక్సభ స్థానం నుంచి పవన్కల్యాణ్ పోటీ చేయనున్నట్టు సమాచారం. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే టికెట్ విషయమై భార్యాభర్తల మధ్య మూడు రోజులుగా తీవ్ర స్థాయిలో గొడవ జరుగుతోంది. ఈ సమాచారం అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా
పొత్తులో భాగంగా తక్కువ సీట్లకే పవన్కల్యాణ్ ఒప్పుకోవడంపై జనసేనలో తీవ్ర అసంతృప్తి నెలకుంది. కొన్నేళ్లుగా పవన్ వెంట నడిచిన ముఖ్య నాయకులకు కూడా టికెట్లు దక్కని దుస్థితి.
అనకాపల్లి రాజకీయం రాజుకుంటోంది. అది కాస్తా నాగబాబు సీటుకు ఎసరు తెస్తోందని టాక్ వినిపిస్తోంది. ఎంపీ, ఎమ్మెల్యే రెండూ జనసేనకు కేటాయించడంతో తెలుగుదేశం వర్గాల్లో ప్రారంభమైన అసంతృప్తి
మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు షాక్ ఇవ్వాలని చంద్రబాబునాయుడు అనుకుంటే, రివర్స్లో ఆయనే ఇచ్చారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై గంటాను నిలపాలని
ఏపీలో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలపై ఆశలు పెట్టుకున్న టీడీపీ-జనసేన కూటమికి అక్కడి మార్పులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏ ఉద్దేశంతో అయితే పవన్తో
టీడీపీ-జనసేన కూటమికి బీజేపీ భారీ షాక్ ఇవ్వనుంది. బీజేపీ అడుగులన్నీ ఆ బాటలోనే పడుతున్నాయి. ఏపీలో బలపడేందుకు ఇదే సరైన సమయం అని, కనీసం 16 నుంచి
జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ భాజపా మీద చాలా భరోసానెే పెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే తన సోదరుడు నాగబాబు కేంద్ర మంత్రి అవుతారని ఆయన బలంగా
టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం నుంచి టీడీపీ తరపున ఆయన ఎన్నికయ్యారు.
కాస్త ఆలస్యంగా అయినా పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి జనసేనాని పవన్కల్యాణ్ ఇవాళ వెళుతున్నారు. ఈ నెల 14న పవన్ భీమవరానికి వెళ్లాల్సి వుండింది. అయితే హెలీకాప్టర్ ల్యాండ్
మంత్రి బొత్స సత్యనారాయణ వైకాపాలో కీలక నేత. ఆయనది విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం. కానీ ఇప్పుడు వైకాపాలో అంతా బదిలీల పర్వం నడుస్తోంది. ఇదో కొత్త
కొత్త నీరు వస్తే పాత నీరు మాయం కావడం నదులకు మామూలే. జనసేన లాంటి రాజకీయ పార్టీ కూడా ఇదే పంథా అనుసరిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల్లోనే
అధినేత అన్నయ్య కదా.. అందువల్ల ఆ మాత్రం స్పెషల్ వుంటుంది మరి. జనసేన తరపున ఏ నిజయోకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ వుందా? పోనీ