రాజకీయాల్లో గానీ, సినిమా రంగంలో గానీ.. పుత్రగండం మనకు అనేక సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. కొడుకును నాయకుడును చేయాలని, కొడుకును హీరోగా చేసేయాలని తపన పడుతూ అవస్థలు
భారత దేశం అంటేనే లౌకిక దేశమని ఆ ముద్రలు గత పదేళ్ల బీజేపీ పాలనలో పూర్తిగా చెరిగిపోయాయని కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ విమర్శించారు.
విశాఖలో జరిగిన
ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షోభంలో పడింది. సుఖ్వీందర్ సింగ్ సుక్ఖూ ప్రభుత్వం ఉంటుందా కూలుతుందా అనే సందేహాలు ముసురుకున్నాయి.
భారతీయ జనతా పార్టీ అవిశ్వాస
దేశంలో ముఖాముఖి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. చాలా దశాబ్దాల తర్వాత తొలిసారిగా లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో రెండు కూటముల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొనడంతోపాటు రాష్ట్రాల్లోని
అలనాటి డ్రీమ్ గర్ల్, ఇప్పటికీ జయప్రదను ఆరాధించే వాళ్లు బోలెడుమంది! ఇదిగాక పొలిట్ కల్ కెరీర్! లోక్ సభ మాజీ సభ్యురాలు, 2019లో కమలం పార్టీలో చేరి
2014 లోక్ సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించి, అధికారాన్ని పొందింది. 2019 ఎన్నికల్లో కూడా కమలం పార్టీ అంతకు
పలు రకాల వంటకాలతో విందు ఏర్పాటుచేస్తే, 'భోజనంతో చంపేస్తారా ఏంటి..' అంటూ సరదాగా జోక్ చేయడం కామన్. కానీ ఇక్కడ పెట్టే రుచులన్నీ ట్రై చేస్తే మాత్రం
భారతీయ జనతా పార్టీ అంటే సిద్ధాంతాల పార్టీ.. సిద్ధాంతాలకు మాత్రమే విలువ ఇస్తూ, రాజకీయ నైతికతకు పెద్దపీట వేసే పార్టీ అని సాధారణంగా చెబుతూ ఉంటారు. కానీ..
అమెరికా దేశంలోని డల్లాస్ నగరానికి వచ్చి జీవనం సాగిస్తున్న గ్రేటర్ రాయలసీమ ప్రజల కోసం గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (గ్రాడా) సంస్థ విస్తృతంగా సేవలు
పంజాబ్ లో బీజేపీకి పెద్దగా బలం లేకపోయినా.. అక్కడ సినిమా స్టార్లు, క్రికెటర్లను అడ్డం పెట్టుకుని ఒకటీ రెండు ఎంపీ సీట్లలో అయినా సత్తా చూపించే ప్రయత్నం
ప్రధాని నరేంద్రమోడీ తాయిలాల రాజకీయాల గురించి చాలా వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రజలకు ఉచిత పథకాల గురించి ఆయనకు చాలా చులకన భావం ఉంది. ఉచిత పథకాల
లోక్ సభ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ కు దేశంలో ఏ పాటి సానుకూలత ఉంటుందనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. ప్రత్యేకించి ఉత్తరభారతంలో కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో కూడా కోలుకుంటుందనే
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే ఎన్నో రకాలున్నాయి. సర్వదర్శనం నుంచి వీఐపీ బ్రేక్ దర్శనం వరకు దాదాపు 12 రకాలుగా శ్రీవారిని దర్శించుకునే వెసులుబాటు కల్పిస్తోంది టీటీడీ. ఇన్ని
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సరికొత్త ఎత్తుగడను అనుసరిస్తున్నారు. ఎమ్మెల్యేలు పార్టీలు మారడం రాజకీయాల్లో చాలా సహజం. కానీ.. అంతే ఈజీగా.. ముఖ్యమంత్రిగా తాను కూటములు మార్చేస్తూ
ఒకవైపు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్ర స్థాయిలో తామే దుమ్మెత్తి పోసిన అశోక్ చవాన్ కు కాషాయ తీర్థం ఇచ్చేసి, పవిత్రుడిని చేసేసి.. చేరిన కొన్ని గంటల్లోనే
చిన్న ఎగ్జిబిషన్ లేదా సంత జరిగితే చాలు, అక్కడ కచ్చితంగా కనిపించే పదార్థం పీచు మిఠాయి. ఇది కనిపిస్తే పిల్లలు మారాం చేయకుండా ఉండలేరు. పెద్దలు కూడా
కీలకమైన ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఐటీ శాఖ స్తంభింపజేసి చావు దెబ్బ కొట్టింది.
నిన్నటితో వాలంటైన్స్ వీక్ పూర్తయింది. మరి ఇవాళ్టి నుంచి ఏంటి? ఇంకేముంది, ఇవాళ్టి నుంచి యాంటీ-వాలంటైన్ వీక్ అన్నమాట. పెళ్లి తర్వాత విడాకులు ఎలాగో, ప్రేమ తర్వాత
కమలం పార్టీ పంచన అలా చేరిండో లేదో.. మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవన్ కు బీజేపీ రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేసింది! మరి ఈ అశోక్
యూపీఏ చైర్ పర్సన్ హోదాలో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన వ్యక్తుల్లో ఒకరిగా చలామణి అయిన నాటి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేశారు!
కాంగ్రెస్ పార్టీ అంటేనే సోనియా గాంధీ కుటుంబం పట్ల భక్తికి నిలువెత్తు రూపం. ఆ పార్టీలో చిన్న పెద్ద నాయకులు ప్రతి ఒక్కరూ కూడా సోనియా కుటుంబం
కేంద్రంలో ఎన్డీయేకు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిందనుకున్న ఇండియా కూటమి ఎన్నికల వరకూ వచ్చే సరికి ఎవరికి వారే యమునాతీరే అన్నట్టుగా సాగుతూ ఉంది! ఈ కూటమిలో
ఫిబ్రవరి 14.. వాలంటైన్స్ డే. ప్రేమికులు పండగ చేసుకునే రోజు. అయితే లెక్కప్రకారం, ఫిబ్రవరి 14 మాత్రమే వాలంటైన్స్ డే కాదు. ఆ రోజు ఉన్న వారం
దేశ రాజకీయాల్లో ఇది పెద్ద కుదుపు. పార్టీల చీలిక రాజకీయాల్లో కూడా ఇది కీలకమైన పరిణామం. మహారాష్ట్రలోని శరద్ పవార్ స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు
అత్యంత విలాసవంతమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపే రాజు కూడా కాన్సర్ బారిన పడ్డాడు. అవును.. కింగ్ ఛార్లెస్ కు కాన్సర్ సోకింది. ప్రస్తుతం ఆయన ట్రీట్ మెంట్
రానురాను విమానంలో ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. కనీసం వారానికో ఘటన వెలుగులోకి వస్తోంది. తాజా ఘటన అలాంటిదే. ఈసారి ఏకంగా లైంగిక వేధింపుల మేటర్ అది.
26 ఏళ్ల మహిళ
మాజీ ఉప ప్రధాని, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి కేంద్రం భారతరత్న ప్రకటించింది. అద్వానీకి భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయనున్నట్లు స్వయంగా ప్రధాని
అయోధ్యలో కొలువుదీరిన బాలక్ రామ్ ను దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా భక్తులు భవ్య రామమందిరానికి బారులు తీరుతున్నారు. జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగినప్పట్నుంచి భక్తులు
పార్టీ అవసరాలను బట్టి, అభ్యర్థుల బలాబలాను బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాదరణను బట్టి, పార్టీకి మేలు చేయగల- పార్టీ ప్రతిష్ఠను పెంచగల సామాజిక వర్గ సమీకరణాలను
ఝార్ఖండ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్.. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి