క‌ర్నూలులో టీడీపీకి భారీ షాక్‌

ఉమ్మ‌డి క‌ర్నూలు జిల్లాలో టీడీపీకి భారీ షాక్ త‌గ‌ల‌నుంది. టీడీపీ ముఖ్య నేత‌లు వైసీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నార‌ని తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కేఈ ప్ర‌భాక‌ర్‌, మాజీ ఎమ్మెల్సీ మ‌సాల ప‌ద్మ‌జ‌, అలూరు…

View More క‌ర్నూలులో టీడీపీకి భారీ షాక్‌