తిరుపతి జిల్లా సత్యవేడులో టీడీపీ గెలిచి తీరాలని ఇటీవల అక్కడ పర్యటించిన చంద్రబాబునాయుడు దిశానిర్దేశం చేయడంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ సత్యవేడు వైసీపీ
జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఇవాళ నామినేషన్ వేయడానికి అట్టహాసంగా బయల్దేరారు. పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని చేబ్రోలులో తీసుకున్న అద్దె భవనంలో ఉగాది
మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నీతిసూక్తులు చక్కగా చెబుతుంటారు. అయితే ప్రస్తుత రాజకీయాల్లో నీతులు మాట్లాడితే సరిపోదు. వెంటనే వారి ఆచరణ గురించి ప్రశ్నలు వెల్లువెత్తుతాయి. బీజేపీలో వెంకయ్యనాయుడి
ఒకనాడు విజయనగరం జిల్లా అంతటా చక్రం తిప్పిన నేత కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజుకు తాజా ఎన్నికలలో కూతురు బెంగ ఎక్కువైపోయింది అని అంటున్నారు.
తన
వైసీపీ మేనిఫెస్టో కోసం ఒక రోజంతా అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో కసరత్తు చేశారు. పార్టీకి చెందిన ముఖ్య నాయకులను పిలిపించుకుని చర్చించారు. వారి నుంచి
ఉత్తరాంధ్రకు ఏ మేలు టీడీపీ హయాంలో చేయలేదని వైసీపీ అంటోంది. ఉత్తరాంధ్రకు ఓట్ల కోసం రాబోకు చంద్రబాబూ అని పిలుపు ఇస్తోంది. ముమ్మారు సీఎం అయినా నికరంగా
నామినేషన్లలో భాగంగా అభ్యర్థులంతా ఆస్తులు-అప్పుల వివరాలతో అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. ఇది ప్రతిసారి జరిగే కార్యక్రమమే. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కొండా విశ్వేశ్వరరెడ్డి ఆస్తుల్లో అగ్రస్థానంలో నిలుస్తారు.
పోటీ
నామినేషన్ల పర్వం ఏపీలో సాగుతున్న వేళ టీడీపీ ఇంకా మార్పు చేర్పులు చేస్తూ పోతోంది. కొన్ని సీట్లలో నెల రోజుల నుంచి ప్రచారం చేస్తున్న వారిని పక్కన
ఏపీలో మే 13న పోలింగ్ జరగనుంది. ఏపీ దశను దిశను మార్చే ఎన్నికలు జరగబోతున్నాయి. విభజన ఆంధ్రలో రెండవసారి జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికలలో గెలుపు
ముఖ్యమంత్రిగా వరసగా రెండోసారి అవకాశం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రచారంలో ఉన్నారు. ముఖ్యమంత్రిగా తనకు ఇంకో అవకాశం కావాలంటూ తెలుగుదేశం
ఓట్ల కొనుగోలు విషయంలో తెలుగుదేశం పార్టీ బరితెగింపుకు నిదర్శనం ఇది. ఓట్ల కొనడం అనేది చాటు మాటు వ్యవహారం లాగా సాగడం లేదు. ఆ పార్టీ విషయానికి
ప్రస్తుతం ఏపీ రాజకీయాలు మొత్తం వాలంటీర్ల చూట్టే తిరుగుతున్నాయి. ఇన్ని రోజులు వాలంటీర్లను తిట్టిన వారు కూడా వారిపై ఎక్కడలేని ప్రేమను కురిపిస్తున్నారు. ప్రతిప్రక్షాలు చేస్తున్న విమర్శలపై
జగన్ మీద రాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీష్ ను ప్రోత్సహించినాడనే అనుమానంతో పోలీసులు తొలుత అరెస్టు చేసి తర్వాత విడిచిపెట్టిన వేముల దుర్గారావు మరీ
తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుప్పం నియోజకవర్గంలో ఎదురీదుతున్నారనే టాక్ వినిపిస్తూ ఉంది. తన రాజకీయ చరిత్రలో ఎన్నడూ ఎరగని రీతిలో చంద్రబాబు నాయుడు ఈ
రాజకీయ పార్టీని పెట్టారు.. సీఎం కావాలనే కలలతో రాజకీయాల్లోకి వచ్చారు.. దానికి ప్రజాసేవ అని పేరు పెట్టారు! ప్రజారాజ్యం తెస్తానన్నారు! కట్ చేస్తే.. అనుకున్న అధికారం అందకపోవడంతో..
తెలుగుదేశం రాజకీయాలు ఎన్నికల వేళ రోడ్డున పడటం కొనసాగుతూ ఉంది. అపరచాణుక్యుడు అంటూ ఆస్థాన మీడియా చేత నిత్యం కితాబులు అందుకునే చంద్రబాబు నాయుడు అభ్యర్థులను ప్రకటిస్తే...
జనసేన ఎన్నికల పోటీనే పెద్ద ప్రహసనం. అలాంటి ప్రహసనంలో పవన్ నుంచి హీరోయిజాన్ని ఎక్స్ పెక్ట్ చేయించి, కనీసం పొలిటికల్ గేమ్ అయినా ఆడాడబ్బా.. అని చెప్పుకోదగిన
ఈ విషయంలో మాత్రం పవన్ కల్యాణ్ రాజకీయ చతురతను మెచ్చుకొని తీరాల్సిందే. తనకు అవసరమైనప్పుడు, అవసరమైన రీతిలో, సందర్భానుసారం చిరంజీవిని వాడుకోవడంలో పవన్ కల్యాణ్ ఎప్పుడో ఆరితేరారు.
విశాఖ వాసులు ఈసారి ఎన్నికల్లో విలక్షణమైన తీర్పు ఇస్తారని అంటున్నారు. విశాఖ అంటే వలస నేతలకు అడ్డాగా మారిపోయింది. విశాఖ ఎంపీలుగా నెగ్గిన వారు అంతా ఇతర
విశాఖ నగరంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆదివారం బ్రహ్మాండమైన వాతావరణంలో మొదలైంది. జగన్ పట్ల విశాఖ ప్రజలలో ఉన్న అభిమానం ఆయన
నర్శీపట్నంలో ఈసారి ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ సాగనుంది. అయ్యన్నపాత్రుడు పదవ సారి ఎమ్మెల్యే అభ్యర్ధిగా తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయనకు ఇవే చివరి
శ్రీకాకుళంలో రెండు అసెంబ్లీ సీట్ల విషయంలో కింజరాపు ఫ్యామిలీ రాజకీయ పట్టు ఏమిటో రుజువు అయింది. వారు చెప్పిన వారికే టికెట్లు దక్కాయి. సీనియర్లను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా
మొహమాటానికి పోతే మొదటికే మోసం వస్తుందని సామెత. ఈ సామెత ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి విషయంలో అచ్చు గుద్దినట్లుగా సరిపోయేలా ఉంది. ఆయనలోని మొహమాటానికి పోయే లక్షణాన్ని
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఎవరిని ఎలా వాడుకోవాలో బాగా తర్ఫీదు పొందినట్టున్నారు. చనిపోయిన వైఎస్సార్ను ప్రతిక్షణం తన రాజకీయ స్థార్థానికి షర్మిల ఎలా వాడుకుంటున్నారో అందరికీ
సక్సెస్ హేజ్ మెనీ ఫాదర్స్ అని ఇంగ్లీషులో ఒక సామెత ఉంటుంది. ఒక విజయం నమోదు అయినప్పుడు.. అదంతా తన వల్లనే జరిగిందని పగల్భాలు పలికే వారు
ఈ నెల 20న చంద్రబాబునాయుడు పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు వేడుకలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోని మాదాపూర్లో టీడీపీ అనుకూల ఐటీ
ఎన్నికల సీజను వచ్చేసరికి రాష్ట్రం మీద అందరికీ వల్లమాలిన ప్రేమ పుట్టుకొచ్చేస్తూ ఉంటుంది. తమ ప్రేమను వెల్లువలా కురిపించేస్తుంటారు. ఇప్పుడు రాజమండ్రి నుంచి ఎంపీగా గెలిస్తే కేంద్రమంత్రి
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ అభ్యర్థులను వారి వారి బలా బలాలను బట్టి ఒక నియోజకవర్గం నుంచి మరొక నియోజకవర్గానికి మార్పు చేయడం.. ఎమ్మెల్యేలుగా ఉన్న
జనసేన బీఫామ్ పంపిణీలో సినిమాను తలపించే ట్విస్ట్ను పవన్కల్యాణ్ ఇచ్చారు. ఏపీ వ్యాప్తంగా జనసేన తరపున పోటీ చేసే అభ్యర్థులను ఇటీవల మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి పవన్కల్యాణ్
ఏ వ్యక్తి అయినా ఆరోగ్యంగా వుండాలని సమాజం కోరుకుంటుంది. రాజకీయాల్లో పరస్పరం కత్తులు దూసుకునే నాయకులు సైతం వ్యక్తిగతంగా బాగుండాలనే ఆకాంక్షిస్తుంటారు. జనసేనాని పవన్కల్యాణ్ విషయానికి వస్తే...