ఒక్కసారి సైబర్ నేరగాళ్ల వలలో పడ్డామంటే, ఆ డబ్బు మొత్తాన్ని వెనక్కు రాబట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఈ విషయాన్ని పోలీసులే స్వయంగా చెబుతుంటారు. వెంటనే
కోయంబత్తూరు ప్రాంతంలో కమ్మవాళ్లు ఉంటారు. ఎన్టీఆర్ కూతుళ్లలో ఒకరిని కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లి చెన్నైలో సెటిలైన కమ్మ వాళ్ల ఇంటికి ఇచ్చినట్టుగా ఉన్నారు! మరి
ప్రత్యర్థులను నిందించడం ఒక్కటే ఆధునిక రాజకీయ ప్రచార సూత్రం. మేమెంత గొప్పవాళ్లమో చెప్పుకోవాలనే తపన కంటె ఎక్కువగా, తమ ప్రత్యర్థులు ఎంతగా పనికిరాని వాళ్లో చాటిచెప్పడమే తమను
ఉత్తర ప్రదేశ్ లో ఎంపీ సీట్లకు బిజెపి అభ్యర్థుల ఎంపికలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కానీ, హోంమంత్రి అమిత్ షా కానీ
ఒకవైపు తాము వారసత్వ రాజకీయాలకు విరుద్ధం అంటూ.. కమలం పార్టీ చెబుతూ ఉంటుంది! కేవలం చెప్పడమే కాదు.. స్వయానా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్
ఏపీ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. రెండున్నర నెలల క్రితం నాటి పరిస్థితులకూ, నేటికి ఎంతో తేడా. రెండున్నర నెలల క్రితం... ఏపీలో ఇక జగన్ పనై పోయిందని
ఆన్ లైన్ మోసాలపై ఇప్పటికే చాలామందికి కొంత అవగాహన వచ్చింది. ప్రభుత్వాలు, వివిధ సంస్థలు ఎప్పటికప్పుడు ప్రచారం చేయడం కూడా మంచి ఫలితాన్నిచ్చింది. మరీ ముఖ్యంగా బ్యాంక్
భారతీయ జనతా పార్టీ ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 400పైచిలుకు ఎంపీ సీట్లను సాధించడం ద్వారా.. మోడీ 3.0 ప్రభుత్వాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేయాలనే
లోక్ సభకు ఎన్నికైన నేపథ్యం ఉన్న బాలీవుడ్ హీరోల్లో ఒకరు గోవిందా. ఈ విషయాన్ని చాలా మంది మరిచిపోయి ఉంటారు కానీ, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్
గత లోక్ సభ ఎన్నికలో మండ్యా నుంచి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి విజయం సాధించారు నటి సుమలత. ఆ ఎన్నికలకు కొన్నాళ్ల ముందు ఆమె భర్త
లోక్ సభ ఎన్నికల్లో తొలి దశలో ఎన్నికలను జరుపుకుంటున్న రాష్ట్రాల్లో తమిళనాడు ఉంది. తమిళనాట ఒకే విడతలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ పూర్తి కానుంది. మొత్తం
ఏపీ బోర్డర్ నుంచి కర్ణాటకలో మొదలయ్యే మొదటి లోక్ సభ నియోజకవర్గం చిక్ బళాపుర్. ఈ లోక్ సభ సీటు పరిధి తెలుగు బెల్ట్ గా చెప్పదగిన
మొత్తానికి చాలా కాలం తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి ఘర్ వాపసీ చేశారు. తిరిగి కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు! బీజేపీ తరఫున గతంలో ఎమ్మెల్సీ గా
అందరూ ఊహించినట్టుగానే కంగనా రనౌత్ కు బీజేపీ టికెట్ ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్ లోని మండి సెగ్మెంట్ నుంచి బీజేపీ తరఫున కంగనా రనౌత్ బరిలో దిగనుంది.
111 మంది ఎంపీ అభ్యర్థులతో బీజేపీ విడుదల చేసిన ఐదో జాబితాలో నటి కంగనా రనౌత్ పేరు ఉంది. సొంత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లోని మండి
సుప్రీం కోర్టు కత్తి ఝుళిపించిన పర్యవసానంగా.. రాజకీయ పార్టీల అసలు గుట్టు వెలుగులోకి వచ్చింది. పారిశ్రామిక, వ్యాపార సంస్థలతో రాజకీయ పార్టీలు ఎంతకంత సన్నిహితంగా అంటకాగుతూ ఉంటాయో
అందరూ ఊహించినట్లే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఈడీ ఆఫీస్కు తరలిస్తున్నారు. దీంతో ఆయన
ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఏది? ఈ ప్రశ్నకు ఫిన్లాండ్ అనే జవాబు స్థిరపడిపోయేలా ఉంది. ఎందుకంటే, గడిచిన ఏడేళ్లుగా ఈ దేశమే, అత్యంత సంతోషకరమైన దేశంగా
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట తడబడ్డమే కాదు, నడక కూడా తడబడిన సంగతి తెలిసిందే. ఆయన ఇదివరకే 2 సార్లు తూలిపడ్డారు. అతడి కోసం మెట్ల
దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో శతృత్వం ప్రమాదకరం, అయితే మితృత్వం మరింత ప్రమాదకరం! ఇది ఎన్డీయేలోని ఒక పార్టీ పరిస్థితిని అనుసరించి వినిపిస్తున్న మాట కాదు,
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న గత పదేళ్లలో ఒక దేశం.. ఒకే.. అనే నినాదం బాగా వినిపిస్తూ ఉంది! కొన్నింటిని కమలం పార్టీ అమలు
ఎన్నికలకు ముందు ప్రజలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు రకరకాల గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యలను ప్రదర్శిస్తూ ఉంటాయి. మాయలు చేస్తుంటాయి. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నంలో ఉంటాయి. మెజారిటీ
సాధారణంగా కిరాణ షాపులో నిత్యావసర సరకులు అమ్ముతారు. కానీ హైటెక్ సిటీకి దగ్గర్లో ఉన్న నీతూబాయి కిరాణ షాపులో ఒకే ఒక్కటి అమ్ముతారు. అదే గంజాయి. అది
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ పార్టీలు ఓటర్లను గంపగుత్తగా తమకు అనుకూలంగా మలచుకోవడానికి ప్రయత్నించడం అనేది సర్వసాధారణమైన వ్యవహారం. ఇందుకు ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ఎత్తుగడ ఉంటుంది.
భారతీయ
ఆన్ లైన్ మోసాలు ఊహించని విధంగా జరుగుతుంటాయి. కొత్తకొత్త ఎత్తుగడలతో సైబర్ కేటుగాళ్లు బురిడీ కొట్టిస్తుంటారు. ఓ విషయంలో అప్రమత్తంగా ఉన్నామనుకునేలోపే మరో కొత్త మోసానికి తెరదీస్తారు.
ఎన్నికల వేళ టీమిండియా మాజీ క్రికెటర్లకు, పేరున్న సినీ సెలబ్రిటీలకు గిరాకీ ఏర్పడటం కొత్త ఏమీ కాదు. ఈ క్రమంలో 2024 ఎన్నికల బరిలో కూడా కొన్ని
జీవితానికి సంబంధించిన ప్రతి అంశానికి చట్టంలో రక్షణ ఉందిప్పుడు. ఈ చట్టాలు ఎంత రక్షణ కల్పిస్తాయో, అదే స్థాయిలో దుర్వినియోగానికి కూడా గురవుతున్నాయి. ఇది అలాంటి ఉదంతమే.
‘‘మిడిల్ ఇన్ కమ్ కేటగిరీలోకి వచ్చే రాష్ట్రాలు మూలధన పెట్టుబడి మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలేయకూడదు’’
‘‘ఒక నాయకుడు తనను తాను జనం అందరికీ ప్రొవైడర్ గా
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటే ఏపీలో ముగ్గురు నేతలు వణికిపోతున్నారు. అందుకే జగన్పై ఆ ముగ్గురు ఇష్టానుసారం నోరు పారేసుకుంటుంటారు. భయంతో జగన్ను నిద్రలో కూడా ఆ
ప్రపంచంలో అత్యంత ధనవంతుడు ఎవరంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు ఎలాన్ మస్క్. కొన్నాళ్లుగా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్నాడు మస్క్. అయితే తాజా అంచనాల ప్రకారం,