social media rss twitter facebook
Home > India News
  • India News

    జగన్ పరువు తీస్తున్నది సలహాదారులేనా?

    పార్టీ అవసరాలను బట్టి, అభ్యర్థుల బలాబలాను బట్టి, ఆయా ప్రాంతాల్లో ఉన్న ప్రజాదరణను బట్టి, పార్టీకి మేలు చేయగల- పార్టీ ప్రతిష్ఠను పెంచగల సామాజిక వర్గ సమీకరణాలను

    సీఎం హేమంత్ సొరెన్ రాజీనామా!

    ఝార్ఖండ్ రాష్ట్రంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మనీలాండరింగ్.. అవినీతి కేసులు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సొరెన్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి

    సేఫ్ ఆఫర్: తల్లీకూతుళ్లలో ఓకే చెప్పేదెవరు?

    సోనియా కుటుంబం మొత్తం పార్లమెంటులో అడుగుపెట్టే సందర్భం ఆసన్నం అయినట్టే. సోనియా, ప్రియాంక ఇద్దరిలో ఎవరు ఓకే చెబితే వారిని తమ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపడానికి

    నితీష్ ఆట‌లకు ఇదే ఆఖ‌రి ఛాన్స్?

    క‌మ‌లం పార్టీతో తెగ‌దెంపులు చేసుకుని ఆర్జేడీ తో క‌లిసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాడు నితీష్‌, ఇప్పుడు ఆర్జేడీతో తెగ‌దెంపులు చేసుకుని క‌మ‌లం పార్టీతో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టం,

    రాజ్య‌స‌భ‌లో పెర‌గ‌నున్న బీజేపీ బ‌లం!

    245 మంది స‌భ్యులున్న భార‌త ఎగువ‌స‌భ‌లో ప్ర‌స్తుతం క‌మ‌లం పార్టీకి ఎన్డీయే రూపంలో 114 మంది ఎంపీలున్నారు. వీరిలో 56 మంది స‌భ్యులు ప‌ద‌వీ కాలాన్ని పూర్తి

    ఇన్ని గెంతులు వేస్తున్నా.. ప్రజల గౌరవం ఎలా?

    బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి పార్టీ మారారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు.. ఇంత తరచుగా తన స్టాండ్ మార్చుకుంటూ

    ఇంకేం ఇండియా.. నితీశ్ కూడా కటీఫ్!

    అయిదువందల ఏళ్ల నాటి స్వప్నం అంటూ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ హిందువుల్లో ఒక ఐక్యభావనను రెచ్చగొట్టగల రీతిలో భావోద్వేగపూరితమైన ప్రసంగం కూడా జోడించి, అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించారో లేదో..

    హనీమూన్ పేరిట అయోధ్యకు.. ఆ తర్వాత?

    అయోధ్యలో భవ్య రామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. అందులో బాలక్ రామ్ సుందరంగా కొలువుదీరాడు. దీంతో అయోధ్యను దర్శించుకునేందుకు భక్తులు లక్షల్లో క్యూ కడుతున్నారు. భోపాల్ కు చెందిన

    ఇండియా విచ్ఛిన్నానికి దీదీ పునాది!

    జాతీయ రాజకీయాలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం, కేంద్రంలో మోడీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం అనే సింగిల్ పాయింట్ ఎజెండాతో రూపుదిద్దుకున్న ఇండియా కూటమి కి

    రామమందిరం.. మొదటి రోజు పోటెత్తిన భక్తగణం

    అయోధ్యలో కొలువుదీరిన బాలారాముడ్ని దర్శించుకునేందుకు మొదటి రోజు భక్తులు పోటెత్తారు. ఈరోజు నుంచి సామాన్య భక్తులకు, శ్రీరాముడి దర్శనాన్ని అందుబాటులోకి తీసుకురావడంతో అయోధ్య నుంచే కాకుండా.. లక్నో,

    అయోధ్య రాముడి దర్శన వేళలు.. టికెట్ బుకింగ్

    అయోధ్యలో భవ్యరామమందిరం అట్టహాసంగా ప్రారంభమైంది. శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. రేపట్నుంచి సామాన్య భక్తులకు అయోధ్యలో ప్రవేశం కల్పించనున్నారు. ఈ మేరకు ఆలయం టైమింగ్స్

    అయోధ్య వేడుక‌కు... ఆ అగ్ర‌నేత వెళ్ల‌క‌పోవడం!

    యావ‌త్ భార‌త‌దేశ‌మంతా రామ‌నామ స్మ‌ర‌ణ‌తో మార్మోగుతోంది. అయోధ్య‌లో రామాల‌యం నిర్మించుకోవాల‌నేది హిందువుల 500 సంవ‌త్స‌రాల నాటి క‌ల‌. ఆ క‌ల సాకారం అవుతున్న వేళ సినీ, రాజ‌కీయ‌,

    స్టార్ హోటల్ లో మరో దారుణ హత్య

    గోవాలోని ఓ స్టార్ హోటల్ లో తన కన్నకొడుకును ఓ స్టార్టప్ కంపెనీ మహిళా సీఈవో దారుణంగా హత్య చేసింది. ఆ ఘటన ఇంకా మరిచిపోకముందే, అదే

    భవ్య రామమందిర నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలు

    నిర్మాణంలో ఎంతో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మరి రామ మందిరం నిర్మాణానికి ఎలాంటి టెక్నాలజీ వాడారు? ఎన్ని టన్నుల స్టీల్ వాడారు? ఎంత సిమెంట్ వాడాల్సి వచ్చింది?

    ‘జమిలి’ అటకెక్కినట్లేనా?

    ఐదేళ్లకు ఒకసారి మాత్రమే ఎన్నికలు నిర్వహించేలాగా, పార్లమెంటుకు అసెంబ్లీకి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించేలాగా జమిలి ఎన్నికల ప్రతిపాదనను వేగంగా ముందుకు తీసుకువెళ్లడానికి కేంద్రంలోని నరేంద్ర మోడీ

    ఘోరం.. విద్యార్థులతో వెళ్తున్న పడవ మునక

    గుజరాత్ లో దారుణం చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న పడవ నీటమునిగింది. ఈ దారుణ ఘటనలో ఏకంగా 16 మంది విద్యార్థులు మృతిచెందినట్టు ప్రాధమిక సమాచారం.

    వడోదరలోని ఓ పాఠశాలకు

    వైరల్ వీడియో.. అడ్డంగా బుక్కయిన దొంగ

    బిహార్ లో దొంగతనాలు గమ్మత్తుగా జరుగుతుంటాయి. కొందరు టెలిఫోన్ టవర్స్ నే దొంగిలిస్తారు. మరికొందరు ఏకంగా రైలు బోగీల్ని ఎత్తుకెళ్తే, ఇంకొందరు అమాంతం రైలు పట్టాలు లేపేస్తారు.

    రాములవారి కోసం భారీ లడ్డూ ప్రసాదం

    అయోధ్యలోని భవ్య రామమందిరంలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు చివరి దశకు చేరనున్నాయి. మరో 5 రోజుల్లో జరగనున్న ఈ అద్భుత ఘట్టం

    రూ.500 నోటుపై శ్రీరాముడి బొమ్మ?

    ప్రత్యేక సందర్భాల్ని పురస్కరించుకొని ప్రత్యేక నాణాల్ని విడుదల చేయడం కామన్. కొంతమందిని ప్రభుత్వం అలా గుర్తిస్తుంది. ఈమధ్య పెద్ద ఎన్టీఆర్ పై వంద రూపాయల నాణెం విడుదల

    మోడీ బలాన్ని చీల్చే ప్లాన్ తో కాంగ్రెస్ !

    ప్రత్యర్థి పార్టీని నిలువునా రెండు ముక్కలుగా చీల్చేయడం తద్వారా తాము ప్రోత్సహించిన చీలికవర్గంతో కలిసి అధికారం పంచుకోవడం అనేది.. ఇటీవలి కాలంలో దేశంలో పలురాష్ట్రాల్లో ప్రబలంగా నడుస్తున్న

    అయోధ్య కోసం అనంతపురం చీర

    అయోధ్య రామాలయంలో రాముని విగ్రహ ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. మరికొన్ని రోజుల్లో అయోధ్యలో రామాలయాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా రామభక్తులు

    రాముడిబాణంతో రెండు పిట్టలు కొడ్తున్న బిజెపి!

    ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అనేది మామూలుగా మనకు తెలిసిన సామెత. ఇప్పుడు బిజెపి అదే సిద్ధాంతాన్ని అవలంబిస్తోంది. ఒక్కబాణంతో రెండు పిట్టలు కొట్టాలని చూస్తోంది. అయితే ఆ

    ప్రాంతీయ పార్టీలన్నీ వ్యతిరేకిస్తాయా?

    జమిలిలో అంత నియంతృత్వం ఉన్నదా? ఇప్పుడు ఈ కొత్త సందేహం అందరిలోనూ తలెత్తుతోంది. ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అనే నినాదంతో దేశంలో అన్ని రాష్ట్రాలకు కలిపి

    కొత్త ఏడాదిలో గూగుల్, అమెజాన్ మరో షాక్

    గడిచిన రెండేళ్లలో వేలాది ఉద్యోగాల్ని తొలిగించాయి అమెజాన్, గూగుల్ సంస్థలు. మరీ ముఖ్యంగా 2023లో ఈ రెండు కంపెనీలు భారీ ఎత్తున ఉద్యోగాల్లో కోత విధించాయి. ఆ

    లక్ష ద్వీప్ కు అదృష్టం పట్టింది

    లక్షద్వీప్ కేంద్రంగా నడుస్తున్న వివాదం గురించి అందరికీ తెలిసిందే. మల్దీవులు ప్రభుత్వంలో కొంతమంది మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలు, తదనంతర పరిణామాల నేపథ్యంలో లక్షద్వీప్ కు ఇప్పుడు

    భూతల స్వర్గం కశ్మీర్ లోయకు ఏమైంది?

    డిసెంబర్, జనవరి వచ్చిందంటే చాలు భారత పర్యాటకులు ఎక్కువగా చూసే పర్యాటక ప్రాంతం కశ్మీర్ లోయ. మరీ ముఖ్యంగా గుల్మార్గ్ లో ఐస్ స్కేటింగ్ చేయడానికి ఎక్కువ

    మాల్దీవుల టూరిజం.. ఈ దేశం వాటా ఎంత‌?

    హిందూమ‌హా స‌ముద్రంలోని చిన్న‌పాటి దీవుల స‌ముదాయం మాల్దీవ్స్. మొన్న‌టి వ‌ర‌కూ భార‌తీయుల ఫేవ‌రెట్ టూరిస్ట్ డెస్టినేష‌న్. సెల‌బ్రిటీలు, సామాన్యులు తేడా లేకుండా.. మాల్దీవుల బీచ్ ల‌లో ఫొటోలు

    అంత చ‌దువు చ‌దివి, ప‌సివాడిని చంపింది!

    బెంగ‌ళూరులో ఒక స్టార్ట‌ప్ కంపెనీకి సీఈవోగా వ్య‌వ‌హ‌రిస్తున్న బెంగాళీ మ‌హిళ సుచ‌న ప‌సికందులాంటి త‌న నాలుగేళ్ల‌ కొడుకును దారుణంగా హ‌త‌మార్చ‌డం విస్మ‌యాన్ని క‌లిగిస్తోంది. గోవా టూర్ కు

    కలియుగ శబరి.. 30 ఏళ్లుగా మౌనవ్రతం

    శబరి గురించి మనందరికీ తెలుసు. రాముడి కోసం ఆమె ఎంత పరితపించిందో రామాయణంలో చదువుకున్నాం. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి మరో శబరి గురించి. ఈమె కూడా

    అయోధ్య అక్షింతలు తీసుకోండి కానీ..?

    దేశవ్యాప్తంగా అయోధ్య  అక్షింతల పంపిణీ కార్యక్రమం సాగుతోంది. జనవరి 1న మొదలైన ఈ కార్యక్రమం 15వ తేదీ వరకు సాగుతుంది. కార్యక్రమంలో భాగంగా అక్షింతలు, శ్రీరాముని చిత్రపటాన్ని


Pages 4 of 842 Previous      Next