తెలంగాణాలో మరో నెలలో ఎన్నికలు. ఒక పక్క గులాబీదండు తమదే గెలుపని నమ్మకంతో ఉంటే మరో పక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎకైక ముఖచిత్రమైన రేవంత్ రెడ్డి
ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఈసారి భారత్ లోనే జరుగుతోంది. ఆతిథ్య దేశం కప్ గెలుస్తుందనే సాంప్రదాయికమైన నమ్మిక ఒకటి ఉండనే ఉంది. నమ్మకాలను
ఈ జన్మలో మనం తప్పు చేస్తే వచ్చే జన్మలో దాని ఫలితాన్ని అనుభవిస్తామని కర్మ సిద్ధాంతం చెబుతుంటారు.
మోతాదు మించిన కర్మ- మంచైనా, చెడైనా వచ్చే జన్మ వరకు
‘చిన చేపను పెద చేప.. చిన మాయను పెనుమాయ..’’ అని లీలామానుషవేషధారి మనకు మాయాబజార్ సినిమాలో తత్వం చెబుతాడు. మనం కొద్దిగా మార్చుకోవాలి. ‘చిన చేపను పెద
నరేంద్ర మోదీ కి చంద్రబాబంటే పడదనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ సత్యాన్ని తెదేపా మీడియా తన నోటితో చెప్పే ధైర్యం లేక, మనసు రాక ఎప్పటికప్పుడు
వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో వైసీపీ శ్రేణులు జనంలోకి వెళ్లి, మరోసారి వారి ఆశీస్సులు కోరాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
చంద్రబాబు ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీ. అప్పట్లో జగన్ కూడా రిమాండ్ ఖైదీనే.
చంద్రబాబు జైలు జీవితం సరిగ్గా ఒక నెల పూర్తయింది. జగన్ జైలు జీవితం 16
సినిమా మేకింగ్కు సంబంధించిన అనేకానేక తెరవెనుక అంశాలు.. కామన్ మేన్కు కూడా విపులంగా తెలిసిపోతున్న ఈ రోజుల్లో.. ‘బౌండ్ స్క్రిప్ట్’ లేకుండా, ఎవడైనా మూర్ఖుడు సెట్స్ మీదకు
స్వర్గం,నరకం అనేవి ఎక్కడో ఉండవు..మన కర్మల్ని బట్టి ఇక్కడే కనిపిస్తుంటాయి అని అంటుంటారు.
మనం గొప్పగా చేస్తున్నామనుకుని ఏ పని చేసినా, అదే విషయంలో గతంలో మనం చేసిన
నలభయ్యేళ్ల సుదీర్ఘమైన చరిత్ర.. సుదీర్ఘకాలం అధికారం కూడా వెలగబెట్టిన చరిత్ర.. మొన్నమొన్నటివరకు కాంగ్రెస్ పార్టీకి తెలుగు నేలమీద ఏకైక ప్రత్యామ్నాయంగా వెలుగొందిన చరిత్ర.. కేవలం ఒక రాష్ట్రానికి
మాటెత్తితే తనది నాలుగు దశాబ్దాల అనుభం అని చెప్పుకునే తెలుగుదేశం అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నాలుగు వందల కోట్ల రూపాయల ల్లోపు విలువైన
హెడ్డింగ్ చూసి ఇదేదో మతాల మధ్యన టాపిక్ అనుకోకండి. శ్రీకృష్ణుడు, ఏసు క్రీస్తు- ఇద్దరూ మహానుభావులే.
గీత ద్వారా ఒకరు- బైబిల్ తో మరొకరు మానవాళికి వేరు వేరు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని మనం చాలా ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క పరిపాలన వ్యవస్థ మన
అప్పట్లో ఈవీవీ సత్యనారాయణ "ఎవడిగోల వాడిదే" అని ఒక సినిమా తీసారు. దాదాపు అప్పటి టాలీవుడ్ కమెడియన్స్ అంతా అందులో నటించారు. అంతమంది కమెడియన్స్ ఏకకాలంలో ఉన్న
అమెరికాకి తెలుగువాళ్లు వెళ్లడమనేది 1970ల నుంచీ ఉన్నా ఆ సంఖ్య అప్పట్లో బహుతక్కువగా ఉండేది. ఆ తరంలో ఎక్కువగా డాక్టర్లు, ఇంజనీర్లే వెళ్లేవారు.
1985-90ల్లో ఒక స్కాం జరిగేది.
రానున్న దసరా నుంచి విశాఖ కేంద్రంగా రోజువారీ కార్యకలాపాలను నిర్వహించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి స్థానంలో మధ్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం దారితప్పిపోయింది. ‘అధికారాన్ని అడ్డు పెట్టుకుని సాగించిన దోపిడీని, దందాలను ఇప్పుడు ఎవ్వరూ సిగ్గుగా భావించడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా తాము సాగించిన అరాచకాలు
చంద్రబాబు అరెస్టు పర్వంలో తెదేపా మీడియా పనిగట్టుకుని ప్రచారం కల్పిస్తున్నది మాత్రం నారా బ్రాహ్మణికి. లోకేష్ ని కారాగారం పాలు చేసినా కూడా తెదేపా యువ నాయకత్వానికి
అమెరికాలో తెలుగు వాళ్లు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చేది ఐటీ నిపుణులు, డాక్టర్లు. దుబాయిలో తెలుగువాళ్లు అనగానే మైండుకి తట్టేది కార్మికులు, కష్టజీవులు.
ఆయా దేశాలు తెలుగువాళ్ల దృష్టిలో
రానున్న ఎన్నికల్లో రెడ్డి నాయకుడి మీద కాపు నాయకత్వం, కమ్మ నాయకత్వం కలిసి పోరాటం చేస్తున్నట్టు కాపు నాయకుడు ప్రకటించాడు. ఆ ప్రకటనలో భాగంగా తమతో భాజపా
మొన్న ఓ జాతీయ టివి ఛానల్ ఇంటర్వ్యూలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను ఒక మాట అడిగారు. మీ నాన్న జాతీయ స్థాయిలో
ఒక్కోసారి అత్యుత్సాహం, అతి నిరుత్సాహం అనేవి కొంపలంటుకునేలా చేస్తాయి. కమ్మవారిలో ఉన్న ఈ గుణం ఇప్పుడు తెలుగుదేశం కొంప ముంచుతోంది.
చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లినప్పటినుంచీ "కమ్మవాళ్లు మాత్రమే" చేస్తున,
రాయలసీమలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన నిరాశపరిచింది. సీమ పర్యటనలో భాగంగా కర్నూలు జిల్లాలో హంద్రీనీవా నుంచి చెరువులకు నీటిని సరఫరా చేసే పథకాన్ని సీఎం ప్రారంభించారు.
తెలుగు రాష్ట్రాల్లో రెండు పత్రికా గురివిందలున్నాయి. ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి. ఈ గింజలు తమ నలుపుని మరిచి, నచ్చని వాళ్ల మీద బురద వేస్తుంటాయి. ఆ
‘జెయిలు- బెయిలు’ అనే రెండు పదాల చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయం తిరుగుతోంది. రాజకీయ నాయకులు తమకు చాలా అలవాటైన పద్ధతుల్లో ఈ రెండు పదాలకు లేని
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను విచారణ సంస్థలు ఎలా ప్రశ్నిస్తాయి? అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు కేసుల విషయంలో ప్రశ్నిస్తున్నారు పలువురు మేథావులు! వీరిలో చాలా మంది మాజీ
తెలంగాణ ప్రభుత్వం పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పధకానికి ఈ నెల ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం అమలు జరిగితే రాయలసీమ నీటి అవసరాలకు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టు రాజకీయ దుమారం రేపుతోంది. ఒక కేసులో రాజకీయ పార్టీ నేత అరెస్టు అయితే సంబంధించిన
చంద్రబాబు అరెస్టు ఏమో కానీ..ఈ సందర్భంగా సిద్ధార్థ లూథ్రా పేరు మాత్రం జనానికి తెలిసింది.
ఈయన అన్ని కేసులు వాదించాడు, ఇన్ని కేసుల్లో తన క్లైంట్స్ కి శిక్షపడకుండా
దేశం కరెన్సీని మార్చేశారు! పన్నులు బాదే తీరును మార్చేశారు! పార్లమెంట్ భవనాన్ని మార్చుకున్నారు! మరి వీటితో సామాన్యుడికి ఒరిగింది ఏమిటి అంటే అదో బ్రహ్మపదార్థం! కరెన్సీని రాత్రికి