ప్రపంచ కప్ క్రికెట్ ముగిసింది. మొదటి నుంచీ ఒక్క ఓటమి కూడా చవిచూడని భారత్ ఫైనల్స్ లో ఎలా ఓడిందో చూసాం. ఎందుకు ఓడిందో కూడా కళ్లకు
కాపురం చేసే కళ కాలు తొక్కిననాడే తెలుస్తుందని అంటారు పెద్దలు. ఎన్నికల్లో విజయం సాధించే కళ.. ప్రచార పర్వంలోనే అర్థమైపోతుంది. ప్రచారంలో ప్రజలతో దగ్గరినుంచి మెలిగేప్పుడే.. వారి
క్రికెట్ ప్రపంచాన్ని జయించడానికి భారత్కు కావాల్సింది ఒకో ఒక్క విజయం. దశాబ్దాల కప్ కలను నెరవేర్చడానికి కావాల్సింది ఇంకొక్క విక్టరీ. రెండు దశాబ్దాల క్రితం ఆస్ట్రేలియా చేసిన
'విజన్' అనే పదం వినపడగానే, చంద్రబాబు నాయుడి పేరు గుర్తుకు వస్తుంది. ఆయన పేరుతో ఆ పదం అంతగా మమేకమై పోయింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓటమి
తెలుగు దేశం పార్టీకి మీనమేషాలు లెక్కపెట్టుకుంటూ ఎన్నికల్లో తమదే విజయమని కలలుకంటూ కాలక్షేపం చేయడం తప్ప మరొక దారి లేనట్టుగా కనిపిస్తోంది.
అటు లోకేష్ పాదయాత్ర, ఇటు చంద్రబాబు
ప్రధాని నరేంద్రమోడీ నాకు ఆత్మీయ మిత్రుడు- అని, వేదిక మీద ఆయన లేని, సభలలో చెప్పుకునే పవన్ కల్యాణ్.. ఆయన సమక్షంలో ‘నాకు పెద్దన్నయ్య’ అని చెప్పుకోగల
"గాయం" సినిమాలో పబ్లిసిటీ ఎంత ఇంపార్టెంటో కోట శ్రీనివాసరావుకి తనికెళ్ల భరణి చెప్పే సన్నివేశమొకటుంటుంది.
"ఎవరు..ప్రెస్సోల్లా? లెలెలె...మనకా దుకాణం వద్దు..." అంటాడు కోట.
"భలేవోరే!! ప్రెస్సొద్దా?! మీరు గొప్ప అని
మధ్యప్రదేశ్లోని చింద్వారా పోలీసులు ఎలుకలపై కేసు పెట్టారు. 60 ఫుల్ బాటిళ్లు అవి తాగేశాయి. స్టేషన్లో సీజ్ చేసిన బాటిళ్లతో ఎలుకలు భారీ మందు పార్టీ చేసుకున్నాయి.
సాధారణంగా ఏరంగంలోనైనా జీతాల పెరుగుదలకి ఒక లెక్కుంటుంది. గవర్నమెంట్ ఉద్యోగాల్లో అయితే బేసిక్ మీద 3%, డియర్నెస్ అలోవెన్స్ పేరుతో మరో 2% కలిసి గరిష్టంగా ఏడాదికి
"దూకుడు" సినిమాలో రియాలిటీ షో ట్రాక్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఎవడికి వాడు పర్ఫామెన్స్ ఇస్తూ ప్రైజ్ మనీ కొట్టేయాలని చూసున్నారని బ్రహ్మానందం అనుకుంటూ ఉంటాడు. ఆఖరికి
‘ఏనుగు నెత్తిన ఎవ్వరూ చెత్త వేయలేరు’ అని నానుడి. దాని నెత్తిన అదే చెత్త వేసుకుంటుంది. రాజకీయ రంగంలో అందరూ ఏనుగులే.. ఎవరి గోతిని వాళ్లే తవ్వుకుంటూ
రాజకీయం వ్యాపారంగా మారినప్పుడు వ్యాపారులే రాజకీయాల్లోకి వస్తారు. జనం కూడా లాభనష్టాల్లో మునిగితేలుతున్నారు. పైస్థాయిలో రాజకీయ చర్చలు చేసే మేధావులు, బుద్ధిజీవులు ఎలాగూ ఓటింగ్కి రారు. వాళ్లు
అమాయకత్వం వల్ల కానీ, అతి ఆత్మవిశ్వాసం వల్ల కానీ ఎంత పెద్ద నాయకులైనా ఒక్కోసారి సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఉంటారు.
తెలంగాణా ఎన్నికలు మరో నాలుగువారాల్లో ఉన్నాయి. ఇప్పుడు
చెస్సాటలో ప్రత్యర్ధి చెక్ పెడితే బయటపడటానికి నానాయాతన పడడం సహజం. అదే విధనగ జైల్లోంచి చంద్రబాబుని బయట పడేయటానికి ఆయన వర్గం చాలా తంటాలు పడ్డారు.
కోటానుకోట్లు ఫీజులు
ఒక సినిమాలో కామెడీ సీన్. బ్రహ్మానందం అద్దె సూటు వేసుకుని పెళ్లిచూపులకెళ్తాడు. పక్కన అతని ఫ్రెండ్ ఏవీఎస్ కూడా ఉంటాడు. పిల్ల తండ్రి అడిగే ప్రతి ప్రశ్నకి
ఓటు విలువైంది. ఫ్యామిలీలో ఐదు ఓట్లు వుంటే రూ.20 వేలు గ్యారెంటీ. ఓటును అమ్ముకోవద్దూ అంటారు. వినడానికి బాగుంటుంది. అయితే అమ్ముకోకుండా వేస్తే సజ్జనులు , ఉత్తములు
‘అమ్మ’ రోడ్డు మీదకు వచ్చారు. ఇన్ని దశాబ్దాల చరిత్రలో ఇది ప్రథమం. ఎందుకొచ్చారు? భర్త జైల్లో పడినందుకు- ఆత్మత్యాగాలు చేసిన అభిమాన దురంధరుల కుటుంబాలను పరామర్శించి.. వారిని
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎన్నికల సమయానికి మరీ ఇలా ఢమాల్ అన్నట్టుగా పడిపోవడం ఆశ్చర్యకరంగా మారింది. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నిజంగానే బీఆర్ఎస్ కు
చంద్రబాబు జైలు జీవితం అర్ధశతదినోత్సవం పూర్తి చేసుకుంది. అంటే హాఫ్ సెంచరీ!
ఇంతకీ ఈ ఘనత జైల్లో ఖైదీగా మూల్గుతున్న చంద్రబాబుదా? లేక అన్ని రోజులు సక్సెస్ఫుల్ గా
అమెరికా అంటే ప్రపంచానికి అదొక క్రేజ్. మరీ ముఖ్యంగా భారతీయులకి, అందులో మరింత ఎక్కువగా తెలుగువాళ్లకి అమెరికా పిచ్చ చాలా ఎక్కువ.
ఎంత పిచ్చంటే అమెరికాలో ఇలా ఉద్యోగం
తాజాగా మంత్రి కేటీయార్, జయప్రకాష్ నారాయణ్ తో ఒక ఛానల్లో ముఖాముఖిలో కూర్చున్నారు. ఇద్దరూ అనేక అంశాలమీద ఆసక్తికరమైన సంభాషణ చేసారు.
అందులో భాగంగా ఒక చోట కేటీయార్
"ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం.." అని శ్రీశ్రీ అన్నట్టు "ఏ రాష్ట్ర పరిస్థితి చూసినా ఏమున్నది వ్యత్యాసం" అనాలనిపిస్తుంది కొన్ని విషయాలు విన్నప్పుడు.
సంయుక్త ఆంధ్రప్రదేశ్
"మనీ" సినిమాలో ఒక సీనుంటుంది. హీరో అవ్వాలనుకునే బ్రహ్మానందానికి తనికెళ్ల భరణి రెండు ఆప్షన్స్ ఇస్తాడు.
"ఒకటి- బాగా కష్టపడి చిన్న వేషాలేసి, తర్వాత డైలాగు వేషాలేసి, ఆ
తెలంగాణాలో మరో నెలలో ఎన్నికలు. ఒక పక్క గులాబీదండు తమదే గెలుపని నమ్మకంతో ఉంటే మరో పక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఎకైక ముఖచిత్రమైన రేవంత్ రెడ్డి
ఐసీసీ క్రికెట్ వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఈసారి భారత్ లోనే జరుగుతోంది. ఆతిథ్య దేశం కప్ గెలుస్తుందనే సాంప్రదాయికమైన నమ్మిక ఒకటి ఉండనే ఉంది. నమ్మకాలను
ఈ జన్మలో మనం తప్పు చేస్తే వచ్చే జన్మలో దాని ఫలితాన్ని అనుభవిస్తామని కర్మ సిద్ధాంతం చెబుతుంటారు.
మోతాదు మించిన కర్మ- మంచైనా, చెడైనా వచ్చే జన్మ వరకు
‘చిన చేపను పెద చేప.. చిన మాయను పెనుమాయ..’’ అని లీలామానుషవేషధారి మనకు మాయాబజార్ సినిమాలో తత్వం చెబుతాడు. మనం కొద్దిగా మార్చుకోవాలి. ‘చిన చేపను పెద
నరేంద్ర మోదీ కి చంద్రబాబంటే పడదనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ సత్యాన్ని తెదేపా మీడియా తన నోటితో చెప్పే ధైర్యం లేక, మనసు రాక ఎప్పటికప్పుడు
వై ఏపీ నీడ్స్ జగన్ అనే నినాదంతో వైసీపీ శ్రేణులు జనంలోకి వెళ్లి, మరోసారి వారి ఆశీస్సులు కోరాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.
చంద్రబాబు ప్రస్తుతం జైలులో రిమాండ్ ఖైదీ. అప్పట్లో జగన్ కూడా రిమాండ్ ఖైదీనే.
చంద్రబాబు జైలు జీవితం సరిగ్గా ఒక నెల పూర్తయింది. జగన్ జైలు జీవితం 16