తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హిందువుల్లో చెడ్డ పేరు సంగతేమో గానీ, తమను అనుమానించే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు సర్కార్ అప్రమత్తమైంది. నిజంగా నెయ్యిలో కల్తీ జరిగిందని భావించినట్టైతే…
View More సీన్ రివర్స్ అవుతోందని.. ఫిర్యాదుకు పరుగు పెట్టించిన సర్కార్!Andhra
స్టీల్ ప్లాంట్ మీద లోకేష్ లేటెస్ట్ మాట
విశాఖ వచ్చారు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. విశాఖలో గత కొద్ది నెలలుగా పెద్ద ఎత్తున సాగుతున్న ఉక్కు ఉద్యమం మీద మీడియా ప్రశ్నలను ఆయన ఫేస్ చేశారు. విశాఖ ఉక్కు మీద…
View More స్టీల్ ప్లాంట్ మీద లోకేష్ లేటెస్ట్ మాటనెయ్యి… ఆరడుగుల గొయ్యి
ప్రాస కోసం కాదు కానీ టైమింగ్ చూసి మంచి పొలిటికల్ రైమింగ్ లో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పంచులేశారు. శ్రీవారికి కోట్లాదిమంది భక్తులు ఉన్నారని వారి…
View More నెయ్యి… ఆరడుగుల గొయ్యిచంద్రబాబు స్వామివారి భక్తుడే కాదు- కొడాలి నాని
ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు తిరుమల స్వామి వారి చుట్టూ తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు రాష్ట్రంలో పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు ఆరోపణలకు వైఎస్ జగన్ కౌంటర్ ఇచ్చారు. తాజాగా చాలా…
View More చంద్రబాబు స్వామివారి భక్తుడే కాదు- కొడాలి నానిఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక!
తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై నమోదైన లైంగిక దాడి కేసు ఇక లేదు. టీడీపీ మహిళా నాయకురాలు తనపై ఆదిమూలం లైంగిక దాడికి పాల్పడ్డాడని తిరుపతి ఈస్ట్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన…
View More ఆదిమూలంపై లైంగిక దాడి కేసు లేదిక!తిరుపతిలో ఎన్నికలకు భయపడుతున్న టీడీపీ!
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఐదు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నికకు టీడీపీ భయపడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కూటమి అపరిమితమైన అధికారాన్ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తిరుపతిలో వైసీపీ చేతిలో మున్సిపల్ కార్పొరేషన్ వుంది.…
View More తిరుపతిలో ఎన్నికలకు భయపడుతున్న టీడీపీ!మాజీ పీఎస్ను మళ్లీ తెచ్చుకోనున్న చంద్రబాబు!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్ను మళ్లీ తెచ్చుకోడానికి సిద్ధమైనట్టు తెలిసింది. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబుకు శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శిగా పని చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కిల్…
View More మాజీ పీఎస్ను మళ్లీ తెచ్చుకోనున్న చంద్రబాబు!పరమ భక్త వైసీపీ నేత మాట్లాడరేం?
తిరుమల లడ్డూ ప్రసాదంపై పరమ భక్త వైసీపీ నేత మాట్లాడకపోవడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేశారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వివాదాస్పద ఆరోపణలు చేశారు.…
View More పరమ భక్త వైసీపీ నేత మాట్లాడరేం?చంద్రబాబు పీఎస్పై మంత్రులు, ఎమ్మెల్యేల గుర్రు!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పీఎస్ కప్పర్థిపై మంత్రులు, కూటమి ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. చంద్రబాబును కలవనీయకుండా, అలాగే ఆయన దృష్టికి ఏ విషయాన్ని తీసుకెళ్లకుండా పీఎస్ అడ్డంకిగా నిలిచారని వాళ్లంతా మండిపడుతున్నారు. ఇలాగైతే ముఖ్యమంత్రి…
View More చంద్రబాబు పీఎస్పై మంత్రులు, ఎమ్మెల్యేల గుర్రు!బాబు ఉన్న చోటే… ఇంత దారుణమా?
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అలాగే ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు ఉన్న చోట టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు దారుణానికి పాల్పడ్డారు. సమాజం సిగ్గు పడేలా ఆ చర్యలున్నాయి. వరద బాధితులపై విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా…
View More బాబు ఉన్న చోటే… ఇంత దారుణమా?ఉక్కు దిక్కు చూడండి సామీ
ఏపీలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కారం కూటమి ప్రభుత్వాలు చూపాలని జనాలు కోరుతున్నారు. బలిపీఠం మీద విశాఖ ఉక్కు కర్మాగారం నిలిచి ఉంది. విశాఖ ఉక్కుని కాపాడాలని కూడా అంతా అర్ధిస్తున్నారు. విశాఖ…
View More ఉక్కు దిక్కు చూడండి సామీజనసేన నేతకు న్యాయం జరిగినట్లేనా?
ఎమ్మెల్యే టికెట్ ని ఆశించారు ఆయన. విశాఖ జిల్లాలో ఆ పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. పెందుర్తి టికెట్ తనకే వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. తీరా ఎన్నికల వేళకు మాత్రం రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా…
View More జనసేన నేతకు న్యాయం జరిగినట్లేనా?వైకాపాకు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు ఎదురవుతున్నాయి. రాజ్యసభ ఎంపీలు ఒకరి తరువాత ఒకరు రాజీనామా చేస్తుండటం పార్టీకి రాజకీయంగా ఆందోళన కలిగిస్తోంది. కొన్ని రోజులు క్రితం బీద మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ లాంటి…
View More వైకాపాకు బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా!సనాతన ధర్మంపై నమ్మకం ఉందా పవన్?
సనాతన ధర్మం గురించి ప్రవచనకర్తలకు మించిపోయి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సూక్తులు చెబుతుంటారు. మరీ ముఖ్యంగా తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలు సీఎం చంద్రబాబు నుంచి వచ్చిన తర్వాత పవన్కల్యాణ్కు మాట్లాడేందుకు…
View More సనాతన ధర్మంపై నమ్మకం ఉందా పవన్?లడ్డూ ప్రసాదం వివాదానికి బాబు స్వస్తి చెప్పినట్టేనా?
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారం తమ మెడకు చుట్టుకుంటోందని ముఖ్యమంత్రి చంద్రబాబు గమనించారు. అందుకే ఆ వ్యవహారానికి ఎలాగైనా ఫుల్స్టాప్ పెట్టాలని ఆయన సీరియస్గా ఆలోచిస్తున్నారు. అయితే ముగింపు ఎట్లా పలకాలనేది ఆయనకు అంతుచిక్కడం…
View More లడ్డూ ప్రసాదం వివాదానికి బాబు స్వస్తి చెప్పినట్టేనా?ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ!
ఆంధ్రప్రదేశ్లో 20 కార్పొరేషన్ల చైర్మన్ల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. ఇందులో టీడీపీకి 16, జనసేనకు 3, బీజేపీకి ఒకటి చొప్పున కేటాయించారు. కార్పొరేషన్ల భర్తీని పరిశీలిస్తే, ప్రధానంగా టీటీడీ పాలక మండలి లేకపోవడం…
View More ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ!మంత్రితో తేల్చుకోడానికి సిద్ధమైన సుగవాసి!
అన్నమయ్య జిల్లా టీడీపీలో విభేదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజంపేట టీడీపీ ఇన్చార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం తనకు పార్టీలో అవమానం జరుగుతోందని రగిలిపోతున్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిపై సుగవాసి బహిరంగంగానే తీవ్ర విమర్శలు గుప్పించడం చర్చనీయాంశమైంది.…
View More మంత్రితో తేల్చుకోడానికి సిద్ధమైన సుగవాసి!‘మంచి ప్రభుత్వం’ ఎక్కడా కనిపించడం లేదే!
ఇటీవల చంద్రబాబు సర్కార్ వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి వంద రోజుల్లో చేసిన పనుల గురించి వివరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు.…
View More ‘మంచి ప్రభుత్వం’ ఎక్కడా కనిపించడం లేదే!పవన్ అతి… ఓ రేంజ్లో!
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం అయిన మొదలు ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ చాలా అతి చేస్తున్నాడనే భావన ప్రతి ఒక్కరిలోనూ వుంది. ఇదే చర్చిల్లో జరిగితే నువ్వు ఊరుకుంటావా? అని జగన్ను పవన్ ప్రశ్నించారు.…
View More పవన్ అతి… ఓ రేంజ్లో!వైసీపీలో ‘ధర్మ’ సంకటం!
తనకు థ్రెట్ వుందని, ఏదైనా సమాచారం కావాలంటే పంపుతానని ధర్మారెడ్డి సమాధానం ఇచ్చారట
View More వైసీపీలో ‘ధర్మ’ సంకటం!తిరుమల లడ్డూ ప్రసాదంలో పైచేయి దిశగా వైసీపీ!
తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చెలరేగిన వివాదంలో వైసీపీ ఆత్మరక్షణ నుంచి నెమ్మదిగా పైచేయి సాధించే దిశగా పయనిస్తోంది. ఒక దశలో వైసీపీ పని అయిపోయిందని సంబరపడ్డ టీడీపీ, రెండుమూడు రోజులుగా మారిన పరిస్థితుల…
View More తిరుమల లడ్డూ ప్రసాదంలో పైచేయి దిశగా వైసీపీ!శ్రీవారి ఆలయం ఎదుట భూమన సత్య ప్రమాణం
టీటీడీ చైర్మన్గా తాను ఉన్న కాలంలో ఎలాంటి తప్పులు జరగలేదని తిరుమలలో శ్రీవారి ఆలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి ప్రమాణం చేశారు. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీతో పాటు ఇతరత్రా వైసీపీ హయాంలో…
View More శ్రీవారి ఆలయం ఎదుట భూమన సత్య ప్రమాణంమంచి ప్రభుత్వమని డబ్బా కొట్టుకుంటున్నారు!
మంచి ప్రభుత్వమని కూటమి నేతలు డబ్బా కొట్టు కుంటున్నారని వైసీపీ ఆళ్లగడ్డ నియోజకవర్గ నాయకుడు భూమా కిషోర్రెడ్డి విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ మంచి ప్రభుత్వమని కూటమి నేతలు చెప్పుకుంటే ప్రయోజనం వుండదన్నారు.…
View More మంచి ప్రభుత్వమని డబ్బా కొట్టుకుంటున్నారు!ప్రధానికి లేఖ రాయడం మరీ అంత నేరమా?
జగన్ ప్రధానికి లేఖ రాయడాన్ని కూడా చంద్రబాబునాయుడు తప్పుపట్టడం చిత్రంగా కనిపిస్తోంది.
View More ప్రధానికి లేఖ రాయడం మరీ అంత నేరమా?జగన్ కంటే చంద్రబాబుకు తొందర ఎక్కువ
ఏ ప్రభుత్వమైనా సరే తాము అసాధ్యాలను సుసాధ్యం చేశామని, ప్రజాసేవలో అద్భుతాలు సృష్టించామని ప్రజల ఎదుట చాటి చెప్పుకోవడానికి ఉత్సాహపడుతుంది. నిన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించినా, ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నా..…
View More జగన్ కంటే చంద్రబాబుకు తొందర ఎక్కువబాబుకు షాక్… సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి గట్టి షాక్. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల, చేప నూనె కలిపారంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై అత్యున్నత న్యాయ స్థానంలో వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. Advertisement ప్రముఖ రాజకీయ నాయకుడు,…
View More బాబుకు షాక్… సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్!తిరుమలలో మహాశాంతి యాగం
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని, కావున ఆలయంలో ప్రాయశ్చితం నిర్వహించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు సోమవారం ఉదయం 6 నుంచి 10 గంటల వరకు ఆలయంలో శాస్త్రోక్తంగా…
View More తిరుమలలో మహాశాంతి యాగం