వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన ఏ అధికారికైనా చంద్రబాబు సర్కార్లో పోస్టింగ్ ఇస్తే… జగన్తో అంటకాగిన అధికారికి ఎలా ఇచ్చారని టీడీపీ అనుకూల మీడియా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసింది. అలాంటిది వైసీపీ ప్రభుత్వంతో అంటకాగి,…
View More వైసీపీ ప్రభుత్వంతో అంటకాగిన అధికారి సిట్లో సభ్యుడా?Andhra
పరిటాల శ్రీరామ్ ఆగడాలపై నోరు మెదపరేం?
ఉమ్మడి అనంతపురం జిల్లా టీడీపీ యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ఆగడాలపై ప్రభుత్వ పెద్దలు నోరు మెదపడం లేదు. ఇదే ఇతర సామాజిక వర్గాలు, అణగారిన వర్గాల నాయకులు పరిటాల కుటుంబ సభ్యుల మాదిరిగా…
View More పరిటాల శ్రీరామ్ ఆగడాలపై నోరు మెదపరేం?పాపం పిఠాపురం వర్మ.. బాబు గారికి గుర్తురాలేదా?
అదేమిటి బాబుగారు ప్రజలకు ఇచ్చిన హామీలను చాలా కన్వీనియెంట్ గా తనకు అనుకూలంగా మరచిపోతూ ఉంటారు సరే.. కానీ సొంత పార్టీ నాయకులకు, ఆ పార్టీలో త్యాగాలు చేసిన వారికి ఇచ్చిన హామీలను కూడా…
View More పాపం పిఠాపురం వర్మ.. బాబు గారికి గుర్తురాలేదా?అనిత కార్నర్ అయ్యారా?
జగన్ శ్రీవారి దర్శనానికి వెళ్తే ఆయనను డిక్లరేషన్ అడిగిన టీడీపీ కూటమి నేతలకు వైసీపీ నేతలు వరసబెట్టి రివర్స్ లో కౌంటర్ చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ అయితే హోం మంత్రి అనిత…
View More అనిత కార్నర్ అయ్యారా?ఒకేసారి నాలుగు వేల మంది ఇంటికి
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకేసారి నాలుగు వేల మందిని ఇంటికి పంపించే కార్యక్రమం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తలపెట్టింది. ఇంత పెద్ద ఎత్తున కాంట్రాక్టు కార్మికులను తొలగించడం…
View More ఒకేసారి నాలుగు వేల మంది ఇంటికిరాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజలు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నేతృత్వంలో సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తిరుమల లడ్డూ ప్రసాదంపై పచ్చి అబద్ధాలతో అపవిత్రం చేశారని వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శ చేసిన సంగతి తెలిసిందే. అందుకే పాప ప్రక్షాళన…
View More రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పూజలుస్వర్ణాంధ్ర@2047
ఏపీ అభివృద్ధి కోసం సలహాలు, సూచనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రజల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు సోషల్ మీడియాలో ఒక…
View More స్వర్ణాంధ్ర@2047సీతారాం ఏచూరిది హత్య!
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిది హత్య అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చింతా మోహన్ సంచలన ఆరోపణ చేశారు. తిరుపతిలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏచూరి చిన్న…
View More సీతారాం ఏచూరిది హత్య!అన్య మతస్తులకు ప్రవేశం లేదని డిక్లరేషన్ ఇస్తే పోలా?
అన్య మతస్తులకు తిరుమలలో ప్రవేశం లేదని చంద్రబాబు సర్కార్ డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది కదా అనే చర్చకు తెరలేచింది. ఎక్కడైనా ఇతర మతస్తులు మరో మతానికి చెందిన ఆలయాలకు వెళ్లడం తక్కువ. దేవుడు ఒక్కడే,…
View More అన్య మతస్తులకు ప్రవేశం లేదని డిక్లరేషన్ ఇస్తే పోలా?విశాఖ శాఖ లోకేష్ దేనా?
విశాఖ జిల్లాకు మంత్రి ఎవరూ లేరు. ఏపీలో మెగా సిటీగా ఉంది. వైసీపీ ప్రభుత్వం కూడా రెండోసారి విస్తరణలో రెండు మంత్రి పదవులనూ అనకాపల్లి జిల్లాకే అప్పగించింది. విశాఖకు ఆనాడు మంత్రి పదవి ఎందుకు…
View More విశాఖ శాఖ లోకేష్ దేనా?జగన్కు శ్రీవారి రక్ష
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి తిరుమల శ్రీవారి రక్ష ఉందని వైసీపీ నేతలు అంటున్నారు. అందుకే తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో కాస్త ఆలస్యంగానైనా నిజాల్ని జనం తెలుసుకున్నారని వారు అంటున్నారు. ప్రపంచ…
View More జగన్కు శ్రీవారి రక్షమాజీ మంత్రులకు జగన్ కీలక బాధ్యతలు
పార్టీ ఓటమి పాలు అయిన తరువాత మెల్లగా ఒక్కొక్క చోటా మరమ్మతులు చేసుకుంటూ వస్తున్న వైసీపీ అధినాయకుడు జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న మూడు జిల్లాలకు కీలక నేతలను పిలిచి బాధ్యతలు అప్పగించారు.…
View More మాజీ మంత్రులకు జగన్ కీలక బాధ్యతలుశ్రీవారితో జగన్ పాదయాత్రకు అనుబంధంః చెవిరెడ్డి
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరుడితో తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అవినాభావ సంబంధం వుందని చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని మతాల కలయికే హిందూమతం అని…
View More శ్రీవారితో జగన్ పాదయాత్రకు అనుబంధంః చెవిరెడ్డినా మతం మానవత్వం… డిక్లరేషన్లో రాసుకోండిః జగన్
తిరుమల పర్యటనను రద్దు చేసుకున్న నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో అద్భుతంగా మాట్లాడారు. తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేయాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో తన మతం,…
View More నా మతం మానవత్వం… డిక్లరేషన్లో రాసుకోండిః జగన్జగన్ తిరుమల పర్యటన రద్దు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన రద్దు అయ్యింది. తిరుమలకు వెళ్లాలనే జగన్ నిర్ణయం వెలువడినప్పటి నుంచి డిక్లరేషన్ తెరపైకి వచ్చింది. అన్య మతస్తుడైన జగన్ తిరుమల శ్రీవారి దర్శనానికి ముందు డిక్లరేషన్పై…
View More జగన్ తిరుమల పర్యటన రద్దుజగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తేల్చి చెప్పారు. తిరుపతిలో శుక్రవారం ఎంపీ డాక్టర్ ఎం.గురుమూర్తి, మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి…
View More జగన్ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదుప్రధాన మంత్రి ఛాన్స్ ను వదిలేసుకున్నారట!
ప్రతి ఎమ్మెల్యేకు ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంటుంది. ప్రతి ఎంపీకి ప్రధానమంత్రి కావాలనే కోరిక ఉంటుంది. అలాంటి గోల్డెన్ ఛాన్స్ అందరికీ రాదు. ఒక ఎమ్మెల్యే సీఎం కావాలనుకుంటే, ఒక ఎంపీ పీఎం కావాలనుకుంటే…
View More ప్రధాన మంత్రి ఛాన్స్ ను వదిలేసుకున్నారట!డిక్లరేషన్పై నాలుగేళ్ల క్రితం హైకోర్టు సంచలన తీర్పు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇవాళ తిరుమలకు వెళ్లనున్నారు. శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకోడానికి ఆయన అక్కడికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. అయితే అన్యమతస్తుడైన వైఎస్ జగన్మోహన్రెడ్డి డిక్లరేషన్పై సంతకం చేయనిదే, దైవ దర్శనం చేసుకోడానికి…
View More డిక్లరేషన్పై నాలుగేళ్ల క్రితం హైకోర్టు సంచలన తీర్పురెచ్చగొడుతూనే… పవన్ శాంతి వచనాలు!
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ రెచ్చగొడుతూనే, మరోవైపు శాంతి వచనాలు పలకడం ఆయనకే చెల్లిందనే విమర్శలొస్తున్నాయి. ఇటీవల తిరుమల లడ్డూ ప్రసాదంపై కల్తీ ఆరోపణల నేపథ్యంలో పవన్కల్యాణ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ప్రజా…
View More రెచ్చగొడుతూనే… పవన్ శాంతి వచనాలు!వైసీపీ నేతలు ఇల్లు దాటొద్దంటున్న పోలీసులు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటన ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఇవాళ ఆయన తిరుమలకు రానున్నారు. రేపు శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అయితే దర్శనానికి వెళ్లాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఫాంపై సంతకం చేయాల్సిందే అని…
View More వైసీపీ నేతలు ఇల్లు దాటొద్దంటున్న పోలీసులుగనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్!
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని వెతికి తీస్తున్నామని చెబుతూ, గత ప్రభుత్వానికి దగ్గరగా పని చేసిన అధికారులను కొందరికి ఎటువంటి పదవులు ఇవ్వకుండా, అవినీతికి సంబంధించిన కారణాలతో…
View More గనుల శాఖ మాజీ డైరెక్టర్ అరెస్ట్!బాబు బాటలోనే చినబాబు
ఎన్టీఆర్ ని గద్దె దించి ఉమ్మడి ఏపీకి సీఎం అయిన తరువాత ఆ కొత్తల్లో చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు అంటూ ఏపీవ్యాప్తంగా తిరిగేవారు. బాబు వస్తున్నారు అంటేనే అంతా అలెర్ట్ గా ఉండేవారు. ఆలా…
View More బాబు బాటలోనే చినబాబుజగన్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ
ఈ నెల 27న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమలకు వెళ్లనున్నారు. కాలి నడకన ఆయన తిరుమల చేరుకోనున్నారు. 28న శ్రీవారిని దర్శించుకోనున్నారు. జగన్ పర్యటనను వైసీపీ నాయకులు, కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నారు. తిరుమల…
View More జగన్ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీవిశాఖ అతి పెద్ద రాజధాని అంటున్న లోకేష్
విశాఖ ఇప్పటికి నూటా పాతికేళ్ల క్రితమే బ్రిటిష్ వారు గుర్తించి గౌరవించిన జిల్లా. విశాఖ నుంచి ఒడిషాలోని కొన్ని ప్రాంతాల దాకా విస్తరించి ఉన్న అతి పెద్ద ప్రాంతంగా కూడా ఆనాడు ఉంది. విశాఖలో…
View More విశాఖ అతి పెద్ద రాజధాని అంటున్న లోకేష్వంగవీటి రాధాకు అస్వస్థత
టీడీపీ నాయకుడు వంగవీటి రాధా స్వల్ప గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విజయవాడలో ఉంటున్న రాధాకు బుధవారం అర్ధరాత్రి అనారోగ్యానికి గురయ్యారు. గుండె నొప్పిస్తోందని కుటుంబ సభ్యులకు ఆయన…
View More వంగవీటి రాధాకు అస్వస్థతతిరుమలకు వెళుతున్నారంటేనే దేవునిపై నమ్మకం కాదా?
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తిరుమల పర్యటనను వివాదాస్పదం చేయాలని కూటమి నేతలు భావిస్తున్నారు. ఈ నెల 28న జగన్ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా దేవునిపై నమ్మకం ఉందని అన్యమతస్తుడైన జగన్…
View More తిరుమలకు వెళుతున్నారంటేనే దేవునిపై నమ్మకం కాదా?సీన్ రివర్స్ అవుతోందని.. ఫిర్యాదుకు పరుగు పెట్టించిన సర్కార్!
తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి హిందువుల్లో చెడ్డ పేరు సంగతేమో గానీ, తమను అనుమానించే ప్రమాదం ఏర్పడిందని చంద్రబాబు సర్కార్ అప్రమత్తమైంది. నిజంగా నెయ్యిలో కల్తీ జరిగిందని భావించినట్టైతే…
View More సీన్ రివర్స్ అవుతోందని.. ఫిర్యాదుకు పరుగు పెట్టించిన సర్కార్!