నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసింది.
మనల్ని ఆశ్రయించి వచ్చిన వారు చిత్తశుద్ధితోనూ, మన పట్ల పూర్తి నమ్మకంతోనూ ఉన్న వారైతే వారికి సాయం చేయడం మన విధి. అలాకాకుండా, అవకాశవాదంతోనూ.. స్వార్థంతోనూ.. మనకున్న
2014 తర్వాత ఏపీ రాజకీయంలో ఒక దారుణమైన పరిణామం అత్యంత సహజంగా మారింది. అదే.. ఎమ్మెల్యేల ఫిరాయింపులకు రాచమార్గం ఏర్పడటం! అప్పటి వరకూ రాజకీయంలో పార్టీలు మారడం
ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ ఎలక్టోరల్ బాండ్స్. అది న్యాయసమ్మతమే అని ఒక వర్గం, కాదు తప్పని మరొక వర్గం వాదిస్తున్నారు. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి
అమెరికా, డాలర్ డ్రీమ్స్, భూమ్మీద స్వర్గం. ఎగిరిపోవాలి, కొత్త జీవితం, ఏదీ మునుపటిలా వుండదు. అంతా మారిపోతుంది. రంగుల రెక్కలతో ఇంద్రధనస్సు అందుకోవచ్చు. ఎయిర్పోర్ట్లో ఆత్మీయుల జాతర.
గావు కేకలు పెట్టే కాకిని ఎవరూ పట్టించుకోరు. ముద్దుగా మాట్లాడే రామచిలుకని పంజరంలో పెడతారు. నువ్వు కళాకారుడివైతే పంజరమే నీ కోసం సిద్ధంగా వుంటుంది. లేదా నువ్వే
రాజకీయ పార్టీలు గెలుపే లక్ష్యంగా పనిచేయవచ్చు గాక! తమ పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా.. ప్రత్యర్థి పార్టీని బలహీనపరచడం కూడా లక్ష్యంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ గడపవచ్చు
కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాతో కనిపిస్తోంది కాషాయ శిబిరం. దానికి అనేక కారణాలు! అయోధ్య రామమందిర నిర్మాణంతో చేసిన హడావుడి బీజేపీకి ఈ సారి
తండ్రిపోలికలు కొడుకుకి రావడం సహజం. కానీ ఒక్కొక్కప్పుడు ఒకే పోలికలున్న ఇద్దరు తండ్రీకొడులంత దగ్గరైపోతారు. దత్తపుత్రుడు అనే మాటంటే పవన్ కళ్యాణ్ కి కోపం రాకపోవచ్చు. ఎందుకంటే
కాలం, స్థలం, దూరం మనం జయించలేం. దూరం కొంత మన మాట వింటుంది. అమెరికాలో ఉన్న వాళ్లని చూస్తూ మాట్లాడొచ్చు. కానీ ఇండియా నుంచి అక్కడికి వెళ్లాలంటే
మహాభారతంలో యుద్ధం ముందు ఒక పాపులర్ సన్నివేశం...అందరికీ తెలిసిందే...
అర్జునుడు, దుర్యోధనుడు ఇద్దరూ శ్రీకృష్ణుని సాయం కోసం వెళ్లారు. అర్జునుడు శ్రీకృష్ణుని సైన్యం పొత్తుని కోరకుండా నువ్వు నా
దేవున్ని ఎందుకు నమ్ముతారంటే, మనిషిని నమ్మడం కష్టం కాబట్టి. దేవుడైతే మోసం చేయడని గ్యారెంటీ. కానీ దేవుడు కూడా మోసమే. చిన్నప్పుడు పిచ్చి సినిమాలు చూసి, ఏడు
చరిత్రలో రాతియుగం, లోహయుగం, మధ్యయుగం, నవీనయుగం లాంటి పదాలు వినే ఉంటాం. జర్నలిజంలోనూ.. దానితో పాటు నడిచే రాజకీయంలోనూ.. కూడా "రాత"యుగం, శ్రవణయుగం, దృశ్యశ్రవణయుగం, అంతర్జాలయుగం, కృత్రిమమేథ
సినిమా ఒక భ్రాంతి, అందమైన మోసం. నిజానికి జీవితం కూడా అంతే! సినిమా, జీవితం రెండూ ఒకటేనా? కానే కాదు. సినిమాలో రంగులుంటాయి. జీవితంలో కూడా వుంటాయి.
రాష్ట్రంలో రాజకీయ అధికారం ఎప్పటికీ ఆ రెండు కులాల చేతుల్లో మాత్రమే ఉండాలా? సంఖ్యాపరంగా వారికంటె బలమైన కాపు కులానికి అధికారం దక్కదా? కాపు నాయకుడు ముఖ్యమంత్రి
షోలే సినిమా ఎన్నిసార్లు చూసానంటే, ఆ సినిమా ఆపరేటర్ కూడా అన్ని సార్లు చూసి వుండడు. నా పాలిట అదో డ్రగ్. ఇప్పటికీ నిద్ర రాకపోతే చూస్తూ
ఈజీగా అయిపోయే పనులని కూడా కాంప్లికేట్ చేసుకునేవాళ్లని చూస్తే చిత్రంగా అనిపిస్తుంది. అతి జాగ్రత్త కావొచ్చు, అక్కర్లేని కేలిక్యులేషన్ కావొచ్చు, అర్ధంలేని అపోహలు కావొచ్చు.. మరేదైనా కావొచ్చు..
రాజకీయ రంగం, పాత్రికేయ రంగం.. ఈ రెండు రంగాలకు సామాన్యుడి దృష్టిలో ఒక పవిత్రత ఉండేది. నిజంగానే అవి పవిత్రమైన వ్యవస్థలు. ఈ రెండు రంగాల్లోని వారు..
ఒక రాజకీయ పార్టీ నేతగా ఇన్నేళ్లలో పవన్ కల్యాణ్ బయటపెడుతున్నది తనలో ఉండచుట్టుకుని ఉన్న అహంకారాన్ని తప్ప ఇంకోటేమీ లేనట్టుగా మారింది పరిస్థితి! పవన్ కల్యాణ్ ఇప్పటి
మనిషికి మరుపు ఒక వరం. అలానే అదే శాపం కూడా. ఎందుకంటే మహాసేన రాజేష్ టీడీపీ సీట్ వదులుకుంటున్నాను అని ఒక వీడియో పెట్టగానే తెగ బాధపడిపోతున్నారు
భారతదేశ రాజకీయాల్లో తనతో సమానమైన సీనియారిటీ ఉన్న నాయకుడు లేనే లేడని చంద్రబాబునాయుడు సొంత డప్పు కొట్టుకుంటూ ఉంటారు. ఆయనతో సమానమైన వ్యూహరచనా ధురీణుడు ప్రపంచంలోనే లేరని
మహా రాష్ట్ర రాజకీయాలు దేశాన్ని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మారిన, ప్రభుత్వం మారినా, కీలక రాజకీయ పరిణామాలు సంభవించినా.. దేశం యావత్తూ ఆసక్తితో వీక్షిస్తూ
అన్నయ్య చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టింది ఎందుకంటే మార్పుకోసమన్నాడు. చివరికి తన పార్టీని కాంగ్రెసులోకి మార్చేసాడు.
తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనతో కొత్త రాజకీయం చూపిస్తానన్నాడు.
రాజకీయాల్లో చారిత్రక తప్పిదాల గురించి మాట్లాడుతూ ఉండడం ఒక అలవాటు. నాయకులు కూడా చాలా సందర్భాల్లో పొరబాటు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.. అలాంటి వాటికి మూల్యం చెల్లించుకుని..
రాజకీయంగా అన్నాక నెగ్గడమే ప్రధానం. అధికారమే లక్ష్యం. ఆ అధికారం కోసం ప్రజాబలాన్ని నమ్ముకునే వాళ్లు, ప్రజల ఆదరణను పెంచుకోవాలని అనుకునే వాళ్లు కొందరు. కేవలం ఎత్తులు
యాత్ర -2 అని మహీ వీ రాఘవ్ ప్రకటించగానే.. ఏముంది అంత తీయడానికి, మరీ భజన అయిపోతుంది, పెద్దతెరపై అతిగా భజన చేస్తూ చూసే అభిమానులకు కూడా
ఎప్పటినుంచో చంద్రబాబు చేస్తున్న రాక్షసతపస్సు ఫలించి బీజేపీ కనికరించి పొత్తుకి రెడీ అందని విశ్వసనీయ సమాచారం. అంతే కాదు పొత్తులో భాగంగా కమలనాథులు 6-10 ఎంపీ సీట్లడిగారని
పోయిన ఏడాది షారుఖ్ ఖాన్ నటించిన "డంకీ" సినిమా వచ్చింది. ఉన్న దేశంలో తమ కోరికలకి, అవసరాలకి తగినంత సంపాదించే అవకాశం లేదని పంజాబ్ నుంచి ఇల్లీగల్
హిందూ ధర్మ ప్రచారాన్ని విస్తృతం చేయాలని సంకల్పించిన తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) దేశ వ్యాప్తంగా వున్న మఠాధిపతులను, పీఠాధిపతులను ఆహ్వానించి తిరుమలలో మూడు రోజుల పాటు
‘సిద్ధం’ అని ప్రకటించి.. తొడకొట్టి.. ఎన్నికల గోదాలోకి దిగేముందు.. బలాన్ని పరీక్షించుకోవడం, బలగాలను పరిశీలించుకోవడం ఎవరైనా చేసే పని! ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అదే పని