విజయవాడలో దాడి తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం ఉదయం మళ్లీ జనంలోకి వచ్చారు. దాడి నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు పార్టీకి చెందిన నాయకులు భారీ సంఖ్యలో వెళ్లారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులతో…
View More దాడులు మనల్ని ఆపలేవు.. అధికారం మనదేః జగన్Tag: ys jagan
జగన్ ఇచ్చిన క్లారిటీ చాలలేదా బాబూ!
ఉల్టాచోర్ కొత్వాల్ కో డాంటే అనే ఆధునిక రాజకీయ నీతికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబునాయుడు. తప్పు తనవైపు ఉన్నప్పుడు.. అదే తప్పును తన రాజకీయ ప్రత్యర్థుల మీదికి పులిమేస్తూ మరింత రెచ్చిపోయి మాట్లాడ్డంలో చంద్రబాబును…
View More జగన్ ఇచ్చిన క్లారిటీ చాలలేదా బాబూ!ఎమ్బీయస్: టిడిపికి ఉక్కపోత
వాలంటీర్లపై నిందలు వేస్తూ వచ్చి వాళ్లు యిళ్లకు వెళ్లి యివ్వాల్సిన పనేముంది? అంటూ రచ్చ చేస్తూ వచ్చి, యిప్పుడు పెన్షన్ల పంపిణీ సంక్షోభం వచ్చాక ఇప్పుడు మాత్రం గ్రామ సచివాలయాల సిబ్బందిని వాడుకోండి, వాళ్లను…
View More ఎమ్బీయస్: టిడిపికి ఉక్కపోతచంద్రబాబు ఘోర తప్పిదాలు..
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాని,లోక్ సభ ఎన్నికల్లో కానీ తమ కూటమి విజయాలు సాధించే అవకాశాలు లేవని సీనియర్ బిజెపి నేతలు అంటున్నారు. చంద్రబాబు ఇటీవలి కాలంలో రెండు ఘోర తప్పిదాలకు పాల్పడ్డారని ఇంటలిజెన్స్…
View More చంద్రబాబు ఘోర తప్పిదాలు..కాయ్ రాజా కాయ్… ఏపీ రాజకీయంపై పందేలు!
ఏపీ రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. రెండున్నర నెలల క్రితం నాటి పరిస్థితులకూ, నేటికి ఎంతో తేడా. రెండున్నర నెలల క్రితం… ఏపీలో ఇక జగన్ పనై పోయిందని వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సహా అందరూ…
View More కాయ్ రాజా కాయ్… ఏపీ రాజకీయంపై పందేలు!వాళ్ళిద్దరిలో ఈ కోణం కూడా ఉందా?
రాజకీయ నాయకులంటే రాజకీయాలే చేస్తారు. దాన్ని అంటిపెట్టుకునే అవినీతి కూడా ఉంటుంది. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు.. ఇలా అవినీతికి ఎవరూ అతీతులు కారు. కాకపొతే పదవుల్లో ఉన్నవారు భారీ ఎత్తున…
View More వాళ్ళిద్దరిలో ఈ కోణం కూడా ఉందా?జగన్ నెత్తిన పాలు పోసిన బీజేపీ
ఏపీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెత్తిపైన బీజేపీ రాజకీయంగా పాలు పోస్తోంది. మరోసారి జగన్ అధికారంలోకి రావడానికి చేయాల్సిన దాని కంటే ఎక్కువే ఆ పార్టీ చేస్తోంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని,…
View More జగన్ నెత్తిన పాలు పోసిన బీజేపీబీజేపీలో బయటపడ్డ విభేదాలు
కీలకమైన ఎన్నికల సమయంలో ఏపీ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. పొత్తులో భాగంగా ఏపీ బీజేపీకి 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఇప్పటికే పార్లమెంట్ సభ్యుల్ని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఇక అసెంబ్లీ…
View More బీజేపీలో బయటపడ్డ విభేదాలుజగన్ మీద సరికొత్త ఏడుపు
నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో గోధ్రా అల్లర్లు జరిగాయి. ఆ సమయంలో బ్రిటన్ నుంచి ఒక మహిళా జర్నలిస్ట్ వచ్చి మోదీని ఇరుకునపెట్టే ప్రశ్నలు వేసింది. ఆ ప్రశ్నలు మోదీని ముస్లిం వ్యతిరేకిగా…
View More జగన్ మీద సరికొత్త ఏడుపు