టీడీపీకి ఉక్కు వణుకు

తెలుగుదేశం తమ్ముళ్ళను విశాఖ ఉక్కు వణికిస్తోంది. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడేందుకు టీడీపీ కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలని కార్మిక సంఘాలు హెచ్చరించాయి. లేకపోతే ఎన్నికల ముందు విశాఖ ఉక్కుని పరిరక్షిస్తామని ఇచ్చిన హామీ…

View More టీడీపీకి ఉక్కు వణుకు

బాబు స‌ర్కార్‌పై ర‌గులుతున్నారు!

ప్ర‌భుత్వ నిర్వాకం వ‌ల్ల తాము వైద్య విద్య‌కు దూర‌మ‌య్యామ‌ని విద్యార్థులు మండిప‌డుతున్నారు.

View More బాబు స‌ర్కార్‌పై ర‌గులుతున్నారు!

జగన్ విమర్శ .. ఆ మంత్రి విలవిల

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విమ‌ర్శ‌ల‌కు వైద్యారోగ్య‌శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ విల‌విల‌లాడుతున్నారు. స‌త్య‌కుమార్ ఎక్క‌డికి పోయినా జ‌గ‌న్ విమ‌ర్శ‌ల గురించే ప్ర‌స్తావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేష్‌తో క‌లిసి ఆయ‌న మీడియా…

View More జగన్ విమర్శ .. ఆ మంత్రి విలవిల

మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీకి సీఐడీ నోటీసులు

తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్‌కుమార్‌కు అవినీతి ఆరోప‌ణ‌ల‌పై సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న‌ప్పుడు సోమేశ్‌కుమార్‌పై పీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్‌రెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. Advertisement వ‌స్తువులు…

View More మాజీ చీఫ్ సెక్ర‌ట‌రీకి సీఐడీ నోటీసులు

ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌ను మంద‌లించిన జ‌గ‌న్‌

నియోజ‌క‌వ‌ర్గాల‌కు దూరంగా ఉండ‌డంపై ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌ను మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మంద‌లించిన‌ట్టు తెలిసింది. జిల్లా అధ్య‌క్షుల‌ను ఎంపిక చేసే క్ర‌మంలో నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్‌లు, అలాగే ఎమ్మెల్యేల‌తో ఆయ‌న వ‌రుస స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి…

View More ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌ల‌ను మంద‌లించిన జ‌గ‌న్‌

పెద్దిరెడ్డికి పెరిగిన ప్రాధాన్యం

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డికి వైసీపీలో ప్రాధాన్యం పెరిగింది. పెద్దిరెడ్డిని పొలిటిక‌ల్ అడ్వైజ‌రీ క‌మిటీ మెంబ‌ర్‌( పీఏసీ)గా, అలాగే ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా అధ్య‌క్షుడిగా నియ‌మిస్తూ ఉత్త‌ర్వులిచ్చారు. ఎన్నిక‌ల్లో వైసీపీ 11 ఎమ్మెల్యే, 4…

View More పెద్దిరెడ్డికి పెరిగిన ప్రాధాన్యం

ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి యాంక‌ర్ శ్యామ‌ల‌

వైసీపీ మ‌ద్ద‌తుదారైన యాంక‌ర్‌, బిగ్‌బాస్ ఫేం ఆరె శ్యామ‌ల ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వైసీపీలో మార్పులు, చేర్పులు చేప‌ట్టారు. ఇందులో భాగంగా జిల్లాల‌కు కొత్త అధ్య‌క్షుల నియామ‌కం చేప‌ట్టారు.…

View More ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి యాంక‌ర్ శ్యామ‌ల‌

ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రిలో మార్పు

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిలో మార్పు వ‌చ్చింది. ప‌వ‌న్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలోని ఏలేరు వ‌ర‌ద ప్రాంతాల్లో జ‌గ‌న్ శుక్ర‌వారం ప‌ర్య‌టించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…

View More ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రిలో మార్పు

ఉక్కు కోసం టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామా?

విశాఖ ఉక్కు కర్మాగారం ఊరకే రాలేదు. ముప్పయి అయిదు మంది అమరులు అయ్యారు. ఎంతో మంది జైలు పాలు అయ్యారు. ఏకధాటిగా అయిదారేళ్ల పాటు ఉద్యమాలు చేసిన మీదటనే ఆనాటి కేంద్ర ప్రభుత్వం కరిగింది.…

View More ఉక్కు కోసం టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేల రాజీనామా?

ఎట్ట‌కేల‌కు వేటు వేయించిన రోజా!

వైసీపీలోనే వుంటూ, త‌న ఓట‌మి కోసం ప‌ని చేసిన కేజే కుమార్ దంప‌తుల‌పై ఎట్ట‌కేల‌కు మాజీ మంత్రి ఆర్కే రోజా వేటు వేయించారు. ఈ మేర‌కు చిత్తూరు జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు భ‌ర‌త్ ప్ర‌క‌ట‌న…

View More ఎట్ట‌కేల‌కు వేటు వేయించిన రోజా!

జ‌గ‌న్‌తో సెల్ఫీ … కానిస్టేబుల్‌పై వేటుకు రెడీ!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డితో సెల్ఫీ తీసుకున్న కానిస్టేబుల్ అయేషాబానుపై వేటు వేసేందుకు రంగం సిద్ధ‌మైంది. గుంటూరు జైల్లో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను పరామ‌ర్శించేదుకు రెండురోజుల క్రితం వెళ్లారు. ప‌రామ‌ర్శ అనంత‌రం…

View More జ‌గ‌న్‌తో సెల్ఫీ … కానిస్టేబుల్‌పై వేటుకు రెడీ!

వైసీపీ నేత‌ల‌కు సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట‌

టీడీపీ కేంద్ర కార్యాల‌యంపై దాడి కేసులో వైసీపీ నేత‌లకు సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. వైసీపీ నేత‌లు లేళ్ల అప్పిరెడ్డి, జోగి ర‌మేశ్‌, త‌ల‌శిల ర‌ఘురాం, దేవినేని అవినాష్‌ త‌దిత‌రులకు సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్…

View More వైసీపీ నేత‌ల‌కు సుప్రీంకోర్టులో భారీ ఊర‌ట‌

బాబు ప‌లుకుబ‌డికి అగ్ని ప‌రీక్ష‌!

ఏపీలో కూడా ఎన్డీఏ స‌ర్కార్ వుండ‌డం వ‌ల్ల వ‌ర‌ద బాధితులు న‌ష్ట‌ప‌రిహారంపై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నారు.

View More బాబు ప‌లుకుబ‌డికి అగ్ని ప‌రీక్ష‌!

ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రి ఏంటో నేడు స్ప‌ష్ట‌త‌!

ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ అడ్డా పిఠాపురంలో శుక్ర‌వారం (నేడు) మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అడుగు పెట్ట‌నున్నారు. ఎన్నిక‌ల త‌ర్వాత మొద‌టిసారి జ‌గ‌న్ అక్క‌డికి వెళ్ల‌నున్నారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై జ‌గ‌న్ వైఖ‌రి ఏంటో నేడు తేలిపోనుంది.…

View More ప‌వ‌న్‌పై జ‌గ‌న్ వైఖ‌రి ఏంటో నేడు స్ప‌ష్ట‌త‌!

బాలినేని వైఖ‌రిపై వైసీపీలో విసుగు!

మాజీ మంత్రి, వైసీపీ సీనియ‌ర్ నేత బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి వైఖ‌రిపై ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల్లో తీవ్ర‌మైన విసుగు క‌నిపిస్తోంది. రెండు, మూడు వారాల‌కు ఒక‌సారి వైసీపీని వీడుతున్న‌ట్టు బాలినేని లీకులు ఇవ్వ‌డం, ఆ…

View More బాలినేని వైఖ‌రిపై వైసీపీలో విసుగు!

రామ్మోహన్ నాయుడు మించిపోతున్నారే!

ఉత్తరాంధ్ర జిల్లాలలోని శ్రీకాకుళానికి చెందిన కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ప్రధాని మోడీకి తన వాగ్దాటితో తన పనితీరుతో చురుకుదనంతో…

View More రామ్మోహన్ నాయుడు మించిపోతున్నారే!

ఎర్రమట్టి దిబ్బలు చెప్పే కధలు ఎన్నో?

విశాఖ భీమిలీకి మధ్యలో ఎర్ర మన్ను దిబ్బలు ఉన్నాయి. పర్యాటకులకు ఇవి కనుల విందు చేస్తాయి. ప్రకృతి ప్రేమికులకు అవి ఎంతో ముచ్చట చేస్తాయి. సినీ సెల్యూలాయిడ్ కి ఎవర్ గ్రీన్ హీరోయిన్ గా…

View More ఎర్రమట్టి దిబ్బలు చెప్పే కధలు ఎన్నో?

అంతా జ‌గ‌న్ వ‌ల్లే అంటున్న ష‌ర్మిల‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స‌ర్వ విప‌త్తుల‌కు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డే కార‌ణ‌మ‌ని టీడీపీ కంటే ఎక్కువ‌గా ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలు ష‌ర్మిల విమ‌ర్శించ‌డం గ‌మ‌నార్హం. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్త‌డానికి బుడ‌మేర గండ్ల‌ను గ‌త ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే కార‌ణ‌మ‌ని…

View More అంతా జ‌గ‌న్ వ‌ల్లే అంటున్న ష‌ర్మిల‌

ఏపీ మంత్రి ఎస్కార్ వాహ‌నం టైర్ పేలి….!

ఏపీ మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్ వాహ‌నం టైర్ పేలి… ఐదుగురు తీవ్రగాయాల‌య్యాయి. అదృష్ట‌వ‌శాత్తు మంత్రికి ఎలాంటి గాయాలు కాలేదు. మెంటాడ టీడీపీ మండ‌ల అధ్య‌క్షుడి త‌ల్లి మ‌ర‌ణంతో ప‌రామ‌ర్శ‌కు మంత్రి బ‌య‌ల్దేరారు. విజ‌య‌న‌గ‌రం జిల్లా…

View More ఏపీ మంత్రి ఎస్కార్ వాహ‌నం టైర్ పేలి….!

విరాళాల సొమ్ము ఎవ‌రికి? ఎంతిస్తున్నారు?

తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ల‌లో తుపాను తీవ్ర న‌ష్టాన్ని మిగిల్చింది. ముఖ్యంగా తెలంగాణ‌లో ఖ‌మ్మం జిల్లా, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో విజ‌య‌వాడ ప్ర‌జ‌లకు ఆస్తి, ప్రాణ న‌ష్టం క‌లిగింది. బాధితుల్ని ఆదుకునేందుకు మ‌న‌సున్న మారాజులు ముందుకొచ్చిరు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు…

View More విరాళాల సొమ్ము ఎవ‌రికి? ఎంతిస్తున్నారు?

హ‌వ్వా… బూతుల గురించి జ‌గ‌న్ మాట్లాడ్డ‌మా?

బూతుల గురించి వైఎస్ జ‌గ‌న్ మాట్లాడ్డం విడ్డూరంగా వుంది. గుంటూరు జైల్లో మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను జ‌గ‌న్ ప‌రామ‌ర్శించారు. అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ గ‌తంలో తాను సీఎంగా ఉన్న‌ప్పుడు టీడీపీ అధికార…

View More హ‌వ్వా… బూతుల గురించి జ‌గ‌న్ మాట్లాడ్డ‌మా?

కేఏ పాల్ అని లైట్ తీసుకోవద్దు

కేఏ పాల్ అనగానే చాలా మంది లైట్ తీసుకుంటారు. ఆయనను రాజకీయంగా సీరియస్ గా తీసుకోరు. కానీ పాల్ లేవనెత్తిన ప్రశ్నలు కానీ ఆయనకు ప్రజా సమస్యల మీద ఉన్న అవగాహన కానీ ఆలోచించేవారికి…

View More కేఏ పాల్ అని లైట్ తీసుకోవద్దు

నా ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు.. ఖ‌జానా ఖాళీః బాబు

వ‌రద‌కు గురై పుట్టెడు క‌ష్టాల్లో ఉన్న ప్ర‌జ‌ల ద‌గ్గ‌రికి వెళ్లిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు.. వాళ్ల‌కి ధైర్యం చెప్పాల్సింది పోయి, ఆర్థిక నిస్స‌హాయ‌త వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. Advertisement ఏలూరులో వ‌ర‌ద బాధితుల‌తో ఆయ‌న…

View More నా ద‌గ్గ‌ర డ‌బ్బుల్లేవు.. ఖ‌జానా ఖాళీః బాబు

హైకోర్టులో జ‌గ‌న్‌కు భారీ ఊర‌ట‌!

పాస్‌పోర్ట్‌ రెన్యువ‌ల్ విష‌య‌మై మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి హైకోర్టులో భారీ ఊర‌ట ల‌భించింది. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం, అందుకు సీబీఐ కోర్టు అనుమ‌తించిన సంగ‌తి తెలిసిందే. అలాగే పాస్‌పోర్ట్‌ను…

View More హైకోర్టులో జ‌గ‌న్‌కు భారీ ఊర‌ట‌!

బాబూ…మీ వాళ్ల‌కు జైలే గ‌తిః జ‌గ‌న్‌

కూట‌మి పాల‌న‌లో మార్పు రాక‌పోతే, మీ వాళ్ల‌కు జైలే గ‌తి అని మాజీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హెచ్చ‌రించారు.

View More బాబూ…మీ వాళ్ల‌కు జైలే గ‌తిః జ‌గ‌న్‌

హోంమంత్రి అనిత ప్ర‌మాణానికి సిద్ధ‌మా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను ఎలాగైనా కేసుల్లో పెట్టి, ఇబ్బంది పెట్టాల‌నేది కూట‌మి స‌ర్కార్ ఆలోచ‌న‌. టీడీపీ కార్యాల‌యంపై దాడి కేసులో ఇప్ప‌టికే ఆయ‌న అరెస్ట్ అయిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ప్ర‌కాశం…

View More హోంమంత్రి అనిత ప్ర‌మాణానికి సిద్ధ‌మా?

కాళ్లు ప‌ట్టించుకున్న స్పందించ‌ని జ‌న‌సేన అధిష్టానం!

కూట‌మిలో లుక‌లుక‌లు మొద‌ల‌య్యాయి. మ‌చిలీప‌ట్నంలో జ‌న‌సేన నాయ‌కుడు య‌ర్రంశెట్టి నానితో టీడీపీ నాయ‌కుడు శంకు శ్రీ‌ను కాళ్లు ప‌ట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి. అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన అధిష్టానానికి క‌నీసం చీమ కుట్టిన‌ట్టైనా…

View More కాళ్లు ప‌ట్టించుకున్న స్పందించ‌ని జ‌న‌సేన అధిష్టానం!