కూటమి పాలనలో మార్పు రాకపోతే, మీ వాళ్లకు జైలే గతి అని మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు.
View More బాబూ…మీ వాళ్లకు జైలే గతిః జగన్Andhra
హోంమంత్రి అనిత ప్రమాణానికి సిద్ధమా?
వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ను ఎలాగైనా కేసుల్లో పెట్టి, ఇబ్బంది పెట్టాలనేది కూటమి సర్కార్ ఆలోచన. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఇప్పటికే ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకాశం…
View More హోంమంత్రి అనిత ప్రమాణానికి సిద్ధమా?కాళ్లు పట్టించుకున్న స్పందించని జనసేన అధిష్టానం!
కూటమిలో లుకలుకలు మొదలయ్యాయి. మచిలీపట్నంలో జనసేన నాయకుడు యర్రంశెట్టి నానితో టీడీపీ నాయకుడు శంకు శ్రీను కాళ్లు పట్టించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయినప్పటికీ జనసేన అధిష్టానానికి కనీసం చీమ కుట్టినట్టైనా…
View More కాళ్లు పట్టించుకున్న స్పందించని జనసేన అధిష్టానం!చంద్రబాబు.. పవన్ కి అగ్ని పరీక్ష!
విశాఖ ఉక్కుని కాపాడుకోవాలన్న డిమాండ్ తో విశాఖలో కార్మిక సంఘాలు చేపట్టిన రాస్తారోకో విజయవంతం అయింది. ఒక దశలో ఉద్రిక్తంగా సాగింది. విశాఖ ఉక్కుని ఏమి చేయాలనుకుంటున్నారు అని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రాన్ని ఉక్కు…
View More చంద్రబాబు.. పవన్ కి అగ్ని పరీక్ష!ఉత్తరాంధ్రకు బాబు వరాలు ఇస్తారా?
ఉత్తరాంధ్ర వరదల్లో చిక్కుకుంది. విశాఖ నుంచి శ్రీకాకుళం వరకూ ఇటీవల భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు మూడు నాలుగు రోజుల పాటు జోరెత్తించాయి. వాగులు వంకలు అన్నీ కూడా పొంగిపొర్లాయి. అంతే…
View More ఉత్తరాంధ్రకు బాబు వరాలు ఇస్తారా?వాళ్లపై దేశ ద్రోహం కేసులు!
ప్రకాశం బ్యారేజీ ఐదు బోట్లు ఢీకొనడం రాజకీయ రచ్చకు దారి తీసింది. దీని వెనుక వైసీపీ కుట్ర దాగి వుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదట అనుమానం వ్యక్తం చేశారు. స్వయాన సీఎం నింద…
View More వాళ్లపై దేశ ద్రోహం కేసులు!సజ్జలపై నిజాలు మాట్లాడినోళ్లను పక్కన పెట్టడమా?
వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డిని పార్టీ పక్కన పెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వైసీపీ శ్రేయస్సు కోరి నిజాలు మాట్లాడితే శిక్ష విధిస్తారా? అనే ప్రశ్న ఎదురవుతోంది. ప్రభుత్వ మాజీ సలహాదారుడు, వైఎస్ జగన్మోహన్రెడ్డి…
View More సజ్జలపై నిజాలు మాట్లాడినోళ్లను పక్కన పెట్టడమా?కొండచరియలు విరిగిపడి… ఒకరి మృతి!
విజయవాడలోని మాచవరంలో కొండచరియలు విరిగిపడి ఇజ్జాడ రాము (55) అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ముగ్గురు కూలీలు గాయాలపాలయ్యారు. విజయవాడలో వరద తగ్గుముఖం పట్టినా ఆ బాధలు తప్పడం లేదు. విజయవాడలో తుపాను…
View More కొండచరియలు విరిగిపడి… ఒకరి మృతి!ఉత్తరాంధ్రకు కూడా ఇదే మాదిరి సాయం
వరదలు ఎక్కడైనా వరదలే. నష్టం ఎక్కడైనా నష్టమే. అందువల్ల సాయం కూడా అలాగే సమానంగా వుండాలి. విజయవాడ వరదల విషయంలో ప్రభుత్వం ఎంత చేయాలో అంతా చేస్తోంది. అందులో సందేహం లేేదు. తప్పు పట్టడానికి…
View More ఉత్తరాంధ్రకు కూడా ఇదే మాదిరి సాయంపవన్ను జనం చుట్టుముట్టలేదే!
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొట్టిప్రోలులో ఏలేరు జలాల ముంపునకు గురైన ప్రాంతాల్లో ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ పర్యటించారు. ఆయన్ను జనం చుట్టుముట్టలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు వెళితే జనం వచ్చినట్టే, పవన్ వెళ్లినా అదే…
View More పవన్ను జనం చుట్టుముట్టలేదే!రేవంత్ సర్కార్లా వరద బాధితులకు అండగా నిలవలేదేం?
వరద, తుపాను బాధితులకు రేవంత్రెడ్డి సర్కార్ అండగా నిలిచింది. ఆ రీతిలో చంద్రబాబు సర్కార్ నిలవడం లేదనే విమర్శ వ్యక్తమవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. వరదలు ముంచెత్తాయి. దీంతో ప్రాణ,…
View More రేవంత్ సర్కార్లా వరద బాధితులకు అండగా నిలవలేదేం?ఆవు వ్యాసం లాగా జగన్ నామస్మరణ!
వెనకటికి ఓ బడుద్ధాయి కుర్రవాడు.. బడిలో వ్యాసరచన పరీక్ష పెడతాను, అన్ని వ్యాసాలు చదువుకుని రమ్మని మేష్టారు పురమాయిస్తే ఆవు వ్యాసం ఒక్కటీ నేర్చుకుని వెళ్లాడు. తీరా టీచరు బస్సు మీద వ్యాసం రాయమని…
View More ఆవు వ్యాసం లాగా జగన్ నామస్మరణ!సజ్జల, గుర్రంపాటిలను టీవీ డిబేట్లకు పంపరేం!
ఇటీవల వైసీపీ రెండు విడతలుగా టీవీ డిబేట్లలో మాట్లాడేవాళ్ల జాబితాల్ని విడుదల చేసింది. ఇందులో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర నాయకుల పేర్లు ఉన్నాయి. వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కె.రవిచంద్రారెడ్డి…
View More సజ్జల, గుర్రంపాటిలను టీవీ డిబేట్లకు పంపరేం!బాబులో చెడ్డ గుణం ఇదే!
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో చెడ్డ గుణం ఏంటంటే… తన గురించి తానే గొప్పలు చెప్పుకోవడం. ఫలానా నాయకుడు మంచి చేశారని ప్రజలు చెప్పుకుంటే, అది సదరు లీడర్కు గౌరవంగా వుంటుంది. దివంగత నేతలు ఎన్టీఆర్, వైఎస్సార్…
View More బాబులో చెడ్డ గుణం ఇదే!షర్మిల విమర్శలు తెలంగాణ మీదనే!
రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు ఒకే సమయంలో రాజకీయం చేసే నేతలు అయితే ఇప్పటిదాకా ఎవరూ లేరు. ఆ క్రెడిట్ వైఎస్సార్ తనయ షర్మిలకు దక్కింది. అందుకే ఆమెను ఈడ పిల్ల కాదు ఆడపిల్లగానే…
View More షర్మిల విమర్శలు తెలంగాణ మీదనే!వైసీపీ ఆఫీసు అక్కడ… నేతలేమో ఇక్కడ
విశాఖలో వైసీపీ సొంతంగా ఒక ఆఫీసుని నిర్మించింది. అది విశాఖకు అయిదారు కిలోమీటర్ల దూరంగా శివారు ప్రాంతంలో ఉంది. సిటీ మధ్యలో అయితే లేదు. పార్టీ అధికారంలో ఉన్నపుడు అంత దూరం కార్లలో టూ…
View More వైసీపీ ఆఫీసు అక్కడ… నేతలేమో ఇక్కడఇదికూడా ఒక వరమేనా బాబుగారూ!
చంద్రబాబు నాయుడు అంటే పబ్లిసిటీ. పబ్లిసిటీ అంటే చంద్రబాబు! ఈ విషయం తెలుగునాట ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ ఒక్కోసారి ఆయనలోని ఈ పబ్లిసిటీ పిచ్చి పీక్స్ కు చేరుకుని పబ్లి‘పిటీ’ అయిపోతుంటుంది. Advertisement…
View More ఇదికూడా ఒక వరమేనా బాబుగారూ!అయితే అతి వృష్టి.. లేదంటే అనావృష్టి
చంద్రబాబు అంటే కిట్టని వారు చెప్పే మాట ఒకటి వుంది. చంద్రబాబు పాలనలో కరువు వుంటుంది. వర్షాలు వుండవు అనేదే అ మాట. కానీ ఈసారి చంద్రబాబు అధికారంలోకి రాగానే వర్షాలు తెగ కురిసాయి.…
View More అయితే అతి వృష్టి.. లేదంటే అనావృష్టిముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించొచ్చు
ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్కు తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఆయన ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై అధికారులతో సీఎం…
View More ముందస్తు చర్యలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించొచ్చుబాబు మాజీ పీఎస్పై సస్పెన్షన్ ఎత్తివేత!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాస్పై సస్పెన్షన్ను ఏపీ ప్రభుత్వం ఎత్తివేసింది. తనపై సస్పెన్షన్ ఎత్తివేయాలని పెండ్యాల కూటమి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం…
View More బాబు మాజీ పీఎస్పై సస్పెన్షన్ ఎత్తివేత!బియ్యం బస్తాలు రెడీ… దించే వాళ్లేరి?
విజయవాడలో వరద బాధితుల సహాయక చర్యలు ఇవాళ్లి ఉదయం నుంచి ముమ్మరం అయ్యాయి. అయితే ఆందోళన కలిగించే అంశం ఏంటంటే… బాధితులకు అందించడానికి వేలాది బియ్యం బస్తాలను ప్రభుత్వం విజయవాడకు తీసుకొచ్చింది. అయితే వాటిని…
View More బియ్యం బస్తాలు రెడీ… దించే వాళ్లేరి?నాడు డిజిటల్ కార్పొరేషన్పై విమర్శలు.. నేడు ఉద్యోగ ప్రకటన!
వైసీపీ సర్కార్ తన వాళ్లకు ఉపాధి కల్పించేందుకు డిజిటల్ కార్పొరేషన్ను దుర్వినియోగం చేస్తోందని నాడు టీడీపీ తీవ్ర విమర్శలు చేసింది. నేడు అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కార్ డిజిటల్ కార్పొరేషన్ను రద్దు చేయకపోగా, మంత్రులకు…
View More నాడు డిజిటల్ కార్పొరేషన్పై విమర్శలు.. నేడు ఉద్యోగ ప్రకటన!పిఠాపురానికి ముంపు… పవన్ ఆగమేఘాలపై!
సొంత నియోజకవర్గమైన పిఠాపురానికి ముంపు పొంచి వుందని తెలియగానే ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆగమేఘాలపై కదిలారు. విజయవాడకు కష్టమొస్తే మాత్రం.. తాను అగ్రహీరో అని, జనంలోకి వెళితే సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని అధికారులు…
View More పిఠాపురానికి ముంపు… పవన్ ఆగమేఘాలపై!శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు సిద్ధమేనా?
విజయవాడకు ఇప్పుడు వరద ముప్పు మళ్లీ మళ్లీ రాకుండా ఉండేదుకు శాశ్వత పరిష్కారం గురించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆలోచిస్తున్నదా? లేదా? ఈ సందేహం ఇప్పుడు ప్రజల్లో బలంగా వినిపిస్తోంది. Advertisement వరద బెజవాడను…
View More శాశ్వత పరిష్కారానికి చంద్రబాబు సిద్ధమేనా?అర్ధరాత్రి హెచ్చరిక… దిక్కుతోచని స్థితిలో ముంపువాసులు!
బుడమేరుకు ఏ క్షణంలో అయినా వరద రావచ్చని, విజయవాడలోని ముంపు వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదివారం అర్ధరాత్రి నీటిపారుదల విభాగం ఎస్ఈ వార్నింగ్ ఇచ్చారు. దీంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ప్రభుత్వం…
View More అర్ధరాత్రి హెచ్చరిక… దిక్కుతోచని స్థితిలో ముంపువాసులు!విశాఖకు ముప్పు పొంచి ఉందా?
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత రెండు రోజులుగా విశాఖతో పాటు ఉత్తరాంధ్రను హడలెత్తిస్తున్నాయి. విశాఖలో ఒకే రోజున 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. Advertisement ఏ మాత్రం గ్యాప్ లేకుండా వానలు…
View More విశాఖకు ముప్పు పొంచి ఉందా?అంతా తూచ్ అన్న హోం మంత్రి అనితమ్మ
ప్రస్తుత ప్రభుత్వం ఏమి జరిగినా గత ప్రభుత్వం నిర్వాకం అని విమర్శలు చేస్తూ వస్తోంది. అదే అలవాటులో పొరపాటుగా జరిగిందా లేక ఏమి జరిగింది అన్నది అలా ఉంచితే జగన్ ప్రభుత్వం తెచ్చిన ఒక…
View More అంతా తూచ్ అన్న హోం మంత్రి అనితమ్మ