ఇండియాలో అధికశాతం ప్రజలు మళ్లీ మోదీయే అధికారంలో కొనసాగాలని కోరుకుంటున్నారు. గత పదేళ్లుగా భద్రత, అభివృద్ధి, శాంతిభద్రతల పరిరక్షణ, శతాబ్దాలుగా దశాబ్దాలుగా పరిష్కారం కాని అంశాలను ఒక
ఎంతగా ప్రజాదరణతో మాత్రమే ముడిపడి ఉన్న రంగంగా మనం భావిస్తున్నప్పటికీ.. లేదా, ధనబలం ద్వారా మాత్రమే ఎక్కువగా ఫలితం తేలే వ్యవహారంగా మనం రాజీపడుతున్నప్పటికీ.. ఇవాళ్టి రోజుల్లో
చంద్రబాబుని చూసి జాలి పడాలి. అదేంటి అంతటి సమర్ధవంతమైన నాయకుడు, నాలుగు దశాబ్దాల పైన అనుభవమున్న దిగ్గజ నేతని చూసి జాలిపడడం దేనికి అనుకుంటున్నారా? పరిస్థితుల్ని బట్టి
ఇంత ధైర్యంగా, పబ్లిక్ గా దిగజారడం ఈనాడుకే సాధ్యం! ఒక్క రామోజీరావుకే సాధ్యం! ఇంత నీఛానికి ఒడిగట్టడం ఆ పెద్ద పత్రిక ఈనాడుకే సాధ్యం అవుతుంది! ఎంత
నా సామీరంగ సినిమాపై ఒక ప్రేక్షకుడిగా అభిప్రాయం రాశాను. అది సమీక్ష కాదు. అయినా రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఎవరి సంస్కారం కొద్ది వాళ్లు మాట్లాడారు. వాటికి
షర్మిల చాలానాళ్లు తండ్రి చాటు తనయ. తర్వాత అన్న చాటు చెల్లెలు. కొన్నాళ్లు అన్న వదిలిన బాణం. కానీ కాలక్రమంలో రాజన్న బిడ్డగా తనని తాను చాటుకొని,
మన పని మనం కరెక్ట్గా చేస్తే డైలాగ్లు రాసుకోనక్కరలేదు. క్యారెక్టర్లే మాట్లాడుతుంటాయి. మనం రాసుకోవాలి. ఈ మాట క్వింటిన్ టరాన్టినో అన్నాడు. ఆయనెవరు అని అడిగేవాళ్లు గూగుల్లో
‘‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు..’’ అని ఆక్రోశించాడు మహా కవి శ్రీశ్రీ. వర్తమాన రాజకీయ చిత్ర విచిత్రాలను గమనిస్తోంటే ‘ఏవి తండ్రీ నాడు ఎరిగిన నైతికతా
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురుగా ఆమెకు తగు మోతాదులో కీర్తిప్రతిష్ఠలు, ప్రజాభిమానం ఉన్నాయి. అన్నయ్య జగన్ పరోక్షంలో, ఆయన వదిలిన బాణంగా ప్రజల హృదయాల్లోకి
ఈ సారి ఆంధ్రాలో ఎన్నికలు ఎవరి మధ్యన అంటే ఏం చెప్పాలి? జగన్ మోహన్ రెడ్డి ఒక్కడూ ఒక వైపు, తక్కిన పార్టీలన్నీ మరొక వైపు అని
అటక మీదున్న తుప్పు పట్టిన మూకుడు, మాట్లేయడానికి కూడా వీల్లేనన్ని కన్నాలు పడిన గుండిగ, మోయడానికి కష్టసాధ్యమైన ఇత్తడి గంగాళాలు ఇప్పుడు దింపుకుంటే ఏం లాభం? ఈ
కొండల్లో పారే ఏరుకి ఒక పాట వుంటుంది. తన కోసం తాను పాడుకునే పాట. మన కోసం పాడదు. వింటే మన అదృష్టం. నెమలి సంతోషిస్తే నాట్యం.
చంద్రుడికి స్వయంగా వెలిగే శక్తి లేదు. సూర్యుడి వెలుగు తన మీద పడితేనే తాను వెలిగినట్టు కనిపిస్తాడు. అలా ఎవరి వెలుగునో లాక్కుని తన సొంత వెలుగులాగ
ఆయన ఆ పార్టీకి సీనియర్ నాయకుడు కాదు. అసమానమైన ప్రజాదరణ ఉన్న క్రేజీ నాయకుడు కూడా కాదు. ఘనమైన చరిత్ర గల రాజకీయ కుటుంబపు వారసత్వంతో అలరారే
ఆర్జీవీ తెరమీద చూపించబోయే "వ్యూహం" ఏమో గానీ, తెదేపా-జనసేన కూటమిలో ఎవడికీ వాడే పర్సనల్ "వ్యూహం" తో కాలుగాలిన పిల్లుల్లా తిరుగుతున్నారు.
ఎన్నికల సమరశంఖం పూరించే సమయం దగ్గరపడింది.
‘పరోపకారార్థం ఇదం శరీరం’ అంటారు పెద్దలు. కానీ పరోపకారార్థం ఇదం పార్టీ అనే సిద్ధాంతాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే మహానాయకుడు పవన్ కల్యాణ్. ఎన్ని రంకెలువేసినా, ఎన్ని
ఎన్నికలు మరింత దగ్గర పడుతున్నాయి. ఏ రోజుకారోజు రాజకీయ వార్తలతో వాతావరణం వేడెక్కుతోంది.
ఒక పక్కన జగన్ మోహన్ రెడ్డి ఈ సారి ఎవరికి టికెట్స్ ఇవ్వకుండా ఆపుతున్నారు
మొన్నటికి మొన్న శ్రీలంక ఆర్ధికపతనం చూసాం. నిన్నటికి నిన్న పాకిస్తాన్ చతికిలపడడం, భిక్షపాత్ర పట్టుకుని ఐ.ఎం.ఎఫ్ వద్ద అడుక్కోవడానికి వెళ్లడం కూడా చూసాం. అవి చిన్న దేశాలు,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పునర్విజయ ప్రాప్తికోసం పథకరచనలో నిమగ్నం అయ్యారు. అంచెలవారీ ఎత్తులను ఆయన ఆరంభించారు. అసంతృప్తులు రేగితే.. తత్ క్షణమే వాటిని బుజ్జగించే
తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి సింహాసనం అధిష్ఠించారు. కిరీటధారణ కూడా జరిగింది. కార్యరంగంలోకి చురుగ్గానే ఉపక్రమించారు. తన ముద్ర చూపించాలని తహతహలాడుతున్నారు. తెలంగాణను ఇచ్చిన
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అంతా బాగానే ఉంది.
అయితే కొత్త ముఖ్యమంత్రికి పరిపాలన కేక్ వాక్ మాత్రం కాదని అర్ధమౌతోంది.
చేసిన మొక్కులు
తెలంగాణలో కాంగ్రెస్ను విజయ తీరాలకు నడిపించిన సారధులుగా గుర్తింపు పొందిన ఇద్దరిలో ఒకరైన మల్లు భట్టి విక్రమార్కను ముఖ్యమంత్రి పదవి వరించే అవకాశాలు లేవు అని చెప్పడానికి
ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? మెజారిటీ ప్రజలను మెప్పించిన వాడి చేతికే అధికారం ఇవ్వడం! మెజారిటీ అనే పదానికి నిర్వచనం ఏమిటి? వంద మంది ప్రజలు ఉంటే.. కనీసం
"ఎగ్జిట్ పోల్" అంటే.. ఒక వ్యక్తి పోలింగ్ బూత్లోకి వెళ్లి, ఓటు వేసి బయటకు వచ్చేటప్పుడుఆ వ్యక్తిని కలిసి, ఎవరికి ఓటు వేశారో తెలుసుకునే ప్రక్రియ .
తెలంగాణలో
ఎగ్జిట్ పోల్...ఇది ఎలక్షన్ తంతు పూర్తయ్యాక పోలింగ్ సరళిని బట్టి, నమోదైన ఓటింగ్ శాతాన్ని బట్టి, కొన్ని వర్గాల ద్వారా సేకరించిన సమాచారాన్ని బట్టి ఒక అంచనా
‘అప్పట్లో ఇలా ఉండేది’ అంటూ పాతబడిన ప్రతిదానినీ గొప్పదిగా అభివర్ణించడం అనేది ఒకరకమైన అచేతనత్వానికి, జడత్వానికి, మార్పును ఆమోదించలేని అసమర్థతకు, ఆహ్వానించలేని సంకుచితత్వానికి ప్రతీకగా చెబుతుంటారు. కొన్ని
కొందరు ఔత్సాహికులు ఏదో ఆశించి రాజకీయాల్లో వేలు పెడతారు. ఆట ఆడే శక్తిలేక, ఆసక్తి చావక దైనందిన రాజకీయాల మీద కామెంట్రీ చెప్పడానికి తయారవుతారు. ఆ క్రమంలో
పసుపు జెండా ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పుకునే ముందు ఫుడ్ గురించి చెప్పుకుందాం.
అదేంటి? దానికీ, దీనికీ లింకేంటి అంటారా?
నిజంగానే లింకుంది! అదేంటో కూడా చెప్పుకుందాం.
మనకి రకరకాల రుచులు
పరిస్థితులు, పరిణామాలు చూస్తుంటే రాబోయే మూడు నాలుగు నెలలు ఆంధ్ర రాజకీయాల్లో ఊహాతీతమైన అంశాలు చోటు చేసుకునేలా ఉన్నాయి. అవి చెప్పుకునే ముందు తెలంగాణాలో జరుగుతున్న తంతుని
రేవంత్ రెడ్డి ఎవరి మనిషి అని అడిగితే ఎవరైనా ఠక్కున చెప్పే సమాధానమేంటి?
ఎస్.. చంద్రబాబు మనిషి అని!
సుప్రసిద్ధమైన నోట్ కి ఓట్ కేసుకి సంబంధించిన స్టింగ్ ఆపరేషన్