వైసీపీలో టికెట్లు దక్కని నేతల్లో కొందరు ధైర్యంగా నోరు విప్పుతున్నారు. ఎటూ టికెట్ దక్కదని తెలిసిన తర్వాత కూడా, వాస్తవాలేంటో చెప్పకపోతే బాగుండదనే ఉద్దేశంతో సీఎం జగన్
ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెరపైకి మహిళా నేత వచ్చారు. ప్రస్తుతం అక్కడ వైసీపీ నుంచి బ్రిజేంద్రరెడ్డి (నాని) ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా ఎక్కడెక్కడ అభ్యర్థుల్ని మార్చాలనే అంశంపై స్పష్టతకు వచ్చారు. టికెట్లు ఇవ్వని విషయాన్ని సదరు
లోకేశ్, చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ మూడు నెలలుగా టచ్లో ఉన్నారు. టీడీపీ గెలుపు కోసం పీకే సలహాలిస్తున్నారు. అయితే ఇప్పుడే ఆయన తెరపై కనిపించడంతో చర్చనీయాంశమైంది. పీకే
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలో ఎంపీలకు విందు ఇచ్చారు. ఇంత కాలం ఆయన మల్కాజ్గిరి లోక్సభ సభ్యుడిగా ఉన్న సంగతి తెలిసిందే. సీఎం కావడంతో ఆ
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీలో టికెట్ల చర్చ నడుస్తోంది. ఏ ఇద్దరు వైసీపీ ప్రజాప్రతినిధులు కలిసినా... మీకు టికెట్ గ్యారెంటీనా? అని ప్రశ్నించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు మంత్రులకు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు సన్నిహితుడైన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీలో రూట్ మార్చారు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యూహకర్తగా పని చేసిన పీకే, ఈ ఎన్నికల్లో
టీడీపీలో అభ్యర్థుల ఎంపిక పెద్ద ప్రహసనమే. టీడీపీలో అభ్యర్థుల ఎంపిక కేవలం చంద్రబాబు చేతల్లోనే లేదు. ఎల్లో మీడియాధిపతులు, పార్టీ సీనియర్ నేతలు, ఇప్పుడు నారా లోకేశ్...
హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఈ దఫా టికెట్ అనుమానమే అని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గోరంట్ల మాధవ్కు దూకుడు స్వభావమే బలమూ, బలహీనతే. పోలీస్
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్కుమార్ యాదవ్ను అక్కడి నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. నెల్లూరు సిటీ నుంచి వరుసగా రెండు
పిల్లి అరుపులే కదా అని నిర్లక్ష్యం చేయలేదు. పట్టించుకోకుండా విడిచి పెట్టలేదు. మొత్తానికి పిల్లి అరుపులే నెగ్గాయి. రామచంద్రపురం నియోజకవర్గం వైసీపీ రాజకీయాల పరిస్థితి ఇది. రామచంద్రపురం
వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి కొంత కాలంగా ఆయన మౌనంగా ఉన్నారు. అసలు ఆయన పార్టీలో ఉన్నారా? లేదా? అనే అనుమానం తలెత్తుతోంది.
వైసీపీలో అత్యంత బలమైన నాయకుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి కుటుంబంలో ముగ్గురు ప్రజాప్రతినిధులున్నారు. రాజంపేట ఎంపీగా పెద్దిరెడ్డి కుమారుడు మిథున్రెడ్డి, తంబళ్లపల్లె నుంచి ఆయన తమ్ముడు
ప్రొద్దుటూరు టీడీపీ టికెట్పై చంద్రబాబు అనధికారికంగా క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్కుమార్రెడ్డినే బరిలో దింపాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ప్రవీణ్కు గ్రీన్ సిగ్నల్
వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో భారీ ప్రక్షాళన చేపట్టారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిధిలో కీలక మార్పులు చేపట్టనున్నట్టు సమాచారం. విజయవాడ మేయర్
తిరుపతి జిల్లా సత్యవేడు వైసీపీ అభ్యర్థిగా ఐఏఎస్ అధికారిని నిలబెట్టే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నట్టు సమాచారం. అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ తీవ్ర కసరత్తు
వైసీపీ మహిళా ఫైర్ బ్రాండ్, మంత్రి కూడా అయిన ఆమెకు ఈ దఫా టికెట్ దక్కే అవకాశాలే లేవు. ఈ విషయాన్ని వైసీపీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి త్వరలో కొత్త వ్యూహకర్త రానున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. ఇప్పటికే రాబిన్శర్మ టీడీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు.
అయితే
తెలంగాణ కాబోయే సీఎం రేవంత్రెడ్డి చుట్టూ అప్పుడే రాజకీయ దళారులు చేరుతున్నారు. రేవంత్తో గతంలో తమ అనుబంధాన్ని గుర్తు చేస్తూ అధికారాన్ని అడ్డు పెట్టుకుని, హైదరాబాద్లో లబ్ధి
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తమ నాయకుడు పవన్కల్యాణ్ను తీవ్రంగా అవమానించారని జనసేన శ్రేణులు వాపోతున్నాయి. లోకేశ్ యువగళం పాదయాత్ర అనుకోని మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. స్కిల్
వైసీపీలో మార్పుచేర్పులు జరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీ తో పాటు పార్లమెంట్ సీట్లను భారీ ఎత్తున గెలుచుకునేందుకు అధినాయకత్వం సీరియస్ గానే వ్యూహ రచన చేస్తోంది. సీనియర్లుగా ఉన్న
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అందరిలో నెలకొని ఉండగా కాంగ్రెస్ పార్టీలో మాత్రం డిపెన్స్ లో పడిపోయింది. బీఆర్ఎస్, బీజేపీ
కాంగ్రెస్పై మరోసారి చంద్రబాబు మనసు పారేసుకుంటున్నారా? అంటే... ఔననే సమాధానం వస్తోంది. టీడీపీ శ్రేణుల్లో బీజేపీపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారికంగా
మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో లభించిన బెయిల్ ను నిజంగానే ఊరటగా పరిగణించాలా? ఈ బెయిలు ద్వారా ఆయన పూర్తిగా
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు రావెల కిశోర్బాబు వైసీపీలో చేరనున్నారా? అంటే ఔననే సమాధానం అధికార పార్టీ నుంచి వస్తోంది. చంద్రబాబు కేబినెట్లో రావెల కిశోర్బాబు మంత్రిగా
నిజానికి ఇది ఊహాజనితమైన అంశం. కానీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉన్న అంశం కూడా! ఎందుకంటే తెలంగాణ ఎన్నికల బరిలో తలపడుతున్న పార్టీలు అన్నీ.. ఊహాజనితమైన అంశాల
టీడీపీ అధిష్టానం వైఖరిపై ఆ పార్టీ స్ట్రాటజీ టీమ్ లీడర్ రాబిన్శర్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేసేందుకు రూ.450
అమలాపురం లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్. ఇక్కడి నుంచి వైసీపీ తరపున చింతా అనురాధ ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టీడీపీ తరపున మాజీ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి
మాజీ మంత్రి నారాయణతో తిరుపతి జిల్లాకు చెందిన దళిత ఎమ్మెల్యే భేటీ కావడం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల నెల్లూరుకు వెళ్లిన సదరు ఎమ్మెల్యే ...నారాయణ మెడికల్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. ఈ దఫా ఎన్నికలు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీని తలపిస్తున్నాయి. ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ పట్టుదలతో వుంది. అలాగే