కూటమి అధికారంలో ఉన్నప్పటికీ టీడీపీ కేడర్ సంతోషంగా లేరు. కూటమిని అధికారంలోకి తెచ్చుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారు. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్ని కలిగిస్తే సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. కూటమిలో మూడు పార్టీలు ఉన్నప్పటికీ, ప్రధానంగా…
View More టీడీపీ కేడర్ నాట్ హ్యాపీ!Tag: chandrababu naidu
ప్రజాభిప్రాయ సేకరణలో మతలబు?
కూటమి సర్కార్ ఏర్పడి ఆరు నెలలు దాటిపోయింది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీల్లో నెరవేరాల్సినవి చాలా ఉన్నాయి. తమకిచ్చిన హామీ సంగతేంటని వాలంటీర్లు ఇప్పటికే రోడ్డెక్కారు. అంగన్వాడీల పరిస్థితి ఇంతే. 108 అంబులెన్స్ భవిష్యత్…
View More ప్రజాభిప్రాయ సేకరణలో మతలబు?నేటి నుంచి జనంపై విద్యుత్ భారం
ఈ నెల నుంచి రాష్ట్ర ప్రజలు విద్యుత్ భారాన్ని మోయాల్సి వుంటుంది. వచ్చే నెల నుంచి ఆ భారం మరింత పెరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, వీలైతే…
View More నేటి నుంచి జనంపై విద్యుత్ భారంజేసీదే తప్పని బాబు ఆగ్రహించారా?
అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. వైఎస్సార్ జిల్లా ఆర్టీపీపీ నుంచి బూడిద తరలించే విషయంలో జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి,…
View More జేసీదే తప్పని బాబు ఆగ్రహించారా?నిషేధంలో మళ్లీ మతలబులు ఎందుకు?
తిరుమలలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని తిరుమల తిరుపతి దేవస్థానం నిర్ణయించింది. అంతవరకు బాగానే ఉంది. కానీ.. అందులోనే మళ్లీ కొన్ని మతలబులు పెట్టినట్టుగా కనిపిస్తోంది. కేవలం ప్రభుత్వ అనుకూల వ్యక్తులు మాత్రమే మాట్లాడుకోడానికి వీలుగా,…
View More నిషేధంలో మళ్లీ మతలబులు ఎందుకు?నాగబాబును రాజ్యసభకు పంపేందుకు బాబు అంగీకరిస్తారా?
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అన్న నాగబాబును రాజ్యసభకు పంపుతారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. అయితే వైసీపీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేయడంతో ఆ…
View More నాగబాబును రాజ్యసభకు పంపేందుకు బాబు అంగీకరిస్తారా?రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాః వైఎస్ జగన్
టీడీపీ, ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా
View More రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాః వైఎస్ జగన్చాలు చాలు బడాయి.. చాగంటి నైతిక పాఠాలు ఎవరికి?
రాజకీయ నాయకులు, పాలకులు బడాయి మాటలు ఆపి, ముందు తాము ఆయన దగ్గర నైతిక పాఠాలు నేర్చుకుంటే మంచిది
View More చాలు చాలు బడాయి.. చాగంటి నైతిక పాఠాలు ఎవరికి?అలా కేసు కొట్టేశారు.. ఇలా అరెస్టు చేసేశారు!
ఈ కేసు విషయంలో పోలీసులు తొలుత రిటైర్డు ఏఎస్పీ విజయపాల్ ను కొంతకాలంగా దఫదఫాలుగా విచారిస్తున్నారు.
View More అలా కేసు కొట్టేశారు.. ఇలా అరెస్టు చేసేశారు!ఆ ఇద్దరికీ కలిపి ఆరింటిలో ఒక్కటి!
ప్రస్తుతం శాసనసభలో 164 మంది సభ్యుల బలం ఉన్న ఎన్డీయే కూటమి పార్టీలకే ఈ మూడు స్థానాలు కూడా దక్కే అవకాశం ఉంది.
View More ఆ ఇద్దరికీ కలిపి ఆరింటిలో ఒక్కటి!ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా!
ఇక మీదట రుషికేశ్ లో తపస్సు చేసుకుంటూ అక్కడే ఎక్కువ సమయం గడుపుతాను అని స్వరూపానందేంద్ర పేర్కొన్నారు.
View More ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటా!సూపర్ సిక్స్ హామీల అమలు కోసం రోడ్డెక్కారు
వాహనమిత్ర కింద ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు సాయం అందించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వామపక్షాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు.
View More సూపర్ సిక్స్ హామీల అమలు కోసం రోడ్డెక్కారుహేమ బాటనే వర్మ ఫాలో అవుతున్నారా?
హేమ బాటనే రాంగోపాల్ వర్మ అనుసరించారు గానీ.. ఆమెలాగానే ఈయనకు కూడా ఆ టెక్నిక్ వర్కవుట్ అయినట్టుగా కనిపించడం లేదు.
View More హేమ బాటనే వర్మ ఫాలో అవుతున్నారా?వర్చువల్ విచారణకు వర్మ ఓకే.. ఫిజికల్ విచారణకు మాత్రం!
దర్శకుడు రాంగోపాల్ వర్మ విచారణ రోజుకో మలుపు తిరుగుతోంది. ప్రభుత్వ పెద్దలపై ఎక్స్లో అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఆయన ప్రకాశం జిల్లాలో కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. వర్మ విచారణకు సంబంధించి ఆసక్తికర…
View More వర్చువల్ విచారణకు వర్మ ఓకే.. ఫిజికల్ విచారణకు మాత్రం!ఆరోపణలెందుకు? విచారణ చేయించండి!
అదానీతో అవినాభావ సంబంధం ఎవరికనే ప్రశ్న వేస్తే…ప్రధాని మోదీ, అమిత్షా అనే సమాధానం వస్తుంది. గత కొంత కాలంగా అదానీ వ్యవహారంలో మోదీ సర్కార్ అవలంబిస్తున్న విధానాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో సహా విపక్ష…
View More ఆరోపణలెందుకు? విచారణ చేయించండి!టీడీపీకి పవన్ గండం!
దేశమంతా జెండా పాతాలని బీజేపీ తహతహలాడుతోంది. అందులో భాగంగా రానున్న రోజుల్లో పవన్ను తమ పార్టీలోకి తీసుకుని సరికొత్త నాటకానికి తెరలేపనుంది.
View More టీడీపీకి పవన్ గండం!సర్కార్ వారి టోల్బాదుడు
ఇంత వరకూ జాతీయ రహదారులపై మాత్రమే వాహనదారులకు టోల్బాదుడు వుండేది. ఇప్పుడు కూటమి సర్కార్ పుణ్యమా అని రాష్ట్ర రోడ్లపై ప్రయాణించే వారు టోల్బాదుడు బారిన పడనున్నారు. రోడ్లు వేసే బాధ్యతల నుంచి ప్రభుత్వం…
View More సర్కార్ వారి టోల్బాదుడుఇంకా వైసీపీ ఫెయిల్యూర్స్నే నమ్ముకుంటున్న బాబు!
కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటింది. ఇప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని మంత్రులు, కూటమి నాయకులు మాటకు ముందు, తర్వాత వైసీపీ సర్కార్ ఫెయిల్యూర్స్ గురించే విమర్శలు చేస్తున్నారు. ప్రతిదానికీ వైసీపీ…
View More ఇంకా వైసీపీ ఫెయిల్యూర్స్నే నమ్ముకుంటున్న బాబు!ఈ టీమ్తో జగన్ ఎన్నికలు ఎదుర్కోగలరా?
గత ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంపాలైంది. కూటమి సర్కార్ పాలన పుణ్యమా అని వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు నెమ్మదిగా కోలుకుంటున్నారు. 11 సీట్లకే పరిమితం అయ్యామనే విషయాన్ని మరిచిపోతున్నారు. ఎన్నికలు…
View More ఈ టీమ్తో జగన్ ఎన్నికలు ఎదుర్కోగలరా?లోకేష్ సీఎం క్యాండిడేట్ అయితే?!
ఎలాగూ జగన్ అంటే అపరిమిత ద్వేషాన్ని కలిగి ఉన్న పవన్ కల్యాణ్ కు లోకేష్ ను సీఎం అభ్యర్థిగా మద్దతు పలకడమే తప్ప మరో మార్గమూ ఉండకపోవచ్చు!
View More లోకేష్ సీఎం క్యాండిడేట్ అయితే?!రాష్ట్రం కోసం పవన్ త్యాగం
తమ అభిమాన నాయకుడిని సిఎమ్ గా చూడాలని వారికి వుంటుంది కదా. అయితే పవన్ వారికి నచ్చ చెప్పగలరు. పరిస్థితిని వివరించి సర్ది చెప్పగలరు.
View More రాష్ట్రం కోసం పవన్ త్యాగంరామ్మోహన్ దే బాధ్యత
ఏపీకి సంబంధించి కేంద్రం నుంచి నిధులను తీసుకుని రావడంలో నరేంద్ర మోడీ కేబినెట్ లో కీలకమైన ఫోర్ట్ ఫోలియోను చూస్తున్న కె రామ్మోహనాయుడుదే బాధ్యత అని అంటున్నారు. ఏపీ అప్పుల ఊబిలో ఉంది. అనేక…
View More రామ్మోహన్ దే బాధ్యతఅబ్బే.. ముందస్తు ఎన్నికలుండవ్!
జమిలి ఎన్నికలకు రెడీ అని ప్రకటించిన చంద్రబాబునాయుడే, ఇప్పుడు ముందస్తు రావని చెప్పడం విశేషం. 2027లోనే జమిలి ఎన్నికలు వస్తాయని వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ, ఆ మేరకు సన్నద్ధం అవుతున్న సంగతి…
View More అబ్బే.. ముందస్తు ఎన్నికలుండవ్!మహిళలపై ఇవేం కామెంట్స్ సవితమ్మ
శాసన మండలిలో మంత్రుల మాటలు అదుపు తప్పుతున్నాయి. వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ గురువారం మండలిలో మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్లి హజ్యాత్రకు పోయిందన్నట్టుగా వుందని ప్రతిపక్ష సభ్యులను ఎద్దేవా చేయడం తీవ్ర దుమారం…
View More మహిళలపై ఇవేం కామెంట్స్ సవితమ్మపీఏసీ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన వైసీపీ!
పీఏసీ (ప్రజా పద్ధుల కమిటీ) చైర్మన్ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. ఈ విషయాన్ని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని…
View More పీఏసీ చైర్మన్ ఎన్నికను బహిష్కరించిన వైసీపీ!అదానీ కుంభకోణంపై నోరెత్తని కూటమి నేతలు!
ఏడు వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఏపీతో ఒప్పందం కుదుర్చుకున్నందుకు ఏపీ ప్రభుత్వ పెద్దలకు రూ.1,750 కోట్లు లంచంగా ఇచ్చినట్టు అమెరికా దర్యాప్తు సంస్థలు వెల్లడించాయి. ఈ లంచం అంతా జగన్కు ఇచ్చిందే అని…
View More అదానీ కుంభకోణంపై నోరెత్తని కూటమి నేతలు!పీఏసీ చైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్
ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్ పదవికి వైసీపీ సీనియర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అసెంబ్లీకి వెళ్లి నామినేషన్ వేశారు. ఆయన్ను వైసీపీ ఎమ్మెల్యేలు బూచుపల్లి శివప్రసాద్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. దీంతో పీఏసీ…
View More పీఏసీ చైర్మన్ పదవికి పెద్దిరెడ్డి నామినేషన్