గత పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడుతూ, ఆర్థికంగా నష్టపోయిన కార్యకర్తలు, నాయకుల్ని గుర్తించి , వారికి అండగా నిలవాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల కాలంలో సీరియస్గా ఆలోచిస్తున్నారని సమాచారం. ఇందులో భాగంగా…
View More వైసీపీ శ్రేణులకి సాయం చేసేందుకు జగన్ కసరత్తు!Andhra
గీత దాటే నిర్ణయాలకు ఇక దబిడి దిబిడే!
సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఓడిపోయినా సరే.. ఇప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక ప్రతినిధుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి ఓటర్లను కొనుగోలు చేసి నెగ్గాలనుకున్న తెలుగుదేశం పార్టీ చివరి…
View More గీత దాటే నిర్ణయాలకు ఇక దబిడి దిబిడే!బాబు అభిమాన సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే?
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభిమానులు ఎందరో ఉన్నారు. ఆయన నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. బాబు పాలనను ఆయన విధానాలను మెచ్చిన వారు ఉన్నారు. వారంతా ఆయనను అభిమానిస్తారు. అలా అభిమానించిన వారు…
View More బాబు అభిమాన సంఘం ప్రెసిడెంట్ ఎవరంటే?శాశ్వతత్వం కోసం అలా చేయరాదా బాబుగారూ!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుగా చెప్పినట్టుగానే ఆగస్టు 15వ తేదీన అన్న క్యాంటీన్లను ప్రారంభించారు. పేదలకు రూ.5కే భోజనం పెట్టే అన్న క్యాంటీన్లను.. రాష్ట్రవ్యాప్తంగా వంద ప్రారంభించారు. అంతవరకు బాగానే ఉంది. జగన్మోహన్…
View More శాశ్వతత్వం కోసం అలా చేయరాదా బాబుగారూ!హుందా రాజకీయాలు అంటే ఇవేనా బాబు గారూ..!
ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని పోటీకి దింపాలని తెలుగుదేశం పార్టీ చివరి వరకు ప్రయత్నించింది. ఏయే నాయకుడు ఎంతమది ఓటర్లను ప్రలోభపెట్టి తమకు అనుకూలంగా మార్చగలడో తెలుసుకోవడానికి..…
View More హుందా రాజకీయాలు అంటే ఇవేనా బాబు గారూ..!వినికిడి లోపమే అనుకున్నా… పిచ్చి కూడానా!
నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో రాజకీయం నిత్యం గరంగరంగానే వుంటోంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్రెడ్డి మధ్య నిత్యం డైలాగ్ వార్ జరుగుతోంది. కాకాణి అవినీతిపై విచారణ జరపాలంటూ కలెక్టర్కు సోమిరెడ్డి…
View More వినికిడి లోపమే అనుకున్నా… పిచ్చి కూడానా!విరాళాలివ్వండి.. మీ పేరుతో భోజనం పెడతాం
ఎన్నికల హామీలో భాగంగా అన్నా క్యాంటీన్లను స్వాతంత్ర్య దినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించారు. పేదలకు తక్కువ ధరకే మూడు పూటలా కడుపు నింపాలన్న ప్రభుత్వ ఆశయం ప్రశంసలు అందుకుంటోంది. గతంలో చంద్రబాబు సర్కార్…
View More విరాళాలివ్వండి.. మీ పేరుతో భోజనం పెడతాంత్వరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు!
త్వరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థను రద్దు చేయనున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీని పునర్నిర్మించుకోవాలనే ఆలోచనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల అవసరం ప్రస్తుతానికి లేదని…
View More త్వరలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్ల వ్యవస్థ రద్దు!టీడీపీ అనుకూల చానళ్లపై పెద్దిరెడ్డి పరువు నష్టం దావా!
తమ కుటుంబాన్ని బద్నాం చేసేలా వార్తా కథనాల్ని ప్రసారం చేసిన రెండు టీడీపీ అనుకూల చానళ్లపై పెద్దిరెడ్డి కుటుంబం పరువు నష్టం దావా వేయనుంది. ఈ విషయాన్ని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.…
View More టీడీపీ అనుకూల చానళ్లపై పెద్దిరెడ్డి పరువు నష్టం దావా!సోషల్ మీడియా యాక్టివిస్టులకు పవన్ వార్నింగ్!
సోషల్ మీడియా యాక్టివిస్టులకి ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సీరియస్గా తీసుకుంటామని ఆయన హెచ్చరించడం గమనార్హం. కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర్య…
View More సోషల్ మీడియా యాక్టివిస్టులకు పవన్ వార్నింగ్!చంద్రబాబుకు కిరణ్ సలహా: ఆచరణ సాధ్యమేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడుకు- అదే ఉమ్మడి రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక సలహా ఇస్తున్నారు. Advertisement విభజిత…
View More చంద్రబాబుకు కిరణ్ సలహా: ఆచరణ సాధ్యమేనా?2014 పాలన బాబు గుర్తు చేయరెందుకు?
2014 నుంచి 19 వరకూ తన పాలన గురించి చెప్పుకోడానికి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఐదేళ్ల పాలన అధ్వానంగా సాగిందని తనకు తానే సర్టిఫికెట్ ఇస్తున్నారాయన. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గ్రామస్థాయి కార్యకర్తలతో…
View More 2014 పాలన బాబు గుర్తు చేయరెందుకు?రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?
విశాఖ బీచ్ రోడ్డులో రుషికొండ మీద అయిదు వందల కోట్లతో గత ప్రభుత్వం ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించింది. ఈ భవనం ఎలా వాడుకోవాలి అన్నది ఇపుడు టీడీపీ కూటమి పెద్దలకు అర్ధం కావడం…
View More రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?ఆనం ట్వీట్ ఎఫెక్ట్.. అయ్యయ్యో మహిళా ఐఏఎస్ అధికారి!
టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ దెబ్బతో మహిళా ఐఏఎస్ అధికారి హరిత జాయింట్ కలెక్టర్ పోస్టును పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. నాలుగు…
View More ఆనం ట్వీట్ ఎఫెక్ట్.. అయ్యయ్యో మహిళా ఐఏఎస్ అధికారి!వంశీని అప్పటి వరకూ అరెస్ట్ చేయొద్దు!
ఏపీ మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ తీవ్ర చర్చనీయాంశమైంది. రెడ్బుక్లో రాసుకున్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులపై ఏదో రకంగా వేధింపులు తప్పవనే చర్చకు తెరలేచింది. Advertisement ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు…
View More వంశీని అప్పటి వరకూ అరెస్ట్ చేయొద్దు!దువ్వాడ ఫ్యామిలీ గొడవను టచ్ చేసిన హోంమంత్రి!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తనదైన స్టైల్లో వెటకారం ప్రదర్శించారు. అనిత మీడియాతో మాట్లాడుతూ పెద్దల సభకు ఎలాంటి వాళ్లను పంపాలో వైసీపీకి హితవు చెప్పారు.…
View More దువ్వాడ ఫ్యామిలీ గొడవను టచ్ చేసిన హోంమంత్రి!జాతీయ ఎస్సీ కమిషన్కు వైసీపీ ఫిర్యాదు
విజయవాడ స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతి వనం నిర్మించి, సామాజిక న్యాయానికి చిహ్నంగా రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, అక్కసుతో శిలాఫలకాన్ని టీడీపీ మూకలు ధ్వంసం…
View More జాతీయ ఎస్సీ కమిషన్కు వైసీపీ ఫిర్యాదుదూదికి, సూదికి కూడా డబ్బుల్లేవు.. ఆరోగ్యశ్రీకి గుడ్ బై!
కనీసం దూదికి, సూదికి కూడా డబ్బుల్లేవని, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద సేవల్ని అందించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ చేతులెత్తేసింది.
View More దూదికి, సూదికి కూడా డబ్బుల్లేవు.. ఆరోగ్యశ్రీకి గుడ్ బై!వెయిటింగ్ సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్
వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ ద్వారకా తిరమలరావు షాక్ ఇచ్చారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకూ తన కార్యాలయంలోనే ఉండాలంటూ ఆయన ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జగన్ ప్రభుత్వంలో…
View More వెయిటింగ్ సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్కోర్టు కేసుల్లో రిజర్వేషన్లు ఉండవు కవిత!
ఒకానొక కాలంలో మహిళంటే బలహీనులు. అబలలు. వంట ఇంటికే పరిమితమైనవారు. తక్కువగా చదువుకునేవారు లేదా అసలు చదువుకోకపోయేవారు. అలా అనడం కంటే చదివించకపోయేవారు అనడం కరెక్టు. బాల్య వివాహాలు జరిగేవి. ఇలా చెప్పుకుంటూ పొతే…
View More కోర్టు కేసుల్లో రిజర్వేషన్లు ఉండవు కవిత!జోగి తర్వాత టార్గెట్ ఎవరు?
గతంలో చంద్రబాబునాయుడి ఇంటిపైకి దండెత్తిన జోగి రమేశ్ను సర్కార్ టార్గెట్ చేసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ను అరెస్ట్ చేసి ఒక హెచ్చరికను పంపింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ…
View More జోగి తర్వాత టార్గెట్ ఎవరు?స్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి పోటీ నుంచి తప్పుకుంది. తాను బరిలోకి నిలిచేది లేదని పేర్కొంది. దాంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం దాదాపుగా ఖాయం అయింది. కానీ ఇక్కడే ఒక…
View More స్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?అవసరం వుంటే తప్ప కలవవా జగన్?
ముఖ్యమంత్రి సీట్లో ఉన్నంత వరకూ చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా వైఎస్ జగన్ అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడా పదవి కూడా పోయింది. అయినప్పటికీ జగన్ కోసం ఇంకా నాయకులు, కార్యకర్తలు తాడేపల్లికి వెళుతున్నారంటే గొప్ప…
View More అవసరం వుంటే తప్ప కలవవా జగన్?నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!
చంద్రబాబు నాయుడు మళ్లీ చంద్రన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యారంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త, ఆదర్శనీయమైన ఆలోచనను మిగిలిన విషయాల్లో కూడా వర్తింపజేయవచ్చునని వారు ఎందుకు అనుకోవడంలేదో తెలియదు. తన…
View More నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భేటీ కేవలం మర్యాదపూర్వకంగా జరిగింది మాత్రమేనా? లేదా, దాని వెనుక ఏదైనా రాజకీయ మంత్రాంగం ఉన్నదా? అనే చర్చలు ఇప్పుడు…
View More మరిదితో చిన్నమ్మ భేటీ వెనుక మర్మం ఇదే!పాలిటిక్స్ లో పాతుకుపోతున్నారు కాబట్టి మీడియా అవసరమే!
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా అంటే గాడ్ ఫాదర్ లేకుండా సినిమా రంగంలోకి ప్రవేశించి మెగా స్టార్ గా ఎదిగాడు శివ శంకర్ వరప్రసాద్ అనబడే చిరంజీవి. రాజకీయాల్లో తన జాతకం చూసుకుందామని అనుకొని…
View More పాలిటిక్స్ లో పాతుకుపోతున్నారు కాబట్టి మీడియా అవసరమే!మళ్లీ మనదే అధికారం!
భవిష్యత్లో అధికారంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలవుతోంది. తమ పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని కాపాడుకునేందుకు జగన్ వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల…
View More మళ్లీ మనదే అధికారం!