మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డికి ఈవీఎంలపై అనుమానం వచ్చింది. ఓడిపోవడం కంటే తమకు బలం ఉన్న చోట కూడా టీడీపీకి మెజార్టీ రావడంపై బాలినేనికి ఆశ్చర్యం వేసింది. ఏదో తేడా కొడుతోందని ఆయన భావించారు.…
View More అనుమానాల్ని పెంచుతున్న ఎన్నికల సంఘంAndhra
టీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారా?
కూటమి ప్రభుత్వం కొలువుదీరి రెండు నెలలు దాటింది. ప్రభుత్వం వస్తే, అది చేసుకోవచ్చు, ఇది చేసుకోవచ్చు అంటూ ముఖ్యంగా టీడీపీ నేతలు ఎన్నో కలలు కన్నారు. ప్రభుత్వం వచ్చినప్పటికీ, ఇంతకాలం తాము కన్న కలలు…
View More టీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారా?జనసేన దిమ్మెపై టీడీపీ దాడి… అర్ధరాత్రి ఉద్రిక్తత!
కూటమి పార్టీల మధ్య అప్పుడే లుకలుకలు మొదలయ్యాయి. అధికారంలో ఉన్నప్పటికీ వాటి మధ్య సమన్వయం లోపిస్తోంది. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు జనసేనను పెద్దగా పరిగణలోకి…
View More జనసేన దిమ్మెపై టీడీపీ దాడి… అర్ధరాత్రి ఉద్రిక్తత!సామాజిక పింఛన్ల కోతపై కసరత్తు!
కూటమి ప్రభుత్వం సామాజిక పింఛన్ల కోతపై కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ముందు పింఛన్ను రూ.4 వేలకు పెంచుతామని చంద్రబాబు, ఆయన పార్టీ నాయకులు విస్తృతంగా ప్రచారం చేశారు. వికలాంగుల పింఛన్ను రూ.6వేలకు పెంచుతామన్నారు. కూటమి…
View More సామాజిక పింఛన్ల కోతపై కసరత్తు!ఈ మాత్రం తెలివితేటలు జగన్ కు లేకపాయె!
అప్పుల్లో వున్న ఏపీలో సంపద సృష్టిస్తా.. అప్పుడు అభివృద్ది, సంక్షేమం రెండూ చేసి చూపిస్తా అన్నారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చారు. అంతకు ముందు జగన్ ఎక్కువగా సంక్షేమం, తక్కువగా అభివృద్ది మీద దృష్టి పెట్టారు.…
View More ఈ మాత్రం తెలివితేటలు జగన్ కు లేకపాయె!బొత్స విశాఖలో చక్రం తిప్పుతారా?
విజయనగరం జిల్లాకు చెందిన బొత్సకు మొదటి నుంచి ఉత్తరాంధ్రా మీద పట్టు ఉంది. అయితే ఏ పార్టీలో ఉన్నా ఆయనను విజయనగరం జిల్లాకే పరిమితం చేస్తూ వచ్చారు. Advertisement వైసీపీ హయాంలో ఆయన శ్రీకాకుళం…
View More బొత్స విశాఖలో చక్రం తిప్పుతారా?దువ్వాడతో టెక్కలి చిక్కులు
వైసీపీ ఆయనకు ఎన్నో అవకాశాలు ఇచ్చింది. ఆయన మాత్రం పార్టీకి ఏ విధంగానూ ఉపయోగపడలేకపోయారు. ఆయనే సదా వివాదాలను తెచ్చుకునే వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. Advertisement ఆయన కాంగ్రెస్లో మొదట ఉండేవారు. అపుడు…
View More దువ్వాడతో టెక్కలి చిక్కులుగత ప్రభుత్వ అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారు
వైసీపీ ప్రభుత్వంలో భారీ అవినీతి జరిగిందని కూటమి నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్ష నుంచి అవినీతిపరులు తప్పించుకోలేరని కూటమి నేతలు హెచ్చరిస్తున్నారు. కొంత కాలంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు దగ్ధం కావడం…
View More గత ప్రభుత్వ అవినీతి ఆనవాళ్లను మాయం చేస్తున్నారులోకేశ్ ఇప్పుడేమంటావ్?
కర్నూలు జిల్లా పత్తికొండ నియోజక వర్గంలోని హోసూరు గ్రామ టీడీపీ నాయకుడు వాకిటి శ్రీనివాసులు హత్య కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. వైసీపీ రౌడీ మూకలు హత్యకు పాల్పడ్డాయని, అంతు తేలుస్తామని మంత్రి నారా…
View More లోకేశ్ ఇప్పుడేమంటావ్?అమరావతికి రూ.15 వేల కోట్లు అప్పే…!
రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు అప్పు మాత్రమే. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవని మరోసారి నిర్ధారణ అయింది. రూ.15 వేలు అప్పు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ ఎట్టకేలకు ఓకే అని…
View More అమరావతికి రూ.15 వేల కోట్లు అప్పే…!విశాఖ భూముల లెక్కలు తేలుతున్నాయా?
విశాఖ అంటేనే ఏపీలో కాస్ట్లీ సిటీ. పైగా కాస్మోపాలిటన్ కల్చర్ కలిగిన సిటీ. విశాఖలో దానికి తగినట్లుగా భూముల ధరలకు రెక్కలు ఎప్పుడో వచ్చేశాయి. విశాఖకు సిటీ ఆఫ్ డెస్టినీ అని మరో పేరు…
View More విశాఖ భూముల లెక్కలు తేలుతున్నాయా?జగన్ చేయెత్తాలంటున్న అయ్యన్న
అదేంటో వైసీపీ అధినేత ఓడిపోగానే జస్ట్ ఎమ్మెల్యే అయిపోయారు. అసలు ఎన్నికల్లో గెలవని వారు నాయకులుగా చలామణి అయి పోతున్న రోజులలో పన్నెండేళ్ళ క్రితం పార్టీ పెట్టి ఒకసారి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చి…
View More జగన్ చేయెత్తాలంటున్న అయ్యన్నప్రహసనంగా మారిన పైళ్ల దగ్ధం
ప్రభుత్వమే కావాలని ఇవన్నీ చేయిస్తోందా? అనే అనుమానాన్ని ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.
View More ప్రహసనంగా మారిన పైళ్ల దగ్ధంజగన్లో భవిష్యత్పై రెట్టించిన ఆత్మ విశ్వాసం!
మనిషి ఏదైనా పోగొట్టుకోవచ్చు కానీ, ఆత్మవిశ్వాసాన్ని జారి విడుచుకోవద్దని పెద్దలు చెబుతుంటారు. ఆత్మ విశ్వాసం వుంటే దేన్నైనా సాధించొచ్చు. ఇక భవిష్యత్ లేదు అనేంతగా మనిషి పాతాళంలోకి పడిపోయినప్పుడు, అక్కడి నుంచి తిరిగి పైకి…
View More జగన్లో భవిష్యత్పై రెట్టించిన ఆత్మ విశ్వాసం!ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్
ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం గైడ్లైన్స్ కూడా విడుదల చేసింది. మొత్తం 15 శాఖల్లో బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదేళ్లు ఒకే చోట…
View More ఏపీలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్అబ్బా… ఒక సంస్కారి హితవు!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శల స్థాయి దాటి పరస్పరం దూషణల వరకూ వచ్చి చాలా కాలమైంది. ఇందులో టీడీపీ, వైసీపీ నాయకులు ఎవరికి వారే తోపు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఎంత సంస్కారవంతుడో…
View More అబ్బా… ఒక సంస్కారి హితవు!హరీశ్ క్యాంప్ కార్యాలయంపై దాడి
సిద్ధిపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు. గత ఆర్థరాత్రి ఈ ఘటన జరిగింది. రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15వ తేదీలోపు చేస్తే తాను రాజీనామా చేస్తానని…
View More హరీశ్ క్యాంప్ కార్యాలయంపై దాడివైసీపీ నేతలపై కేసుల వరద!
రానున్న రోజుల్లో వైసీపీ నేతలపై కేసుల వరద వెల్లువెత్తనుంది. తన రెడ్బుక్కు ప్రజామోదం వుందని, దాని ప్రకారం కేసులు వుంటాయని మంత్రి నారా లోకేశ్ క్లారిటీ ఇచ్చారు. దీంతో వైసీపీ నేతలు, కొందరు అధికారులపై…
View More వైసీపీ నేతలపై కేసుల వరద!తన మాటలతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న కేటీఆర్!
ఒక వ్యక్తి లేదా నాయకుడు అవినీతి అక్రమార్జనల కేసులలో జైలులో ఉండడం అనేది పూర్తిగా కేంద్రంలో పరిపాలన సాగించే పార్టీ చేతుల్లో ఉంటుందా? భారత రాష్ట్ర సమితి పార్టీకి తాటాకులు అంటగట్టడానికి కాంగ్రెస్ అలాంటి…
View More తన మాటలతో సెల్ఫ్ గోల్ వేసుకుంటున్న కేటీఆర్!ఉత్తరాంధ్రకు నిధులు తెస్తే గ్రేటే!
ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. దశాబ్దాలు గడచినా ఆ పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. అయితే విభజన తరువాత అయినా తలరాత మారుతుంది అనుకుంటే ఆ ఆశ కూడా ఎండమావిగా మారింది. విభజన చట్టంలో ఉత్తరాంధ్ర…
View More ఉత్తరాంధ్రకు నిధులు తెస్తే గ్రేటే!బొత్స ఇలాకా మారింది!
వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఉమ్మడి విశాఖ జిల్లా ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఆయనకు ఈ మేరకు ధృవీకరణ పత్రాన్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఇచ్చారు. ఈ సందర్భంగా…
View More బొత్స ఇలాకా మారింది!చంద్రబాబుకు ఆమాత్రం బేసిక్స్ తెలియవా?
చంద్రబాబు నాయుడు మామూలుగా హైటెక్ ముఖ్యమంత్రి అనే పేరు తెచ్చుకున్న రాజకీయ నాయకుడు. టెక్నాలజీ మీద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటారని అందరికీ తెలుసు. సాంకేతిక విషయ పరిజ్ఞానం చంద్రబాబుకు చాలా ఎక్కువగా ఉంటుంది…
View More చంద్రబాబుకు ఆమాత్రం బేసిక్స్ తెలియవా?రెడ్బుక్ ప్రకారమే చర్యలు!
ఏపీలో తీవ్ర వివాదాస్పదమైన రెడ్బుక్పై మంత్రి నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ రెడ్బుక్ తమకు మ్యాండేటరీ అని, దాని ప్రకారం చర్యలుంటాయని తేల్చి చెప్పడం గమనార్హం. గత ప్రభుత్వంలో…
View More రెడ్బుక్ ప్రకారమే చర్యలు!టీటీడీ నిధులు – బాబు సర్కార్ ఆదేశాలపై విస్మయం!
శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం తిరుపతి నగరంలో టీటీడీ నిధులతో రోడ్లు నిర్మిస్తే గగ్గోలు పెట్టి, దీనిపై విజిలెన్స్ విచారణ పేరుతో దేవస్థానం ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసి వేధిస్తున్న తెలుగుదేశం ప్రభుత్వం…తాజాగా టీటీడీ…
View More టీటీడీ నిధులు – బాబు సర్కార్ ఆదేశాలపై విస్మయం!విలువలన్నారే… మరేంటి ఇది?
వైసీపీ తరపున ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధుల్ని చేర్చుకుని విలువలకు పాతర వేయలేకే ఎమ్మెల్సీ బరి నుంచి తప్పుకున్నట్టు టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ ప్రజాప్రతినిధులెవర్నీ చేర్చుకోవద్దని నిబంధన ఏదైనా…
View More విలువలన్నారే… మరేంటి ఇది?పవన్ సినిమాల్లోకి వచ్చే టైమ్ వచ్చిందా?
పవన్ కల్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన తిరిగి సినిమాల్లోకి అడుగుపెట్టే సమయం వచ్చింది. ఈ మేరకు సంకేతాలు కనిపిస్తున్నాయి. Advertisement పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు సెట్స్…
View More పవన్ సినిమాల్లోకి వచ్చే టైమ్ వచ్చిందా?అమరావతిపై జగన్ మనసులో మాట ఇదే!
చంద్రబాబు సర్కార్కు అత్యంత ప్రాధాన్య అంశం రాజధాని అమరావతి నిర్మాణం. సంక్షేమ పథకాలు అమలు చేయడానికి డబ్బు కొరత గురించి చంద్రబాబు, ఆయన కేబినెట్లోని మంత్రులు మాట్లాడుతున్నారు. కానీ అమరావతి నిర్మాణానికి వచ్చే సరికి…
View More అమరావతిపై జగన్ మనసులో మాట ఇదే!