లడ్డూ ప్రసాదంలో కల్తీ ఆరోపణలపై విచారించేందుకు ఐదుగురితో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వాగతించారు. ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబునాయుడు సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు…
View More సుప్రీం తీర్పును స్వాగతించిన చంద్రబాబుAndhra
బాబు స్క్రిప్టునే వండించడం అంత వీజీ కాదు!
చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా.. సుప్రీం కోర్టు తీర్పు వెలువడింది. తిరుమలేశుని లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిలో జంతువ్యర్థాలు, కొవ్వుల కల్తీ జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర సభ్యుల సిట్…
View More బాబు స్క్రిప్టునే వండించడం అంత వీజీ కాదు!సుప్రీం ఆదేశాలపై వైసీపీ హ్యాపీ!
ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇటు కేంద్ర, అటు రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం కల్పిస్తూ స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.
View More సుప్రీం ఆదేశాలపై వైసీపీ హ్యాపీ!లడ్డూ ప్రసాదంపై సుప్రీం సంచలనం
లడ్డూ ప్రసాదంపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. లడ్డూ ప్రసాదంపై వచ్చిన ఆరోపణలపై విచారించేందుకు ఐదుగురితో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. వీరిలో ఇద్దరు సీబీఐ, మరో ఇద్దరు…
View More లడ్డూ ప్రసాదంపై సుప్రీం సంచలనంపవన్ సభకు రాలేమన్న డ్వాక్రా మహిళలు
తిరుపతిలో పవన్కల్యాణ్ నిర్వహించిన వారాహి సభకు రాలేమని డ్వాక్రా మహిళలు తేల్చి చెప్పినట్టు తెలిసింది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా, సభలకు డ్వాక్రా మహిళలను తరలించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సనాతన ధర్మంపై…
View More పవన్ సభకు రాలేమన్న డ్వాక్రా మహిళలుసనాతన ధర్మ పరిరక్షకుడు పవన్కు కొన్ని ప్రశ్నలు
సనాతన ధర్మ పరిరక్షణ తన వల్లే సాధ్యం అవుతుందని, అందుకే వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్టు పవన్కల్యాణ్ చెప్పకనే చెప్పారు. సనాతన ధర్మం పేరుతో రాజకీయాలే ఆయన ఎక్కువగా మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో సనాతన…
View More సనాతన ధర్మ పరిరక్షకుడు పవన్కు కొన్ని ప్రశ్నలుపవన్ పంథాపై టీడీపీలో భయం!
పవన్కల్యాణ్ తీరు నచ్చకనే టీడీపీ ఆయన సభకు దూరంగా వుందనే ప్రచారం ముఖ్యంగా తిరుపతిలో విస్తృతంగా సాగుతోంది.
View More పవన్ పంథాపై టీడీపీలో భయం!వైసీపీకేనా రూల్స్?
ఇటీవల తిరుమలకు వైఎస్ జగన్ వస్తున్నారని తెలియగానే, అక్కడి పోలీసులు 30 యాక్ట్ను తెరపైకి తెచ్చారు. ఈ యాక్ట్ అమల్లో వుందని, ఎవరూ గుంపుగా వుండకూడదని, ర్యాలీలు, సభలు లాంటివి నిర్వహించకూడదని పోలీసులు హెచ్చరించారు.…
View More వైసీపీకేనా రూల్స్?మాస్టారు కి స్టార్ తిరగలేదా?
ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లిలో కీలక నేతగా ఎదిగిన వారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. ఆయన టీడీపీలో ఎన్టీఆర్ పిలుపు మేరకు చేరారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. పలు మార్లు మంత్రి…
View More మాస్టారు కి స్టార్ తిరగలేదా?ఆయన మీద వైసీపీ ఆశలు వదిలేసుకుందా?
విశాఖలో 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి అసెంబ్లీని పోటీ చేసి ఓటమి పాలు అయ్యారు విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్. ఆ ఓటమి తరువాత ఆయన వైసీపీలో అయితే కనిపించడం లేదు.…
View More ఆయన మీద వైసీపీ ఆశలు వదిలేసుకుందా?భూమన మాటలకు పవన్ వద్ద జవాబులున్నాయా?
వారాహి డిక్లరేషన్ పేరిట.. తిరుపతి రోడ్ల మీద డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహించిన సభలో రాజకీయాలు మాట్లాడ్డానికి రాలేదని అన్నారు. తాను డిప్యూటీ ముఖ్యమంత్రిగా గానీ, జనసేన అధిపతిగా గానీ ఇక్కడ సభపెట్టలేదని…
View More భూమన మాటలకు పవన్ వద్ద జవాబులున్నాయా?అవే అర్థసత్యాలతో ఎన్నాళ్లీ మోసాలు పవన్!
అర్థసత్యాలే తన జీవితం అన్నట్టుగా చెలరేగుతున్నారు.
View More అవే అర్థసత్యాలతో ఎన్నాళ్లీ మోసాలు పవన్!కూటమి వద్ద రెండు రెడ్ బుక్లు
కూటమి వద్ద రెండు రెడ్ బుక్స్ ఉన్నాయి. ఒకటేమో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ వద్ద, మరొకటి సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేశ్ వద్ద ఉండడం విశేషం. ఆ రెండు రెడ్బుక్స్లో కంటెంట్…
View More కూటమి వద్ద రెండు రెడ్ బుక్లుస్వతంత్ర సంస్థను వేస్తే బాబు అండ్ కో సిగ్గుపడాలి!
సుప్రీం తీర్పులో స్వతంత్ర సంస్థ దర్యాప్తుకు ఆదేశిస్తే గనుక.. చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్ తదితరులు సిగ్గుతో తలదించుకోవాల్సిందేనని ప్రజలు అనుకుంటున్నారు.
View More స్వతంత్ర సంస్థను వేస్తే బాబు అండ్ కో సిగ్గుపడాలి!పవన్ పిల్లలకు తండ్రి మతం రాలేదా?
పవన్ కళ్యాణ్ హిందూ ధర్మాన్ని సమూలంగా ఉద్ధరించడానికి నడుం బిగించారు. దేశవ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణకు హాని జరుగుతున్నదని, ధర్మాన్ని కాపాడడానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తద్వారా హిందూ…
View More పవన్ పిల్లలకు తండ్రి మతం రాలేదా?పవన్ సభకు టీడీపీ గైర్హాజర్!
తిరుపతిలో ఉప ముఖ్యమంత్రి ఇవాళ వారాహి డిక్లరేషన్ సభ నిర్వహించనున్నారు. ఈ సభ ఎంతో ముఖ్యమైందని జనసేన నాయకులు చెబుతున్నారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలనే ప్రతి ఒక్కరూ సభకు రావాలని జనసేన విస్తృతంగా ప్రచారం…
View More పవన్ సభకు టీడీపీ గైర్హాజర్!ఏపీ సర్కార్ భరోసా కోసం రైతాంగం ఎదురు చూపు!
పీఎం కిసాన్ రెండో విడత నిధుల్ని ఈ నెల 5న రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అయితే ఏపీ సర్కార్ భరోసా సొమ్ము కోసం రైతాంగం ఎదురు చూస్తోంది. Advertisement రైతులకు ఏడాదికి రూ.20…
View More ఏపీ సర్కార్ భరోసా కోసం రైతాంగం ఎదురు చూపు!గంగ చంద్రముఖిగా మారినట్టుగా…!
ప్రధాని మోదీ, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్ఫూర్తితో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ సరికొత్త రాజకీయానికి తెరలేపనున్నారు. సనాతన పరిరక్షణ పేరుతో ఆంధ్రప్రదేశ్లో మతపరమైన రాజకీయాలకు ఆయన తెరలేపనున్నారు. హిందూ సమాజాన్ని తన వైపు…
View More గంగ చంద్రముఖిగా మారినట్టుగా…!ఉక్కు లెక్క తేలుస్తానంటున్న చెల్లెమ్మ
కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల విశాఖకు వచ్చారు. ఉక్కు లెక్క తేలుస్తాను అంటున్నారు. విశాఖ ఉక్కుని బలిపీఠం మీద నుంచి బయట పడేస్తాను అంటున్నారు. విశాఖ ఉక్కుకి ఆమె అల్టిమేటం జారీ చేస్తున్నారు. పనిలో…
View More ఉక్కు లెక్క తేలుస్తానంటున్న చెల్లెమ్మఉత్తరాంధ్రకు ప్రపంచ బ్యాంకు నిధులు కావాలి
అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తెచ్చి పరిపూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. అమరావతి కోసం కేంద్రం పూచీకత్తు మీదనే ప్రపంచ బ్యాంకు పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను…
View More ఉత్తరాంధ్రకు ప్రపంచ బ్యాంకు నిధులు కావాలిసూపర్ సిక్స్ ఊసెత్తకుండా గిమ్మిక్కులన్నీ వృథా!
రాజకీయాల్లో 44 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ఒక చిన్న లాజిక్ మిస్సవుతున్నారు.
View More సూపర్ సిక్స్ ఊసెత్తకుండా గిమ్మిక్కులన్నీ వృథా!ఆశావహులకు షాక్: బ్రహ్మోత్సవాల్లోగా బోర్డు లేనట్లే!
తిరుమల తిరుపతి దేవస్థానాలకు ధర్మకర్తల మండలి యోగం లేకుండానే.. ఈ ఏడాది స్వామివారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. నామినేటెడ్ పదవులు ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు మీన మేషాలు లెక్కిస్తూ ఉండే ధోరణి కారణంగా…
View More ఆశావహులకు షాక్: బ్రహ్మోత్సవాల్లోగా బోర్డు లేనట్లే!పురందేశ్వరి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా…!
ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి సుప్రీంకోర్టుపై చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. కేవలం తన మరిది చంద్రబాబునాయుడి రాజకీయ ప్రయోజనాల్ని కాపాడేందుకు మాత్రమే పురందేశ్వరి సుప్రీంకోర్టును కూడా తప్పు పట్టే స్థాయికి వెళ్లారనే విమర్శలు…
View More పురందేశ్వరి కనీస ఇంగిత జ్ఞానం లేకుండా…!బాబు అదృష్టవంతుడు
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అదృష్టవంతుడు. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంలో సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ నాయకులకు ఏం మాట్లాడాలో తెలియలేదు. అందుకే వాళ్లంతా మౌనాన్ని ఆశ్రయించారు. కానీ కష్ట కాలంలో అండగా తానున్నా…
View More బాబు అదృష్టవంతుడునెమ్మదిగా నిజం రాసిన రాజగురువు పత్రిక!
రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న రూ.15 వేల కోట్లు అప్పా? లేదా సాయమా? అనే విషయమై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. అయితే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ ద్వారా…
View More నెమ్మదిగా నిజం రాసిన రాజగురువు పత్రిక!సిద్ధాంతాన్ని మార్చుకున్న పవన్!
ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ మాటలకు అర్థాలే వేరు. పవన్ ఏది చెబుతారో, దానికి విరుద్ధంగా చేస్తారని అనుకోవాలి. పవన్ పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో అడుగడుగునా యూటర్న్లే కనిపిస్తాయి. రాజకీయంగా ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో…
View More సిద్ధాంతాన్ని మార్చుకున్న పవన్!వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో…!
ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రేస్లో వైసీపీ కార్మిక సంఘం నాయకుడు గౌతమ్రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన అభ్యర్థిత్వాన్ని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి…
View More వైసీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ రేసులో…!