అనకాపల్లిలో జరిగిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన పార్టీ నుంచి అభ్యర్ధులను పరిచయం చేశారు. ఒక్కొక్కరి గురించి ఆయన చెబుతూ వారితో మంచి చేయిస్తామని, మంచి పాలన అందిస్తామని చెప్పారు. అనకాపల్లి సభలో…
View More మా ఎంపీ లోకల్… సీఎం కి సరైన కౌంటర్!Tag: ysjagan
మద్యంలో శుద్ధపూస ఈనాడు
ఎవరైనా మందు తాగితే వాస్తవాలు మరిచిపోతారు. ఈనాడు మాత్రం మందు వార్తలు రాసేటప్పుడు గతాన్ని మరిచిపోతుంది. తాను అగ్ని పునీత అయ్యినట్టు నీతులు చెబుతుంది. పూర్తిస్థాయి పచ్చ కామెర్లతో గంతులేస్తుంది. తాను ప్రజాపక్షం అని,…
View More మద్యంలో శుద్ధపూస ఈనాడుడబ్బెందుకు తీయాలంటున్న వైసీపీ అభ్యర్థులు!
రాజకీయాల్ని డబ్బు శాసిస్తోందన్నది జగమెరిగిన సత్యం. డబ్బు, కులం… ఇవే ఇప్పటి ఎన్నికల్లో కీలక అంశాలు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని పారిశ్రామికవేత్తలు, కాంట్రాక్టర్లకు అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మరీ ఎమ్మెల్యే,…
View More డబ్బెందుకు తీయాలంటున్న వైసీపీ అభ్యర్థులు!ఎమ్బీయస్: ‘రాజీనామా చేయకండి వాలంటీర్లూ’
ఆంధ్రలో వాలంటీర్ల వ్యవస్థ అంశం విచిత్రంగా మారింది. వాలంటీరు వ్యవస్థ పెట్టిన దగ్గర్నుంచి దాన్ని తెగ తూలనాడిన బాబు యిప్పుడు కొనసాగిస్తామంటున్నారు. పవన్ దాన్ని అమ్మాయిలను అక్రమ రవాణా చేసే బ్యాచ్గా చిత్రీకరించారు. ‘30…
View More ఎమ్బీయస్: ‘రాజీనామా చేయకండి వాలంటీర్లూ’వైసీపీ చెంతకు జనసేన నేత
జనసేన పార్టీకి షాక్లపై షాక్. ముఖ్యంగా టికెట్ ఆశావహులు ఎక్కువగా ఉండడం, మరోవైపు సొంత పార్టీ వాళ్లకు కాకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే సీట్లు కట్టబెట్టారు. దీంతో సహజంగానే జనసేనలో తీవ్ర…
View More వైసీపీ చెంతకు జనసేన నేతజగన్ ను నిలదీసే దళిత ప్రేమ ఎవరికి ఉంది?
నిరుపేదలు, నిమ్నవర్గాల్లో జగన్మోహన్ రెడ్డికి అపారమైన ఆదరణ ఉన్నదనే భయం ప్రత్యర్థి కూటమిని వణికిస్తోంది. ప్రధానంగా దళితుల ఓటు బ్యాంక్, సాలిడ్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉంటుందనేది వారి భయం. దళితుల…
View More జగన్ ను నిలదీసే దళిత ప్రేమ ఎవరికి ఉంది?కోస్తాలో జగన్కు ఏంటా జనాదరణ?
వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో ప్రారంభమైన మేమంతా సిద్ధం బస్సుయాత్రకు రోజురోజుకూ ప్రజాదరణ పెరుగుతోంది. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెలాఖరులో మేమంతా సిద్ధం బస్సుయాత్రను ప్రారంభించారు. ఇవాళ్టికి ఆ యాత్ర 17వ…
View More కోస్తాలో జగన్కు ఏంటా జనాదరణ?భూమిపుత్రులకే ఉత్తరాంధ్ర ఓటు!
ఉత్తరాంధ్రా వెనకబాటుతనంతో మగ్గుతూ ఇక్కడ ఉన్న వారు అంతా ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం వలస పోతూంటే వేరే ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు రాజకీయ పదవులు పొందుతూ రాజ్యాధికారాన్ని చేజిక్కించుకుంటున్నారు అని…
View More భూమిపుత్రులకే ఉత్తరాంధ్ర ఓటు!టిప్పర్ డ్రైవర్ను నిలబెట్టడం కాదు… గెలిపించుకుంటారా?
ఉమ్మడి అనంతపురం జిల్లా శింగనమలలో టిప్పర్ డ్రైవర్ అయిన నిరక్షరాస్యుడికి టికెట్ ఇచ్చారని చంద్రబాబు వెటకరిస్తే… ఏం ఇవ్వకూడదా? అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గర్వంగా ప్రకటించారు. ఇంత వరకూ బాగానే వుంది. అయితే…
View More టిప్పర్ డ్రైవర్ను నిలబెట్టడం కాదు… గెలిపించుకుంటారా?జగన్ మళ్లీ వస్తే… రామోజీకి కళ్లెదుటే పతనం!
చంద్రబాబునాయుడు రాజగురువు రామోజీరావు భయాన్ని మాటల్లో చెప్పలేమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అందుకే జగన్తో చావోరేవో అన్నట్టు రామోజీరావు తన పత్రికలో గతంలో ఎప్పుడూ ఇంతగా దిగజారి రాతలు రాయలేదనే మాట వినిపిస్తోంది. ప్రతిదీ జగన్కు…
View More జగన్ మళ్లీ వస్తే… రామోజీకి కళ్లెదుటే పతనం!జగన్పై శ్రుతి మించిన విద్వేషం…!
వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విద్వేషం శ్రుతిమించింది. ఎంతగా అంటే.. ప్రతిపక్షాలే అసహ్యించుకునేంత. రామోజీరావు పత్రికైతే… అయ్య బాబోయ్ అని దాని పాఠకులు పత్రిక పట్టుకోడానికే భయపడేలా జగన్పై విషం చిమ్ముతున్నారు. కూటమి…
View More జగన్పై శ్రుతి మించిన విద్వేషం…!గెలుపు ఎటువైపు?
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన కార్యదక్షతను, చిత్తశుద్ధిని మాత్రమే నమ్ముకున్నారు. ఇంటింటికీ పంచిపెట్టిన అభివృద్ధి ఫలాలను మాత్రమే నమ్ముకున్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబమూ లబ్ధి పొందేలాగా తాను చేసిచూపెట్టిన సంక్షేమాన్ని…
View More గెలుపు ఎటువైపు?తెదేపా నేత దెబ్బకు కూటమి రెండు చోట్ల ఓడుతుందా?
మూడు పార్టీల పొత్తులు పెట్టుకుని.. ఓట్ల బదిలీ జరుగుతుందనే నాటకీయమైన పదాలను చంద్రబాబునాయుడు వల్లెవేస్తున్నారు గానీ.. నిజానికి ఈ పొత్తుల వలన పార్టీలో పుడుతున్న అసంతృప్తులు మొత్తం కూటమి పుట్టిముంచేలా కనిపిస్తున్నాయి. మూడు పార్టీల…
View More తెదేపా నేత దెబ్బకు కూటమి రెండు చోట్ల ఓడుతుందా?వైసీపీ అసంతృప్తులను యాక్టివేట్ చేస్తున్న జగన్పై దాడి!
టీడీపీ, జనసేన పిచ్చి చేష్టలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాజకీయంగా ఎంతో ప్రయోజనం కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వైఎస్ జగన్పై దాడి అనంతరం, టీడీపీ -జనసేన నేతలు చేసిన అవహేళన కామెంట్స్ చాలా మందిలో…
View More వైసీపీ అసంతృప్తులను యాక్టివేట్ చేస్తున్న జగన్పై దాడి!జగన్ రెడీ.. రెడీ!
మేమంతా సిద్ధం బస్సు యాత్రకు వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడీ అయ్యారు. విజయవాడలో బస్సుయాత్రలో వుండగా శనివారం రాత్రి ఆయనపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎడమ కంటి పైభాగాన ఆయనకు…
View More జగన్ రెడీ.. రెడీ!డ్రామా అనేవాళ్లకు బుర్రలేదు సరే, సిగ్గుండాలి కదా!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయితో దాడి జరిగింది. సహజంగానే ఈ దాడిని తెలుగుదేశం పార్టీ వారు చేయించారనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. తెలుగుదేశం అభిమాని ఎవడో ఒకడు జగన్ మీద…
View More డ్రామా అనేవాళ్లకు బుర్రలేదు సరే, సిగ్గుండాలి కదా!సీబీఐ విచారణకు డిమాండ్ పెద్ద కుట్ర!
జగన్మోహన్ రెడ్డి రాయి తగిలి గాయపడగానే.. ఇప్పుడు తెలుగుదేశం దళాలన్నీ కూడా సెకండ్ ఫేజ్ యాక్షన్ ప్లాన్ లోకి దిగాయి. రాళ్ల దాడి వెనుక తమ పార్టీ ప్రమేయం ఉన్నదనే గుట్టు బయటకు రాకుండా…
View More సీబీఐ విచారణకు డిమాండ్ పెద్ద కుట్ర!చాలా ఎక్కువ ఊహించుకుంటున్న షర్మిల
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తన గురించి చాలా ఎక్కువ ఊహించుకుంటున్నారు. తన వ్రచారం వల్ల ముఖ్యమంత్రి, తన అన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి వణికిపోతున్నారని ఆమె భ్రమిస్తున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా ఆమె బరిలో…
View More చాలా ఎక్కువ ఊహించుకుంటున్న షర్మిలగాజువాకలో ఈసారి బాబు ఎన్నికల సభ
టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉత్తరంధ్ర టూర్ పెట్టుకున్నారు. ఈ నెల 14 నుంచి 16 వరకూ మూడు రోజుల పాటు ఇద్దరు నేతలూ ఉత్తరాంధ్రలో ఎన్నికల సభలను నిర్వహిస్తున్నారు. గాజువాకలో ఈసారి…
View More గాజువాకలో ఈసారి బాబు ఎన్నికల సభవదినమ్మకు డిక్టేషన్, డైరక్షన్ చేస్తున్న చంద్రబాబు!
తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో రేగిన అసంతృప్తిని చల్లబరచడంలో చంద్రబాబునాయుడు విఫలం అయ్యారు. భాజపాకు కేటాయించిన ఆ స్థానంలో తెలుగుదేశం అభ్యర్థిగా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రచారం చేసుకుంటూ పోతున్నారు. Advertisement ఇప్పుడు…
View More వదినమ్మకు డిక్టేషన్, డైరక్షన్ చేస్తున్న చంద్రబాబు!జగన్కు బాసటగా భారతి!
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కీలకమైన ఎన్నికల సమయంలో ఆయన భార్య వైఎస్ భారతి బాసటగా నిలబడనున్నారు. ఈ నెల 22న పులివెందులలో వైఎస్ జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇదే సందర్భంలో పులివెందుల నియోజకవర్గంలో…
View More జగన్కు బాసటగా భారతి!టీటీడీ ఉద్యోగుల్ని భయపెడుతున్న కూటమి ఫిర్యాదు!
తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు, బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారికి చేసిన ఫిర్యాదు వేలాది మంది టీటీడీ ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, వైసీపీ…
View More టీటీడీ ఉద్యోగుల్ని భయపెడుతున్న కూటమి ఫిర్యాదు!జాతీయ నేతలు రాకుంటే బాబుకు డేమేజీ తప్పదు!
ఏపీలో జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఎన్డీయే కూటమి పోటీచేస్తున్నట్టుగానే కదా ప్రస్తుతం వ్యవహారం నడుస్తోంది. జగన్ ను ఓడించడం ఒక్కటే లక్ష్యంగా.. జెండాలు వేరైనప్పటికీ కూడా మూడు పార్టీలు కలసికట్టుగా పోటీచేస్తున్నాం అని.. చంద్రబాబునాయుడు…
View More జాతీయ నేతలు రాకుంటే బాబుకు డేమేజీ తప్పదు!హెరిటేజ్ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా?
ఏపీలో ఎన్నికలు సవ్యంగా నిర్వహించాలంటే ఉన్న అధికారులను తప్పించమంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విపక్షం మీద మండిపడ్డారు. బీజేపీ నాయకురాలు పురంధేశ్వరి అయితే ఐఎఎస్, ఐపిఎస్లపైన ఈసీకి లెటర్లు రాస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.…
View More హెరిటేజ్ సంస్థ మేనేజర్లను పెట్టి ఎన్నికలు నిర్వహించాలా?జగన్ పాలనే శిరోధార్యమంటున్న బాబు!
ఏపీలో విచిత్ర రాజకీయాలు సాగుతున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ప్రతిపక్షాల నేతలు చంద్రబాబునాయుడు, పవన్కల్యాణ్ నిత్యం తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి దుర్మార్గ పాలన ఎప్పుడూ చూడలేదని అంటుంటారు. జగన్ లాంటి దుర్మార్గుడిని ఇంటికి…
View More జగన్ పాలనే శిరోధార్యమంటున్న బాబు!చంద్రబాబు – జగన్: బుద్ధుల్లో తేడా అదే!
రాజకీయాల్లోకి ప్రతి వ్యక్తీ అధికారం కోసమే వస్తారు. కానీ, ప్రతి వ్యక్తీ ప్రజా సేవ చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వస్తున్నాం అని చెబుతూ ఉంటారు. అధికారం దక్కిన తర్వాత.. దాన్ని నిలబెట్టుకోవడం కోసం కొంతమేరకు…
View More చంద్రబాబు – జగన్: బుద్ధుల్లో తేడా అదే!బాబు వెన్నుపోటు పొడిచారు!
అరకు అసెంబ్లీ సీటులో ఒకరు కాదు ఇద్దరు కాదు ముగ్గురికీ టీడీపీ అధినాయకత్వం హ్యాండ్ ఇచ్చింది. 2018లో మావోల దాడిలో హతుడైన అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావుకు న్యాయం చేస్తామని ఆయన కుమారుడు…
View More బాబు వెన్నుపోటు పొడిచారు!