నేను చదువు ఎందుకు మధ్యలో ఆపేశానంటే చదువుకోలేక కాదు, మంచి మార్కులు తెచ్చుకోలేక కాదు, నేను కోరుకున్న చదువు పుస్తకాల్లో కనిపించలేదు.
View More పవన్ కల్యాణ్.. రోజా మొక్కలు.. పుస్తకాలుTag: andhra pradesh
సర్కార్ ఆయుష్షు తగ్గుతోంది.. తస్మాత్ జాగ్రత్త!
చేతిలో అధికారం ఉన్నప్పుడే ప్రజలకు మంచి చేయాలి. పుణ్యకాలం మించిపోక ముందే, చంద్రబాబు సర్కార్ మేల్కొనాలి.
View More సర్కార్ ఆయుష్షు తగ్గుతోంది.. తస్మాత్ జాగ్రత్త!మానవీయ కోణం ఏదీ పవన్?
పవన్ నీతిసూక్తులు కోటలు దాటుతాయే కానీ, ఆయన మాత్రం గడప దాటరనే అభిప్రాయం జనంలో వుంది.
View More మానవీయ కోణం ఏదీ పవన్?తెలుగే కావాలంటున్న పెద్దలు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?
ప్రపంచీకరణ నేపథ్యంలో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందాలంటే ఇంగ్లీష్ తప్పనిసరి.
View More తెలుగే కావాలంటున్న పెద్దలు… వాళ్ల పిల్లలు ఏ మీడియం?రైతు కుటుంబం ఆత్మహత్య ప్రభుత్వాన్ని కదిలించలేదా?
రైతు కుటుంబ ఆత్మహత్యలకు ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వుంటుందనే భయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
View More రైతు కుటుంబం ఆత్మహత్య ప్రభుత్వాన్ని కదిలించలేదా?ఈ నెలాఖరుకు బాబు అప్పుల సృష్టి ఎంతంటే?
చంద్రబాబు విజనరీ అని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారనే ఆశిస్తే, ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణాన్ని చూడాల్సి వస్తోందన్న ఆవేదన ప్రజానీకంలో వుంది.
View More ఈ నెలాఖరుకు బాబు అప్పుల సృష్టి ఎంతంటే?భారీగా పడిపోయిన ఏపీ రెవెన్యూ
కూటమి సర్కార్ తీసుకున్న విధానపరమైన నిర్ణయంతో రాబడి బాగా తగ్గిపోయినట్టు సమాచారం.
View More భారీగా పడిపోయిన ఏపీ రెవెన్యూఉచిత బస్సు ప్రయాణంపై ఏంటీ దాగుడుమూతలు!
సాధ్యమైనంత త్వరగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్న రాష్ట్రాల్లో పర్యటించి, నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.
View More ఉచిత బస్సు ప్రయాణంపై ఏంటీ దాగుడుమూతలు!ముంచుకొస్తున్న తుపాను
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో శ్రీలంక, తమిళనాడులో బలమైన ఈదురు గాలులతో పాటు విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
View More ముంచుకొస్తున్న తుపానురేషన్ బియ్యం విధానం అవసరమా?
ఇప్పుడు సరైన సమయం వచ్చింది. దేశంలో పేద ప్రజలకు ప్రభుత్వాలు ఉచితంగా ఇస్తున్న రేషన్ బియ్యం విధానాన్ని సమీక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది.
View More రేషన్ బియ్యం విధానం అవసరమా?కొత్త భయాన్ని సృష్టిస్తున్న రెవెన్యూ సదస్సులు
అసలే కూటమి నాయకులు ఆవురావురమని ఉన్నారు. ఆదాయ మార్గాల్ని వెతుక్కుంటున్నారు.
View More కొత్త భయాన్ని సృష్టిస్తున్న రెవెన్యూ సదస్సులుమంత్రి భరత్కు విద్యార్థిని తల్లి షాక్
విద్యార్థిని తల్లి వేదికపైకి ఎక్కి మంత్రి భరత్ ఎదుటే తన ఆవేదన వ్యక్తం చేశారు.
View More మంత్రి భరత్కు విద్యార్థిని తల్లి షాక్టెన్త్ ఫెయిల్ అయ్యాక కసిగా చదివానంటున్న మంత్రి
పిల్లలకు మార్కులు తక్కువ వస్తే వాళ్లను తిట్టొద్దని, సంబంధిత ఉపాధ్యాయులతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుందని మంత్రి నారాయణ సలహా ఇచ్చారు.
View More టెన్త్ ఫెయిల్ అయ్యాక కసిగా చదివానంటున్న మంత్రికంపించిన భూమి… భయంతో జనం పరుగులు!
రెండు తెలుగు రాష్ట్రాల్లో బుధవారం తెల్లవారుజామున, అలాగే మరికొన్ని చోట్ల ఉదయం 7 గంటలకు భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటికి పరుగులు తీశారు. తెలంగాణలో హైదరాబాద్, ఉమ్మడి ఖమ్మం,…
View More కంపించిన భూమి… భయంతో జనం పరుగులు!నేటి నుంచి జనంపై విద్యుత్ భారం
ఈ నెల నుంచి రాష్ట్ర ప్రజలు విద్యుత్ భారాన్ని మోయాల్సి వుంటుంది. వచ్చే నెల నుంచి ఆ భారం మరింత పెరగనుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ చార్జీలు పెంచేది లేదని, వీలైతే…
View More నేటి నుంచి జనంపై విద్యుత్ భారంఆదాయ కిక్కు లేదని మద్యందుకాణదారుల లబోదిబో!
ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు ప్రారంభించి నెలకూడా కాకుండానే, అప్పుడే వ్యాపారులు ఆందోళన మొదలు పెట్టారు.
View More ఆదాయ కిక్కు లేదని మద్యందుకాణదారుల లబోదిబో!ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య!
ఎక్కడైనా ఇళ్లలో లేదా ఎవరూ లేని ప్రాంతాల్లో బలవన్మరణాలకు పాల్పడడం గురించి విన్నాం. అయితే ఆర్టీసీ బస్సులో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడి షాక్ ఇచ్చాడు. ఈ ఘటన ఇవాళ తెల్లవారుజామున జరిగింది. తిరుపతి-శ్రీకాళహస్తి…
View More ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య!అత్యాచారాలపై ప్రభుత్వం రొటీన్ డైలాగ్స్
ఆంధ్రప్రదేశ్ ఖర్మేంటో గానీ, వరుస అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కూటమి సర్కార్ పాలనలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయనే వాదన బలపడుతోంది. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్కల్యాణే అఘాయిత్యాలు అగడం…
View More అత్యాచారాలపై ప్రభుత్వం రొటీన్ డైలాగ్స్రాజగురువు పత్రికే వాపోయే రేంజ్లో ఇసుక దోపిడీ!
అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఇసుక పాలసీ బాగా లేదని, ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా వుందని పరోక్షంగా అన్నారు. అలాగే మట్టి దోపిడీ గురించి ఆయన చెబుతుంటే, స్పీకర్ స్థానంలో…
View More రాజగురువు పత్రికే వాపోయే రేంజ్లో ఇసుక దోపిడీ!జనాభా పెంచే పనిలో చంద్రబాబు ఫస్ట్ స్టెప్!
దేశంలో జనాభా పెంచేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలకమైన ఒక ముందడుగు వేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి ఇద్దరు పిల్లలు ఉండేవారు మాత్రమే అర్హులు అనే నిబంధనను ఆయన తొలగించారు. ఆ నిబంధనను…
View More జనాభా పెంచే పనిలో చంద్రబాబు ఫస్ట్ స్టెప్!మరో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు!
బంగాళాఖాతంలో అల్ప పీడన ప్రభావంతో తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం నుంచే వర్షాలు పడుతున్నాయి. అల్ప పీడనం ముందుకు కదులుతున్న కొద్దీ మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం…
View More మరో అల్పపీడనం.. రాష్ట్రంలో భారీ వర్షాలు!జనసేనలో ఆశావహులకు నిరాశ
ఏపీలో వంద దాకా కార్పోరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి. అందులో కీలకమైన మిత్రక్షంగా ఉన్న జనసేనకు దక్కినవి చూస్తే చాలా తక్కువ. ప్రాధాన్యత కలిగిన పోస్టులు కూడా టీడీపీకే దక్కాయని అంటున్నారు. Advertisement విశాఖ…
View More జనసేనలో ఆశావహులకు నిరాశనాడు జగన్ చేసిన తప్పే.. ఈరోజు వైసీపీ కార్యకర్తలను కాపాడుతుందా?
కార్యకర్తలను వదిలేసిన పార్టీ ఎప్పటికి మనుగడలో ఉండదని కాలగర్భంలో కలవక తప్పదని చరిత్ర చెబుతుంది.
View More నాడు జగన్ చేసిన తప్పే.. ఈరోజు వైసీపీ కార్యకర్తలను కాపాడుతుందా?అన్నగారి తరం అంతరిస్తొంది!
వెండి తెర నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్ అక్కడ తనదైన మార్క్ ని క్రియేట్ చేశారు.
View More అన్నగారి తరం అంతరిస్తొంది!వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ చెల్లెమ్మ?
విజయనగరం జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం నామినేషన్ల పర్వానికి తెర లేస్తోంది. ఈ నెల 28న ఎన్నికలు జరిగే ఈ ఎమ్మెల్సీ కోసం రేసులో చాలా మంది…
View More వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా జగన్ చెల్లెమ్మ?వైద్య సీట్లపై మంత్రి సత్యకుమార్కు శ్రద్ధ ఏదీ?
ఆంధ్రప్రదేశ్కు వైద్య కళాశాలల్ని తీసుకొచ్చి, సాధ్యమైనంత ఎక్కువ మంది విద్యార్థులకు వైద్య విద్యను అందించాలన్న శ్రద్ధ కూటమి సర్కార్కు లేదు. చివరికి వచ్చిన కళాశాలలను కూడా ప్రారంభించలేని దుస్థితి. పులివెందుల మెడికల్ కళాశాలకు 50…
View More వైద్య సీట్లపై మంత్రి సత్యకుమార్కు శ్రద్ధ ఏదీ?పవన్: నేను లేస్తే మనిషిని కాను
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తాను లేస్తే మనిషిని కాను అన్న తరహాలో మాట్లాడుతుంటారు.
View More పవన్: నేను లేస్తే మనిషిని కాను