అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. సీఐడీ జప్తులో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేయడం, అనంతరం ఇతరులకు విక్రయించారని, పూర్తిగా అక్రమాలకు…
View More మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడి అరెస్ట్!Tag: ysrcp
మీడియా ఇలా చేయచ్చా?
ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా రాగద్వేషాలకు అతీతంగా పని చేయాలి. అలా చేయకపోతే మీడియా నిలదీయాలి. వైకాపా ప్రభుత్వ హయాంలో మీడియా చేసింది అదే. ఒకే వర్గానికి పెద్ద పీట వేస్తున్నారని, ఇష్టం అయిన వారిని…
View More మీడియా ఇలా చేయచ్చా?లక్ష్యం లేని యుద్ధం
అసలు తన లక్ష్యం ప్రజాదరణ పునర్నిర్మాణం అనే ఎరుకతో ఆయన ముందుకు సాగుతున్నారా?
View More లక్ష్యం లేని యుద్ధంఫిరాయింపులు కంపు అవుతున్నాయా?
విశాఖ స్థాయి సంఘం ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వైసీపీ కార్పోరేటర్లకు ఎర వేసింది. వారిని తెచ్చి తమ వైపుగా ఓటు వేయించుకుంది. స్థాయి ఎన్నికల్లో గెలిచింది. అయితే రాజకీయంగా లాభం…
View More ఫిరాయింపులు కంపు అవుతున్నాయా?ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 04
జగన్ ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్లలో చాలామంది దగా చేసినట్లున్నారు.
View More ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 04జగన్ సీరియస్ గానే దిగారు
ఉత్తరాంధ్ర నుంచే వైసీపీ జైత్ర యాత్రకు శ్రీకారం చుట్టడం. కేవలం రెండు నెలల తేడాలోనే టీడీపీ కూటమిని ఎలా ఓడించామో ఏపీ మొత్తానికి తెలియజెప్పడం
View More జగన్ సీరియస్ గానే దిగారుసైలెంట్ అయినవారిపై స్పెషల్ ఫోకస్!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే ముగ్గురు తాజా మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి వెళ్లిపోవడానికి, ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) రాజీనామా చేసి వెళ్లిపోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. మిగిలిన నాయకులు…
View More సైలెంట్ అయినవారిపై స్పెషల్ ఫోకస్!వైసీపీ సీనియర్లకు జిల్లా అధ్యక్ష బాధ్యతలు
వైసీపీని పునరుద్ధరించేందుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ శ్రేణుల్ని నిర్లక్ష్యం చేయడం వల్లే ఘోరంగా ఓడిపోయామనే అభిప్రాయానికి జగన్ వచ్చారు. కేవలం…
View More వైసీపీ సీనియర్లకు జిల్లా అధ్యక్ష బాధ్యతలువైసీపీకి షాక్.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!
వైసీపీకి ఎదురు దెబ్బ తగిలింది. మాజీ డిప్యూటీ సీఎం, వైసీపీ సీనియర్ నేత ఆళ్ల నాని పార్టీ పదవులన్నింటికి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆయన ఏలూరు నుంచి పోటీ చేశారు. తన సమీప…
View More వైసీపీకి షాక్.. మాజీ డిప్యూటీ సీఎం రాజీనామా!వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతి
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీ పోటా పోటీ కాటా కుస్తీకి సిద్ధపడుతున్నాయి. తమకు దాదాపుగా నాలుగు వందల మంది స్థానిక ప్రజా ప్రతినిధులు టీడీపీ కూటమి కంటే…
View More వైసీపీ బెంగళూరు… టీడీపీ అమరావతిమోదీ సర్కార్కు వైసీపీ షాక్
కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన పెట్టిన వక్ఫ్బోర్డు సవరణ బిల్లు-2024ను వైసీపీ తీవ్రంగా వ్యతిరేకించింది
View More మోదీ సర్కార్కు వైసీపీ షాక్చంద్రబాబులా హామీలు ఇవ్వాలని జగన్పై ఒత్తిడి!
ఎన్నికల సమయంలో అధికారంలోకి రావాలంటే ఓటర్లకు తాయిలాలు తప్పవు. ఇదేమీ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకే పరిమితం కాదు. దేశమంతా ఇదే పరిస్థితి. కాకపోతే ఒక్కో రాష్ట్రంలో ఎన్నికల ఖర్చు ఒక్కో రకంగా వుంటోంది. ఇతర…
View More చంద్రబాబులా హామీలు ఇవ్వాలని జగన్పై ఒత్తిడి!వైసీపీ కార్యకర్త ఊరొదిలినా… విడిచిపెట్టలేదు!
కూటమి అధికారంలోకి రావడంతో పల్నాడులో వైసీపీ కార్యకర్తలు, నాయకులు బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. పల్నాడులో చాలా మంది ఊళ్లు వదిలి బతుకు జీవుడా అని వలసవెళ్లారు. టీడీపీ చేతిలో కొందరు చావు దెబ్బలు తిన్నారు. కొందరు…
View More వైసీపీ కార్యకర్త ఊరొదిలినా… విడిచిపెట్టలేదు!జగన్ విలువలు, విశ్వసనీయత
ఒక్క కార్యకర్తకి కూడా మాట్లాడే అవకాశం లేదు. హరికథ విన్నట్టు విని వెళ్లిపోవడం తప్ప వాళ్లు చేయగలిగేది ఏమీ లేదు.
View More జగన్ విలువలు, విశ్వసనీయతజగన్ది అమాయకత్వమా? అజ్ఞానమా?
ఎవరెన్ని నీతులు చెప్పినా, విన్నంత వరకే. బొత్సను గెలిపించుకోవాలంటే జగన్ అనుసరించాల్సిన మార్గాన్ని అన్వేషించాలి.
View More జగన్ది అమాయకత్వమా? అజ్ఞానమా?ప్రలోభాలకంటె ‘పవర్’ చేసే పని ఎక్కువ!
చిన్న స్థాయి స్థానిక సంస్థల ప్రతినిధులకు ‘అధికారంలో ఉన్న పార్టీ’ అనే ఒక్క మాట సరిపోతుందని అంటున్నారు.
View More ప్రలోభాలకంటె ‘పవర్’ చేసే పని ఎక్కువ!వైసీపీకి విశాఖ షాక్
విశాఖ నగర పాలక సంస్థ ఎన్నికల్లో భారీ షాక్ తగిలింది. టీడీపీ కూటమితో పోటీ పడి చివరికి ఓటమి పాలు అయింది. స్థాయి సంఘం ఎన్నికల్లో పది స్థానాలనూ కూటమి తరఫున పోటీ చేసిన…
View More వైసీపీకి విశాఖ షాక్ఆయన ముసుగు తొలగిందంటున్న వైసీపీ!
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు వైసీపీకి ఇవాళ రాజీనామా చేయనున్నారు. జనసేనలో చేరనున్నారు. అయితే దొరబాబు దూరం కావడం వల్ల వైసీపీకి ఎలాంటి నష్టం లేదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. 2019లో…
View More ఆయన ముసుగు తొలగిందంటున్న వైసీపీ!ఎమ్మెల్సీ ఎంపికకు కులమే కీలక అర్హత!
తెలుగుదేశం పార్టీ రకరకాల కసరత్తులు చేస్తున్నది గానీ.. నిర్ణయం ప్రకటించడానికి మాత్రం వారికి ధైర్యం చాలడం లేదు. ఉత్తరాంధ్ర స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో ఎన్డీయే కూటమికి చాలా ఆశలున్నాయి. ఆ…
View More ఎమ్మెల్సీ ఎంపికకు కులమే కీలక అర్హత!ఎమ్మెల్సీ కోసం టీడీపీ అత్యాశకు పోతోందా?
తమకు చాలినంత బలం లేకపోయినప్పటికీ కూడా కుయుక్తులు, కుట్ర వ్యూహాలు అమలు చేయడం ద్వారా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుకోవాలని వక్రమార్గాలలో ఆశపడుతోందా?
View More ఎమ్మెల్సీ కోసం టీడీపీ అత్యాశకు పోతోందా?బొత్సా… నీతులకు ఓట్లు రాలుతాయా!
ఎవరెన్ని చెప్పినా అంతిమంగా ప్రజాప్రతినిధులు కోరుకునేది డబ్బు మాత్రమే అని అందరికీ తెలుసు
View More బొత్సా… నీతులకు ఓట్లు రాలుతాయా!కొడాలి నాని, వంశీలను దాచిన పేర్ని నాని!
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య డైలాగ్ వార్ ఓ రేంజ్లో సాగుతోంది. వైసీపీపై గనులు, ఎక్సైజ్శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మచిలీపట్నంలో తన రాజకీయ ప్రత్యర్థి, మాజీ మంత్రి పేర్ని…
View More కొడాలి నాని, వంశీలను దాచిన పేర్ని నాని!ఎమ్మెల్సీ పోరు షురూ!
ఏపీలో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. విశాఖ స్థానిక ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇవాళ్టి నుంచి 13వ తేదీ వరకూ నామినేషన్లను స్వీకరించనున్నారు. 14న స్క్రూటినీ వుంటుంది. 16వ తేదీ వరకూ…
View More ఎమ్మెల్సీ పోరు షురూ!వైసీపీకి ఇన్చార్జిలు కావలెను
ఉత్తరాంధ్రలో వైసీపీ వైభవం అంతా గతంగానే మిగిలిపోయేలా ఉంది. పరిస్థితి చూస్తూంటే ఆందోళనకరంగానే ఉందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు
View More వైసీపీకి ఇన్చార్జిలు కావలెనుమైండ్గేమ్లో.. టీడీపీకి మించిన తోపు వైసీపీ!
మైండ్గేమ్లో టీడీపీ, ఎల్లో మీడియా పెద్ద తోపులని ఇంతకాలం పేరు ఉండేది. ఇప్పుడు వాటిని వైసీపీ మించిపోయింది. ఎన్నికల సందర్భంలో వైసీపీ, కూటమి మధ్య సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే జరిగింది. ల్యాండ్ టైటిలింగ్,…
View More మైండ్గేమ్లో.. టీడీపీకి మించిన తోపు వైసీపీ!పేదలకు నిధుల చెల్లింపులపై వక్రభాష్యం
పేదలకు డీబీటీ ద్వారా చెల్లించాల్సిన నిధులపై ఎల్లో మీడియా, టీడీపీ నేతలు వక్రభాష్యం చెబుతున్నారు. ఎన్నికలు ముగిసినా, వైసీపీపై ప్రజా వ్యతిరేకత సృష్టించే రాతలు మాత్రం ఎల్లో మీడియా ఇంకా మానకపోవడం గమనార్హం. ఇంకా…
View More పేదలకు నిధుల చెల్లింపులపై వక్రభాష్యంఈసీపై వైసీపీ గుర్రు!
ఎన్నికల సంఘం తీరుపై వైసీపీ గుర్రుగా వుంది. ఈ ఎన్నికల్లో ఈసీ ఏకపక్షంగా వ్యవహరించిందనే అభిప్రాయం సామాన్య ప్రజానీకంలో సైతం వుంది. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్లే …కూటమికి అనుకూలంగా ఈసీ నడుచుకుందని…
View More ఈసీపై వైసీపీ గుర్రు!