తనకుతాను జ్యోతిష్కుడిగా చెప్పుకునే వేణుస్వామి మరోసారి తెరపైకొచ్చాడు. ఈసారి ఆయన నేరుగా సమంతకు క్షమాపణలు చెప్పాడు. Advertisement “నాతో నీ జాతకం చెప్పించిన వ్యక్తులు, సంస్థల తరఫున నీకు క్షమాపణలు చెబుతున్నాను. నీ పట్ల…
View More సమంతకు సారీ చెప్పిన వేణుస్వామిLatest News
చంద్రబాబుకు కిరణ్ సలహా: ఆచరణ సాధ్యమేనా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా సేవలందించిన నారా చంద్రబాబు నాయుడుకు- అదే ఉమ్మడి రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒక సలహా ఇస్తున్నారు. Advertisement విభజిత…
View More చంద్రబాబుకు కిరణ్ సలహా: ఆచరణ సాధ్యమేనా?గొప్ప త్యాగమూర్తి.. రెండుసార్లు నో అన్నాడట…!
రాజకీయ నాయకులు త్యాగాలు చేస్తుంటారు. త్యాగాల్లో రెండు మూడు రకాలు ఉంటాయి. పదవీ త్యాగం, ఆస్తుల త్యాగం, ప్రాణ త్యాగం. రాజకీయ పార్టీల్లో, ఆ పార్టీలు ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కొందరికి పదవులు రావు.…
View More గొప్ప త్యాగమూర్తి.. రెండుసార్లు నో అన్నాడట…!టీడీపీలో పదవీ కాంక్షే ప్రాణాలు తీసిందా?
టీడీపీ అధికారంలో వుండి, ఆ పార్టీ గ్రామ నాయకుడిని బలిగొంది. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరు గ్రామ టీడీపీ నాయకుడు వాకిటి శ్రీనివాసులు హత్య మిస్టరీగా మారింది. ఆయనకు గ్రామంలో ఎవరితోనూ శత్రుత్వం…
View More టీడీపీలో పదవీ కాంక్షే ప్రాణాలు తీసిందా?2014 పాలన బాబు గుర్తు చేయరెందుకు?
2014 నుంచి 19 వరకూ తన పాలన గురించి చెప్పుకోడానికి చంద్రబాబు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఐదేళ్ల పాలన అధ్వానంగా సాగిందని తనకు తానే సర్టిఫికెట్ ఇస్తున్నారాయన. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గ్రామస్థాయి కార్యకర్తలతో…
View More 2014 పాలన బాబు గుర్తు చేయరెందుకు?ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 05
జగన్ దూరం చేసుకున్న మూడు ప్రధాన కేటగిరీలు ఉన్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లు, నిరుద్యోగులు.
View More ఎమ్బీయస్: జగన్ పరాజయ కారణాలు 05రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?
విశాఖ బీచ్ రోడ్డులో రుషికొండ మీద అయిదు వందల కోట్లతో గత ప్రభుత్వం ఒక అద్భుతమైన భవనాన్ని నిర్మించింది. ఈ భవనం ఎలా వాడుకోవాలి అన్నది ఇపుడు టీడీపీ కూటమి పెద్దలకు అర్ధం కావడం…
View More రుషికొండ విషయం తేల్చలేక పోతున్నారా?కేకే పరిస్థితి ఏమిటి ఇప్పుడు?
తెలంగాణలో సీనియర్ నాయకుడు కే కేశవరావు మొన్నటిదాకా భారత రాష్ట్ర సమితి పార్టీలో కీలక నేతగా ఉంటూ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు. ఇటీవల పరిణామాలలో ఆయన ఆ పార్టీని, వారి ద్వారా తనకు…
View More కేకే పరిస్థితి ఏమిటి ఇప్పుడు?మాజీ పోలీస్ సెట్స్ పైకి వచ్చాడు
ఎక్స్ కాప్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, ఎక్సలెంట్ వైఫ్ చుట్టూ తిరిగే కథతో అనీల్ రావిపూడి సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఎక్స్ కాప్ గా వెంకటేశ్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా…
View More మాజీ పోలీస్ సెట్స్ పైకి వచ్చాడుఅనుమానాలు క్లియర్ చేసిన హీరో
తంగలాన్ సినిమాపై కొందరిలో కొన్ని అనుమానాలున్నాయి. వాటన్నింటినీ హీరో విక్రమ్ క్లియర్ చేశాడు. మరీ ముఖ్యంగా టైటిల్ వెనక ఉన్న సస్పెన్స్ ను రివీల్ చేశాడు. Advertisement తంగలాన్ అనేది ఒక తెగ పేరు.…
View More అనుమానాలు క్లియర్ చేసిన హీరోపరోటా ఫిలాసఫి
ఒక సూపర్ ప్లాప్ తర్వాత పరోటా విశ్వనాథ్ మళ్లీ సినిమా తీసాడు. విలేకర్లు ఎప్పటిలాగే గుండె ధైర్యంతో సమావేశంలో కూచున్నారు. Advertisement “గత డిజాస్టర్ నుంచి మీరేం నేర్చుకున్నారు?” అడిగారు విలేకరులు. “నేనేం నేర్చుకోలేదు.…
View More పరోటా ఫిలాసఫిఆనం ట్వీట్ ఎఫెక్ట్.. అయ్యయ్యో మహిళా ఐఏఎస్ అధికారి!
టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ట్వీట్ దెబ్బతో మహిళా ఐఏఎస్ అధికారి హరిత జాయింట్ కలెక్టర్ పోస్టును పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఆమెకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వకుండా జీఏడీకి బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. నాలుగు…
View More ఆనం ట్వీట్ ఎఫెక్ట్.. అయ్యయ్యో మహిళా ఐఏఎస్ అధికారి!కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేత?
తెలంగాణకు కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేతకు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. ఆ ఉద్యమ నేత మరెవరో కాదు, తెలంగాణ కోసం కేసీఆర్ ఢిల్లీలో చక్రం తిప్పుతుంటే ఉమ్మడి రాష్ట్రంలో కోదండరాం…
View More కొత్త విద్యా శాఖ మంత్రిగా తెలంగాణ ఉద్యమ నేత?పూరి.. బౌన్స్ బ్యాక్ కావాలి
ప్రతి దర్శకుడికి ఏదో ఒక శైలి వుంటుంది. అందరూ రొటీన్ రొడ్డ కొట్టుడు దర్శకులు కారు. సీనియర్ వంశీ, కృష్ణ వంశీ, పూరి జగన్నాధ్ అలాంటి వారే. వీళ్ల సినిమాలు అన్నీ శైలి అన్నా…
View More పూరి.. బౌన్స్ బ్యాక్ కావాలివంశీని అప్పటి వరకూ అరెస్ట్ చేయొద్దు!
ఏపీ మంత్రి నారా లోకేశ్ రెడ్బుక్ తీవ్ర చర్చనీయాంశమైంది. రెడ్బుక్లో రాసుకున్న రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులపై ఏదో రకంగా వేధింపులు తప్పవనే చర్చకు తెరలేచింది. Advertisement ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేశ్ కుమారుడు…
View More వంశీని అప్పటి వరకూ అరెస్ట్ చేయొద్దు!దువ్వాడ ఫ్యామిలీ గొడవను టచ్ చేసిన హోంమంత్రి!
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కలహాలపై హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తనదైన స్టైల్లో వెటకారం ప్రదర్శించారు. అనిత మీడియాతో మాట్లాడుతూ పెద్దల సభకు ఎలాంటి వాళ్లను పంపాలో వైసీపీకి హితవు చెప్పారు.…
View More దువ్వాడ ఫ్యామిలీ గొడవను టచ్ చేసిన హోంమంత్రి!‘ఇస్మార్ట్’ పెంపు అవసరమా?
డబుల్ ఇస్మార్ట్ సినిమాకు ఏపీలో టికెట్ రేట్లు 35 రూపాయలు అదనంగా తీసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఇది అవసరమా అనే ప్రశ్న వినిపిస్తోంది. Advertisement ఎందుకంటే ఇంత కాంపిటీషన్ వున్నపుడు టికెట్…
View More ‘ఇస్మార్ట్’ పెంపు అవసరమా?జాతీయ ఎస్సీ కమిషన్కు వైసీపీ ఫిర్యాదు
విజయవాడ స్వరాజ్ మైదాన్లో అంబేద్కర్ స్మృతి వనం నిర్మించి, సామాజిక న్యాయానికి చిహ్నంగా రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తమ ప్రభుత్వం ఏర్పాటు చేయగా, అక్కసుతో శిలాఫలకాన్ని టీడీపీ మూకలు ధ్వంసం…
View More జాతీయ ఎస్సీ కమిషన్కు వైసీపీ ఫిర్యాదుదూదికి, సూదికి కూడా డబ్బుల్లేవు.. ఆరోగ్యశ్రీకి గుడ్ బై!
కనీసం దూదికి, సూదికి కూడా డబ్బుల్లేవని, ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కింద సేవల్ని అందించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాల్టీ హాస్పిటల్స్ అసోసియేషన్ చేతులెత్తేసింది.
View More దూదికి, సూదికి కూడా డబ్బుల్లేవు.. ఆరోగ్యశ్రీకి గుడ్ బై!వెయిటింగ్ సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్
వెయిటింగ్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారులకు డీజీపీ ద్వారకా తిరమలరావు షాక్ ఇచ్చారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకూ తన కార్యాలయంలోనే ఉండాలంటూ ఆయన ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. జగన్ ప్రభుత్వంలో…
View More వెయిటింగ్ సీనియర్ ఐపీఎస్ అధికారులకు షాక్ఇవాళ్టి నుంచే కుర్రోళ్లకు సెగ
సాధారణంగా ఏ సినిమాకైనా వారం రోజులు టైమ్ ఉంటుంది. ఫస్ట్ వీకెండ్ ముగిసిన తర్వాత మరో శుక్రవారం వచ్చేంత వరకు ఆ సినిమాకు స్కోప్ ఉంటుంది. కానీ కమిటీ కుర్రోళ్లకు ఆ అవకాశం లేదు.…
View More ఇవాళ్టి నుంచే కుర్రోళ్లకు సెగకోర్టు కేసుల్లో రిజర్వేషన్లు ఉండవు కవిత!
ఒకానొక కాలంలో మహిళంటే బలహీనులు. అబలలు. వంట ఇంటికే పరిమితమైనవారు. తక్కువగా చదువుకునేవారు లేదా అసలు చదువుకోకపోయేవారు. అలా అనడం కంటే చదివించకపోయేవారు అనడం కరెక్టు. బాల్య వివాహాలు జరిగేవి. ఇలా చెప్పుకుంటూ పొతే…
View More కోర్టు కేసుల్లో రిజర్వేషన్లు ఉండవు కవిత!జోగి తర్వాత టార్గెట్ ఎవరు?
గతంలో చంద్రబాబునాయుడి ఇంటిపైకి దండెత్తిన జోగి రమేశ్ను సర్కార్ టార్గెట్ చేసింది. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్ను అరెస్ట్ చేసి ఒక హెచ్చరికను పంపింది. రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ…
View More జోగి తర్వాత టార్గెట్ ఎవరు?స్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?
విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ కూటమి పోటీ నుంచి తప్పుకుంది. తాను బరిలోకి నిలిచేది లేదని పేర్కొంది. దాంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ విజయం దాదాపుగా ఖాయం అయింది. కానీ ఇక్కడే ఒక…
View More స్వతంత్ర అభ్యర్థికి కూటమి మద్దతు ఇస్తుందా?అవసరం వుంటే తప్ప కలవవా జగన్?
ముఖ్యమంత్రి సీట్లో ఉన్నంత వరకూ చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా వైఎస్ జగన్ అపాయింట్మెంట్ లేదు. ఇప్పుడా పదవి కూడా పోయింది. అయినప్పటికీ జగన్ కోసం ఇంకా నాయకులు, కార్యకర్తలు తాడేపల్లికి వెళుతున్నారంటే గొప్ప…
View More అవసరం వుంటే తప్ప కలవవా జగన్?నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!
చంద్రబాబు నాయుడు మళ్లీ చంద్రన్న కానుక పథకాన్ని ప్రారంభిస్తున్నారు. విద్యారంగంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త, ఆదర్శనీయమైన ఆలోచనను మిగిలిన విషయాల్లో కూడా వర్తింపజేయవచ్చునని వారు ఎందుకు అనుకోవడంలేదో తెలియదు. తన…
View More నాయకులంతే.. ప్రచారం పిచ్చి పోవడం కష్టం!సరికొత్త గొడవ: ‘నెత్తిన నీళ్లు’
ఒక పార్టీ అధికారంలో ఉండగా ప్రారంభించిన ప్రాజెక్టుల పనులు- మరొక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తయితే.. వాటిని కొత్త సర్కారు నేతలు ప్రారంభించాలా? వద్దా? ప్రారంభించడం అనేది పద్ధతి ప్రకారం జరగాలా వద్దా?…
View More సరికొత్త గొడవ: ‘నెత్తిన నీళ్లు’